అనుమతులు ఉండవు… అక్రమంగా షెడ్లు నిర్మాణంపై – స్థానికుల ఆందోళన అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు జనం న్యూస్ ఫిబ్రవరి 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి: వాణిజ్య అవసరాల కోసం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా భారీ షెడ్లను నిబంధనలకు…
ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణతో కోనసీమ జిల్లాకు, అమలాపురానికి గర్వకారణమని కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ చైతన్య రాజు అన్నారు. ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీలలో కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో జరగనున్న ఈ మహాసభల ఏర్పాట్లను ఆయన పాత్రికేయులకు వివరించారు.…
జనం న్యూస్ ఫిబ్రవరి 21 ముమ్మిడివరం ప్రతినిధి డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు ను వారి స్వగృహం నందు స్నేహ పూర్వకంగా కలిసి అభినందలు తెలిపిన ప్రముఖ తెలుగు సినీ నటుడు,…
జనం న్యూస్ ఫిబ్రవరి 21 ముమ్మిడివరం ప్రతినిధి మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెలవారీ రేడియో ప్రసంగం “మన్ కీ బాత్” కార్యక్రమంలో భాగంగా 22 ఫిబ్రవరి 2026 తేదీన ఉదయం 11 గంటలకు మన ప్రధానమంత్రి దేశ…
జనం న్యూస్ ఫిబ్రవరి 21 అమలాపురం,:భారతీయ జనతా పార్టీ విస్తరణకు విశేష సేవలు అందించిన బీజేపీ సీనియర్ నాయకులు వారణాసి సూర్యనారాయణ మూర్తి 34వ వర్ధంతిని బిజెపి శ్రేణులు కోనసీమ ముఖ్య పట్టణంలో శుక్రవారం నిర్వహించారు. స్థానిక యర్రమెల్లివారి వీధిలో జరిగిన…
జనం న్యూస్ 22ఫిబ్రవరి పెగడపల్లి పేదల సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ ధ్యేయం మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని నంచర్లమరియు నందగిరి గ్రామాలలో నూతన గృహప్రవేశాలను స్థానిక సర్పంచ్లు కుంటాల వనజ శ్రీనివాస్మరియు…
జనం న్యూస్ ఫిబ్రవరి 21, వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని నూతన పాలకవర్గం బాధ్యతల కార్యక్రమం ఈ రోజు పరిగి మున్సిపల్ యందు ఎమ్మెల్యే డా టి రామ్మోహన్ రెడ్డి సమక్షంలో నూతనంగా ఎన్నిక కాబడిన మున్సిపల్ ఛైర్పర్సన్ కుడుముల…
జనం న్యూస్ ;21 ఫిబ్రవరి శనివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో విద్యార్థులకు వినోదంతో కూడిన విద్యా కార్యక్రమంగా ప్రత్యేక మ్యాజిక్ ప్రదర్శన నిర్వహించబడింది. ప్రముఖ మ్యాజిషియన్ వై. రమేష్ ఈ ప్రదర్శనను అందించి, ఆకట్టుకునే మ్యాజిక్ విన్యాసాలు,…
జనం న్యూస్ ఫిబ్రవరి 21 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్).తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి నిమ్మల మనోహర నిన్న నిజామాబాదులో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ షబ్బీర్ అలీతో, కలిసి…
జనం న్యూస్ ఫిబ్రవరి 21 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )హర్షం వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు ఊట్కూరీ రాములు శనిగరం రాజ్ కుమార్…నిజమాబాద్ లో జరిగే ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలకు విద్యార్థి వీ భాగమునుండి…