• February 12, 2026
  • 74 views
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భారీ పోలీసు బందోబస్తు – ఎస్సై రాజు

బిచ్కుంద ఫిబ్రవరి 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకొని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ రాజు తెలిపారు.ఎన్నికల…

  • February 12, 2026
  • 65 views
ఎడ్లపాడు లో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సమర్పణ దివస్

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 12 సెల్ 9550978955 పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం ఎడ్లపాడు గ్రామం రచ్చబండ సెంటర్ లో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాలు మేరకు పలనాడు జిల్లా అధ్యక్షులు…

  • February 12, 2026
  • 67 views
శ్రీ కోదండ రామస్వామి ఆలయ వార్షికోత్సవం

జనం న్యూస్ ఫిబ్రవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం నడవపల్లి పల్లిపాలెం గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ వార్షికోత్సవం గ్రామస్తు ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ చిన్నబ్బాయి బ్రహ్మత్వంలో కర్రీ వీరబాబు ధనలక్ష్మి విశ్వనాథపల్లి రామరాజు అమరావతి…

  • February 12, 2026
  • 62 views
దోసూరు సోమలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ. లక్ష విరాళం

జనం న్యూస్, ఫిబ్రవరి 12,అచ్యుతాపురం: దోసూరు గ్రామంలో లోగల శ్రీ స్వయంభు సోమలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రావిపాలెంకు చెందిన కర్రి శ్రీనివాసరావు కుమారుడు కర్రి శేఖర్ ఆలయ కమిటీ సభ్యులు నర్మాల రామకృష్ణకు రూ. లక్ష నగదును విరాళంగా అందజేశారు.ఆలయ…

  • February 12, 2026
  • 84 views
వికారాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భారీ పోలీసు బందోబస్తు – జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా IPS.

జనం న్యూస్ 12 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకొని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎప్సీ శ్రీమతి స్నేహ మెహ్రా,IPS…

  • February 12, 2026
  • 67 views
ఊరి బడిని కాపాడుకుందాం గోడ పత్రిక ఆవిష్కరణ

జనం న్యూస్, ఫిబ్రవరి 12,అచ్యుతాపురం: ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం ఊరి బడిని కాపాడుకుందామని,ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం ఒక సామాజిక అవసరం అని యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఉప్పాడ రాము, రాష్ట్ర కౌన్సిలర్ మారిశెట్టి వెంకట అప్పారావు అన్నారు. గురువారం యుటిఎఫ్‌…

  • February 12, 2026
  • 70 views
అంత్యక్రియలకు అడ్డుగా కుల రక్కసి

జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కంధనకుంట గ్రామంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది ఓ మనిషి చనిపోయినా కుల రక్కసి కట్టుబాట్లు అతని పాడె మోసెందుకు ఎవరిని రానీయకుండా చేశాయి వివరాల్లోకి వెళ్ళితే జగిత్యాల జిల్లా బీరుపూర్…

  • February 12, 2026
  • 70 views
ఇవాళ దేశవ్యాప్తంగా బంద్కార్మిక చట్టాల స్థానంలో కొత్త లేబర్ చట్టాలు

జనం న్యూస్ 12 ఫిబ్రవరి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో పలు కార్మిక సంఘాలు ఇవాళ బంద్కు పిలుపునిచ్చాయి. లేబర్ కోడ్లు తమ హక్కులను హరిస్తూ యాజమాన్యాలకు అధికారం కట్టబెడుతున్నాయని ట్రేడ్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. బ్యాంకు యూనియన్లు మద్దతు తెలపడంతో…

  • February 12, 2026
  • 79 views
వివేకానంద నగర్ అభివృద్ధికి అంకితభావంతో సేవలు కొనసాగిస్తా – మాధవరం రోజా దేవి రంగారావు

జనం న్యూస్, ఫిబ్రవరి 12, తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ ప్రజల ఆశీస్సులతో కార్పొరేటర్‌గా ఎన్నికై ఐదేళ్లపాటు సేవలందించే అవకాశం కల్పించినందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు…

  • February 12, 2026
  • 74 views
ప్రజాభిమాని – డైనమిక్ లీడర్ ప్రేమ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా

జనం న్యూస్, ఫిబ్రవరి 12 – తెలంగాణ స్టేట్ ఇన్‌చార్జి శ్రీనివాస్ రెడ్డి ప్రజల మధ్యే రాజకీయాలు చేయాలని నమ్మే నాయకుడు, జనసేన పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పుట్టినరోజు వేడుకలు…