• April 24, 2026
  • 7 views
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం అకాల వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను రేవంత్ రెడ్డి సర్కార్ ఆదుకోవాలి

జనం న్యూస్ 24 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, కురువ పల్లయ్య ఐజ రాజోలి వడ్డేపల్లి మండలాల్లో 22న కురిసిన వడగండ్ల…

  • April 24, 2026
  • 10 views
ఘనంగా పట్లోళ్ల నాగిరెడ్డి జన్మదిన వేడుకలు

జనం న్యూస్ ఏప్రిల్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఏ బ్లాక్ అధ్యక్షుడు పట్లోళ్ల నాగిరెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. స్థానిక హేమ దుర్గ భవన్‌లోని పార్టీ నియోజకవర్గ…

  • April 24, 2026
  • 12 views
ఆర్టిసి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు..ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్. 24. 04. 2026 నర్సంపేట డిపో కార్మికుడు శంకర్ గౌడ్ ప్రభుత్వ వైఖరికి భయపడి ఆత్మాహుతి చేసుకోవడం ఇది పూర్తగా ప్రభుత్వ హత్యానే. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో ఆర్టీసీ కార్మికుల…

  • April 24, 2026
  • 14 views
అభివృద్ధి నిర్మాణ పనులను పరిశీలించిన పిఎసి చైర్మన్ అరికెపూడి గాంధీ

జనం న్యూస్ ఏప్రిల్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి పాపిరెడ్డి నగర్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. స్థానిక ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థకు నాంది పలికే కార్యక్రమం శుక్రవారం…

  • April 24, 2026
  • 11 views
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలి

జనం న్యూస్ 24 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి రేవంత్ రెడ్డిదే బాధ్యత ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపిన నియోజకవర్గ బిఆర్ఎస్…

  • April 24, 2026
  • 12 views
బిజెపి కౌన్సిలర్లను ఘనంగా సన్మానించిన వడ్డేపల్లి శ్రీనివాసన్

జనం న్యూస్, ఏప్రిల్ 24, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణ మున్సిపాలిటీలో వివిధ హోదాలో నియమించ బడిన బీజేపీ కౌన్సిలర్లను అభినందించి ఘనంగా సన్మానించిన బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి మరియు దిశ కమిటీ సభ్యులు సీనియర్ అడ్వకేట్ వడ్డేపల్లి…

  • April 24, 2026
  • 12 views
తహరాపూర్ గ్రామంలో శుభ్రత కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయాలి సర్పంచ్ సరోజన

జనం న్యూస్ ఏప్రిల్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని తహరాపూర్ (మందారి పేట)గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమాలు విస్తృత స్థాయిలో కొనసాగుతున్నాయని గ్రామ సర్పంచ్ కుక్కల సరోజన అన్నారు గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని…

  • April 24, 2026
  • 8 views
హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వనికి చెంప పెట్టు

జనం న్యూస్ ఏప్రిల్(24) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో శుక్రవారం నాడు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పి సి ఘోష్ కమిషన్ నివేదిక అంతా తప్పుల…

  • April 24, 2026
  • 12 views
టీ బీ స్క్రీనింగ్ క్యాంప్ ను ప్రారంభించిన సర్పంచ్ ఉమా రవిపాల్

జనం న్యూస్ ఏప్రిల్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రజా పాలన ప్రగతి ప్రణాలిక లో భాగంగా టీ బీ స్క్రీనింగ్ క్యాంప్ ను మండల గ్రామ పంచాయితీ లో శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల…

  • April 24, 2026
  • 9 views
డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి ప్రభుత్వ హత్యే

జనం న్యూస్ 24 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు బీఎస్పీ జిల్లా అధ్యక్షులు…