జనంన్యూస్. 12.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ మండల కేంద్రం సిరికొండ సర్పంచ్ మల్లెల సాయిచరణ్ ఆధ్వర్యంలో సిరికొండ మండల కేంద్రంలో చాలా సంవత్సరాల నుంచి లో వోల్టేజ్ సమస్య, ఏబి కేబుల్ ఉన్నచోట థర్డ్ వైర్ బిగించుట పూర్తిగా ఇండ్ల మధ్యలో…
జనం న్యూస్ 12 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా పాతబస్తాండ్ సమీపంలో నిర్వహించిన లేబర్ కోడ్స్, వి.బి. రామ్జీ చట్టం, జాతీయ విత్తన చట్టం, విద్యుత్ సవరణ…
బిచ్కుంద ఫిబ్రవరి 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని హస్గుల్ గ్రామంలోని రైతు వేదికలో రైతులకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా రైతులు యూరియా ఎలా బుక్ చేసుకోవాలి అనే విషయం పై అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది.…
బిచ్కుంద ఫిబ్రవరి 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం కౌంటింగ్ హాల్లో చేసిన ఏర్పాట్లను సీఐ రవికుమార్ ఎస్ఐ రాజు పరిశీలించారు కౌంటింగ్ అధికారులు అభ్యర్థులు ఏజెంట్ల…
జనం న్యూస్ ఫిబ్రవరి 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ప్రైవేట్ ర్యాపిడొ, ఓలా, ఉబర్ తరహా యాప్ లనురద్దు చేసిప్రభుత్వం యాప్ లను ఏర్పాటు చేయాలనీ ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ &వర్కర్స్ ఫెడ రేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కోన…
జనం న్యూస్, ఫిబ్రవరి 12,అచ్యుతాపురం: లేబర్ కోడ్ లు,రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అచ్యుతాపురంలో ఈరోజు కార్మికులకు ఉరి అనే వినూత్న కార్యక్రమం భారీ ర్యాలీ,సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ రాము, రైతు సంఘం జిల్లా…
సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 12 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర హుండీ లెక్కింపు ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఈ నెల 5వ తేదీ నుంచి హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన…
జనం న్యూస్ ఫిబ్రవరి 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి విజయరామజుపేట లో వెలసిన మరిడి మాంబ అమ్మ వారి జాతర మహోత్సవ సందర్భంగా ఈరోజు ఉదయం అమ్మవారి దర్శనమునకు మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ సత్యవతి విష్ణుమూర్తి దంపతులకు…
జనం న్యూస్ ఫిబ్రవరి 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ విజయరామరాజుపేట మరిడిమాంబ జాతర మహోత్సవ సందర్భంగా ఈరోజు ఉదయం అమ్మవారి దర్శనం నకు మాజీ శాసన మండల సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి…
ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ వారి ని కలసిన ఎమ్మెల్యేలు జనం న్యూస్ ఫిబ్రవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ వారి ని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకి చెందిన పలువురు శాసన సభ్యులు, శాసన…