• April 8, 2025
  • 12 views
కేంద్ర ప్రభుత్వం ఈనెల 14వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతికి సెలవు దినంగా ప్రకటించాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు అంతే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తెలియజేయడం జరిగింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని గిరిజన ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక…

  • April 8, 2025
  • 21 views
జై బాపు . జై భీమ్. జై సంవిధాన్ పరిరక్షణ ప్రచారం

శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 8 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. శ్రీరాములపల్లి గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టి వాడవాడలా తిరుగుతూ,జై బాపు. జై భీమ్. జై సంవిధాన్…

  • April 8, 2025
  • 13 views
పట్టణానికి చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు షేక్.జాఫర్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రతిభ అవార్డుకు ఎంపికయ్యారు. సదరన్ ప్రైవేట్ ఉపాధ్యాయ,అధ్యాపక సంస్థ ఆధ్వర్యంలో జాతీయ ప్రతిభ అవార్డు ప్రధానం చేయనున్నారు. అవార్డు కార్యక్రమం ఈనెల 13న…

  • April 8, 2025
  • 19 views
అవినీతి చేప జమ్మికుంట ఐకెపి సీసీ సురేష్

పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన అవినీతి తిమింగలం.. జనం న్యూస్ // ఏప్రిల్ // 8 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని ఐకెపి కార్యాలయంలో ఏసీబీ డి.ఎస్.పి రమణమూర్తి…

  • April 8, 2025
  • 19 views
ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి..!

జనంన్యూస్. 08. సిరికొండ. నిజామాబాద్, జిల్లా సిరికొండ.మండలం లో పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ధర్పల్లి మండలం హొన్నాజీపేట్, ధర్పల్లి, సిరికొండ మండలం చిన్నవాల్గోట్ గ్రామాలలో…

  • April 8, 2025
  • 49 views
జర్నలిస్టుల సమస్యల పరిష్కార సాధనకై. రాష్ట్ర నాలుగో మహాసభలు.విజయవంతం చేయండి.

బీఎస్పీ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం అధ్యక్షులు. కురుమళ్ళ శంకర్. ఆధ్వర్యంలో పాంప్లెట్ ఆవిష్కరణ. జనం న్యూస్ ఏప్రిల్ 8 కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల కేంద్రంలోని. బీఎస్పీ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో. ఈరోజు బీఎస్పీ…

  • April 8, 2025
  • 17 views
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా లబ్దిదారులను ప్రోత్సహించాలి..!

జనంన్యూస్. 08. సిరికొండ. నిజామాబాదు. జిల్లా సిరికొండ మండలం లో కలెక్టర్ పర్యటన. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇల్లు మంజూరైన వారందరు…

  • April 8, 2025
  • 20 views
టీఎంఆర్‌ఈఎస్ కార్యదర్శి, ఐ.పీ.ఎస్ తఫ్సీర్ ఇక్బాల్‌ ను కలిసిన ప్రముఖ రచయిత కొండ మురళి

జనం న్యూస్. ఏప్రిల్ 7. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్) తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ బాలుర-1 నర్సాపూర్‌ లో ఆంగ్ల ఉపాధ్యాయుడు ప్రముఖ రచయిత కొండ మురళి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి…

  • April 8, 2025
  • 53 views
అక్రమ గంజాయి పట్టివేత

జనం న్యూస్ ఏప్రిల్ 08 సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణం లో గోకుల్ నగర్ కాలనీ లో అక్రమంగా గంజాయి అమ్ముతున్న వ్యక్తిని మెదక్ ప్రొబిషన్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్…

  • April 8, 2025
  • 15 views
చింతలవలస వద్ద గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా

జనం న్యూస్ 08 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక చింతలవలస ఏపీఎస్పీ ఐదవ బెటాలియన్‌ సమీపంలో గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఖాళీ గ్యాస్‌…

Social Media Auto Publish Powered By : XYZScripts.com