• September 5, 2025
  • 26 views
మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి

జనం న్యూస్ సెప్టెంబర్ 5, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి రెండవ వర్ధంతి సందర్భంగా పరిగి పట్టణంలోని బృందావన్ గార్డెన్ లో రెండవ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి వారి…

  • September 4, 2025
  • 26 views
రైతు సోదరులకు మరింత మెరుగైన సేవలు అందించి ప్రత్తిపాటి పుల్లారావు ప్రతిష్ఠను పెంచే విధంగా పని చేస్తాం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 4 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 వ్యవసాయ మార్కెట్ కార్యవర్గం చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం తొలి సమావేశం ఛైర్మన్ షేక్ కరిముల్లా అధ్యక్షతన గురువారం ఉదయం పాత మార్కెట్ యార్డు…

  • September 4, 2025
  • 26 views
నానో స్ప్రే యూరియా పై రైతులకు అవగాహన సదస్సు

ప్రతి రైతు నానో స్ప్రే యూరియా వాడాలి సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రశాంతి జనం న్యూస్ సెప్టెంబర్-04 యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో స్ప్రే యూరియా వాడాలని స్ప్రే యూరియా వలన దిగుబడి ఎక్కువగా ఉంటదని సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రశాంతి అన్నారు.…

  • September 4, 2025
  • 25 views
బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదానం …

జుక్కల్ సెప్టెంబర్ 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పడం పల్లి గ్రామంలో గణేష్ నవరాత్రి సందర్భంగా గ్రామ జంగం కాలనీ వద్ద బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మధ్యాహ్నము నుండి మండపం…

  • September 4, 2025
  • 29 views
ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

జనం న్యూస్- సెప్టెంబర్ 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా…

  • September 4, 2025
  • 28 views
మర్కుక్ మండల స్థాయి 69వ ఎస్జీఎఫ్ క్రీడోత్సవాలు ముగింపు సమావేశం

విజేతలకు బహుమతి అందచేయడం జరిగింది జనం న్యూస్, సెప్టెంబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మర్కుక్ మండల స్థాయి 69వ ఎస్జీఎఫ్ క్రీడోత్సవాలు ముగింపు సమావేశంలో విజేతలకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది ఈ…

  • September 4, 2025
  • 26 views
సలామే మిలాదున్నభి, చిత్రం ఆవిష్కరించిన–రుస్తుం సుప్రసిద్ధ చిత్రకారులు

జనం న్యూస్ ; 4 సెప్టెంబర్ గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; తెలంగాణ అస్తిత్వం: మిలాదున్నభి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో గురువారం “సలామే మిలాదున్నభి” చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. అందరికి మిలాదున్నభి…

  • September 4, 2025
  • 22 views
వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించింది: టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కాపాడాలని నిరసన వ్యక్తం చేశారని నెపంతో వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో గురువారం రాజంపేట జిల్లా కోర్టుకు హాజరవడం జరిగిందన్నారు ఈ సందర్భంగా…

  • September 4, 2025
  • 23 views
శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలోమహా పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో గురువారం మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం పవిత్ర విసర్జన, కుంభప్రోక్షణ, మహా నివేదన, బలిహరన, తీర్థ ప్రసాద గోష్టి, సంభావన, పవిత్ర…

  • September 4, 2025
  • 23 views
శ్రీ విఘ్నేశ్వరుని లడ్డు లక్కీ డ్రా లో వరించిన శంకర్ శ్రీదేవి దంపతులు…

బిచ్కుంద సెప్టెంబర్ 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మంగలి గల్లీలో శ్రీ చత్రపతి శివాజీ గణేష్ మండలి ఏర్పాటుచేసిన శ్రీ విగ్నేశ్వర(శ్రీ గణపతి దేవుని) చేతిలో ఉన్న లడ్డును తొమ్మిది రోజులు వివిధ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com