• February 13, 2026
  • 66 views
విద్యార్థులు సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి: కాట్రేనికోన ఎస్సై అవినాష్

జనం న్యూస్ ఫిబ్రవరి 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ​ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపిఎస్ వారు ఆదేశాల మేరకు, అమలాపురం డిఎస్పి టీఎస్ ఆర్కే ప్రసాద్ మరియు ముమ్మిడివరం సర్కిల్…

  • February 13, 2026
  • 66 views
సోషల్ మీడియా పోస్టులపై అప్రమత్తత అవసరం..

అభ్యంతరకర పోస్టులపై అడ్మిన్‌లే బాధ్యులు: డీఎస్పీ.. ఎస్ ఆర్ కె ప్రసాద్ జనం న్యూస్ ఫిబ్రవరి 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురం : సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చేసే పోస్ట్‌లు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అందువల్ల వాట్సాప్…

  • February 13, 2026
  • 65 views
గుంతకల్ డివిజన్ సెక్షన్ ఎడిఈఎన్ ని కలిసిన రైల్వే కన్సుల్టేంట్ మెంబెర్ రాచూరి మురళి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట పార్లమెంటరీ బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి గుంటకల్ డివిజన్ రాజంపేట సెక్షన్ ఎడిఈఎన్ బి వాసుదేవ నాయుడుని కలిసి…

  • February 13, 2026
  • 65 views
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ 37 వార్డులఎన్నికల ఫలితాలు.

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 13 ఫిబ్రవరి భారత రాష్ట్ర సమితి: 15 కాంగ్రెస్ : 14 బిజెపి : 03ఎం ఐ ఎం :02 స్వతంత్ర :03వార్డుల వారిగా వివరాలు..1. కాంగ్రెస్….అరుణ్ కుమార్2. కాంగ్రెస్….ఖదీర్3. కాంగ్రెస్….గంఘట్…

  • February 13, 2026
  • 65 views
దాతల సహకారంతో విద్యార్థులకు వాటర్ బాటిల్స్ అందజేసిన ప్రధానోపాధ్యాయులు: కశెట్టి.జగన్

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 13 ఈరోజు జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి లీటర్ వాటర్ బాటిల్ మరియు బిస్కెట్ ప్యాకెట్లు అందించడం జరిగింది. మార్కాపురం వాస్తవ్యులు గోళ్ళ హరీష్ కుమార్ మొదటి కుమార్తె షంయుక్త…

  • February 12, 2026
  • 74 views
తాళ్ళరాంపూర్‌లో యూరియా బుకింగ్ యాప్ అవగాహన సదస్సు

జనం న్యూస్ ఫిబ్రవరి 12: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలములోని తాళ్ళరాంపూర్ వ్యవసాయ సహకార సంఘం ఫంక్షన్ హాల్ లో రైతులకు యూరియా బుకింగ్ యాప్ వినియోగం ఉపయోగాలు పై మండల వ్యవసాయ అధికారి శేరి వైష్ణవ్అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన…

  • February 12, 2026
  • 72 views
ఉపాధిహామీ కూలీలకు, రాగిజావా పంపిణీ

జనం న్యూస్, 12 ఫిబ్రవరి, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి,చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం లోని, ఝరాసంగం మండల పరిధిలోని, కొల్లూరు గ్రామంలో, సర్పంచ్ చింతలగట్టు శివరాజ్, తన సొంత…

  • February 12, 2026
  • 75 views
కూలి పెంచాలి భూమిని పంచాలి.. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా………

జనం న్యూస్ ఫిబ్రవరి 12 2026 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి….. కూలి పెంచాలి మిగులు భూమిని పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు ఆధ్వర్యంలో, గురువారం పుచ్చలపల్లి సుందరయ్య…

  • February 12, 2026
  • 74 views
పేటలో కార్మిక, ప్రజా సంఘాల ర్యాలీ లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 12 సెల్ 9550978955 చిలకలూరిపేట:స్థానిక కార్మిక, కర్షక, ఉద్యోగ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ప్రదర్శన జరిగింది. పట్టణంలోని ఎన్.ఆర్.టి సెంటర్ నుండి ప్రారంభమైన ఈ…

  • February 12, 2026
  • 73 views
రేపటి ఎస్ టి యు ధర్నా జయప్రదం చేయండి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 12 సెల్ 9550978955 మేనిఫెస్టో హామీల అమలు కోరుతూ ఎస్ టి యు తలపెట్టిన మూడు దశల పోరాటంలో భాగంగా రెండో దశ కలెక్టరేట్ వద్ద ధర్నా రేపు…