బక్రీద్ పండుగ సందర్భంగా బందోబస్తు
జనంన్యూస్.07. నిజామాబాదు.. ప్రతినిధి. శ్రీనివాస్. ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ ఈ రోజు బక్రీద్ పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐపీఎస్., నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ఈద్గాలు మరియు మసీదుల వద్ద పటిష్టమైన బందోబస్తు…
నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని ఆశ చూపిస్తున్న వసూల్ రాజా
జనం న్యూస్ జూన్ 7 బి సాయి పూర్ణ చంద్ర అను వ్యక్తి నేను సీఎం కార్యాలయంలో చీఫ్ సెక్రెటరీ దగ్గర పని చేస్తానంటూ చాలామంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నాకు అమౌంట్ ఇస్తే మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ…
త్యాగాలకు ప్రతీక. సామాజిక రుగ్మతలకు సమాధానం.బక్రీద్
జనం న్యూస్,జున్ 07,కంగ్టి : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ కంగ్టి పలు గ్రామాలలో బక్రీద్ పండగ సందర్భంగా శనివారం ఇద్గల వద్ద ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రవక్తలు మాట్లాడుతూ నిబద్థత,విధేయత అనే పదాలకు అర్ధమే…
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య ప్రధానోపాధ్యాయురాలు టి శ్రీలత
జనం న్యూస్ జూన్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ బడి బాట ‘ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు టి.…
బడిబాటలో పాల్గొన్న మండల విద్యాధికారి : గజ్జెల కనకరాజు
(జనం న్యూస్ చంటి జూన్ 7) ఈ రోజు దౌల్తాబాద్ లో బడిబాటలో భాగంగా ప్రభుత్వ బడి – అమ్మ ఒడి అని మండల విద్యాధికారి అన్నారు. ఇంటింటికి ప్రభుత్వ పాఠశాల యొక్క సౌకర్యాలను విద్యార్థులకు ప్రభుత్వం అందించే పాఠ్యపుస్తకాలు ఏకరూప…
తోటి విలేఖరి అని చూడకుండా దూరం పెట్టిన యూనియన్
ఇలాంటి వాళ్లను తప్పకుండా ప్రభుత్వం శిక్షించాలి ప్రజల నుంచి ప్రభుత్వానికి చేరవేసే విలేకరికీ అవమానం జనం న్యూస్, జూన్ 8( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్న విలేకరులకు అవమానం, మీకు…
తోటి విలేఖరి అని చూడకుండా దూరం పెట్టిన యూనియన్ ఇలాంటి వాళ్లను తప్పకుండా ప్రభుత్వం శిక్షించాలి ప్రజల నుంచి ప్రభుత్వానికి చేరవేసే విలేకరికీ అవమానం
జనం న్యూస్, జూన్ 8( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్న విలేకరులకు అవమానం, మీకు ఆర్ఎన్ఐ ఉందా లేదా, మాకు ఉంది, సాటి విలేకరులు అవమానించడం జరుగుతుంది, దీని మీద…
ప్రోటోకాల్ పాటించని అధికారులను వెంటనే సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ ఏమ్మెల్యే కోవ లక్ష్మి
జనం న్యూస్ జూన్ 06 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద శుక్రవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలని, కలెక్టరెట్ కార్యాలయం ధర్నాకు దిగడం…
భూ సమస్యలను పరిష్కరించుకునేందుకే రెవెన్యూ సదస్సులు
జనం న్యూస్ జూన్ 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం భూ భారతి కార్యక్రమంను నిర్వహిస్తున్నదని,భూ భారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ ఆర్డివో సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం బరకత్…
ఎమ్మెల్యే కు ఘన స్వాగతం
ఎమ్మెల్యే కు సన్మానం చేసిన లేళ్ల గోపాల్ రెడ్డి. జనం న్యూస్,06జూన్, జూలూరుపాడు: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సక్రమంగా భూ రికార్డును నమోదు చేసేందుకు భూ భారతీ చట్టం అమలు చేసింది రాష్ట్ర ప్రజలకు భూ భారతీ చట్టం పై రెవెన్యూ…