బిజెపి కుటుంబ మరియు కుల పార్టీ కాదు బలమైన క్యాడర్ ఉన్న పార్టీ – వడ్డేపల్లి రాజేశ్వరరావు. జనం న్యూస్ ఏప్రిల్ 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నలబై ఐదవ స్థాపన దివస్ వేడుకలు ఫతేనగర్…
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే
జనం న్యూస్- ఏప్రిల్ 12- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీ జెన్కో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 198వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి, జెన్కో ఓ& ఎం ఎస్ ఇ రఘురాం…
మరణించిన కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ సదయ్య
జనం న్యూస్ ఏప్రిల్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని తహరపూర్ గ్రామ నివాసులు బుస్స తిరుపతి రాజయ్య తల్లి బుస్స సాంబలక్ష్మి అనారోగ్యంతో మరణించగా సాంబలక్ష్మి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి…
రైతుల ను అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ మొగిలి
జనం న్యూస్ ఏప్రిల్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ సందర్భంగా రాష్ట్ర పార్టీ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది అందులో భాగంగా గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు…
బాలల కథల పోటీ-2025లో జక్కుల లోహితకు ప్రథమ బహుమతి
జనం న్యూస్ :11 ఏప్రిల్ శుక్రవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; వై.రమేష్ ; మాచిరాజు బాల సాహిత్యం పీఠం వారు ప్రతిష్టాత్మకంగా జాతీయస్థాయిలో నిర్వహించిన బాలల కథల పోటీ 2025 లో సిద్దిపేట జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల…
సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే
జనం న్యూస్, ఏప్రిల్ 12 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ మలుగు విజయ్ కుమార్ ) మహాత్మా జ్యోతిరావు పూలే అనుసరించిన మార్గం అందరికీ ఆచర ణీయమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. పూలే 198వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన…
జమ్మికుంట లో ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు
జనం న్యూస్ // ఏప్రిల్ // 11 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు దాసరపు మహేందర్ ఆధ్వర్యంలో, జమ్మికుంట గాంధీ చౌరస్తా వద్ద మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల వేసి, 198వ జయంతి…
బిజెపి ఆద్వర్యంలో పూలేజయంతి
జనం న్యూస్ ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూలే దంపతులకు భారతరత్న అవార్డు ఇవ్వాలి మహాత్మా జ్యోతిరావుపూలే 198 వ జయంతిని పురస్కరించుకొని కొత్తపేట మండల అద్యక్షులు సంపత్తి కనకేశ్వర్రావు ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గసభ్యులు పాలూరి…
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
జనం న్యూస్ ఏప్రిల్ 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే 198 వ జయంతి సందర్భంగా శేరిలింగంపల్లి లోని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలో గల రిక్షా పుల్లర్స్ కాలనీలో మహనీయునికి…
తండ్రికి పార్లమెంట్ -తనయుడికి అసెంబ్లీ…
జనం న్యూస్ ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి వైసీపీ ఇంచార్జులుగా నియమించేందుకు జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్…. అమలాపురం వైసీపీ పార్లమెంటే ఇన్చార్జిగా మాజీ మంత్రి విశ్వరూప్, అమలాపురం అసెంబ్లీ వైసిపి ఇన్చార్జిగా పినిపే శ్రీకాంత్ ను నియమించేందుకు మాజీ ముఖ్యమంత్రి…