• April 4, 2025
  • 25 views
8 న శాయంపేట పద్మశాలి సంఘం ఎన్నిక

. జనం న్యూస్ ఏప్రిల్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కేంద్రంలో గల చేనేత సంఘం లో అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈనెల 8 వ పద్మశాలి మండల కమిటీని ఎన్నుకోబడుతుందని అధ్యక్షులు…

  • April 4, 2025
  • 34 views
జై బాపు,జై భీమ్,జై సంవిదాన్, మహనీయుల ఆశయాలను కాపాడుకుందాం

జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 4 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. ఎఐసిసి మరియు టిపిసిసి పిలుపు మేరకు నేడు హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల…

  • April 4, 2025
  • 30 views
పేద వారి కడుపు నింపడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

జనం న్యూస్ ఏప్రిల్ 04 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించిన నంబాల పంచాయతీ కార్యదర్శి పుష్పలత ఎస్సి సెల్ అధ్యక్షులు రత్నం ఆనంద్, డీలర్ జానకి రామ్ రెబ్బెన : రెబ్బెన మండలం నంబాల. గ్రామాల్లో…

  • April 4, 2025
  • 39 views
ఏర్గట్ల మండల కేంద్రంలో జై బాపు.. జై భీం.. జై సంవిధాన్ కార్యక్రమం.

జనం న్యూస్ ఏప్రిల్ 03:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోగురువారం రోజునా జై బాపు.. జై భీం.. జై సంవిధాన్ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మరియు కార్యక్రమ పర్యవేక్షకులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్…

  • April 4, 2025
  • 28 views
మైనార్టీల సంక్షేమానికి కృషి చేసింది వైఎస్ జగనే..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా యూత్ వింగ్ సెక్రెటరీ కొండా శివశంకర్ రెడ్డి. అర్ధవీడు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నేత కొండా శివ శంకర్ రెడ్డి. జనం న్యూస్, ఏప్రిల్ 04 (ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/…

  • April 4, 2025
  • 229 views
గుమ్మడిదల ఏ ఈ రవి కిషోర్ ను లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

జనం న్యూస్ ఏప్రిల్ 04 సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలో ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసిబిదాడులునిర్వహించారు.గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవి కిషోర్ లక్ష రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ సిటీ రేంజ్ 2 డిఎస్ పి…

  • April 4, 2025
  • 29 views
ఆవుల రాజిరెడ్డిని కలిసిన ఆత్మ కమిటీ డైరెక్టర్.ఆసిఫ్ హుస్సేన్

జనం న్యూస్. ఏప్రిల్ 4. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్) హత్నూర మండలంలోని సిరిపుర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆసిఫ్ హుస్సేన్ అందోల్ డివిజన్ ఆత్మ కమిటీ డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ…

  • April 4, 2025
  • 19 views
హెల్మెట్ ధరించండి ప్రాణం కాపాడుకోండి కరపత్రం ఆవిష్కరణ

జనం న్యూస్ :4 ఏప్రిల్ శుక్రవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి జడ్.పి.హెచ్.ఎస్ పొన్నాల సిద్దిపేట పాఠశాలలో బెజ్జంకి మండలంలోని ప్రాథమిక పాఠశాల బెజ్జంకి ప్రధానోపాధ్యాయులు వడ్ల కొండ శ్రీనివాస్ గారు “హెల్మెట్ ధరించండి ప్రాణులు కాపాడుకోండి” పొందించిన కరపత్రాన్ని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు…

  • April 4, 2025
  • 23 views
హుజురాబాద్ లో ఆర్టీసీ రిటైర్మెంట్ కార్మిక సమస్యలపై నిరసన

జనం న్యూస్ // ఏప్రిల్ // 4 // కుమార్ యాదవ్// జమ్మికుంట.. తెలంగాణ ఆర్టీసీ రిటైర్మెంట్ కార్మిక సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ధర్నాలో భాగంగా హుజురాబాద్ డిపో లో శుక్రవారం డిపో గేటు ముందు ధర్నా చేసి సూపరిండెంట్ కి…

  • April 4, 2025
  • 27 views
నవాబుపేట గ్రామంలో ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

జనం న్యూస్. ఏప్రిల్ 3. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) హత్నూర మండలంలోని నవాబుపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం 25వ. వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవాలు గురువారంనాడు అంగరంగ వైభవంగా కొనసాగాయి.మూడు రోజులపాటు జరిగే ఈ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com