• January 23, 2026
  • 68 views
తర్లుపాడు మండల ఎమ్మార్వో కే. కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ఓటర్ల  ప్రతిజ్ఞ

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23 తర్లుపాడు  మండలంలోని తాడివారిపల్లి మరియు తర్లుపాడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ, ప్రతి పౌరుడు నిర్భయంగా మరియు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు…

  • January 23, 2026
  • 64 views
కాట్రేనికోన వయా అయినాపురం ముమ్మిడివరం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన దాట్ల బుచ్చిబాబు

జనం న్యూస్ జనవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాట్రేనికోన( వయా) అయినాపురం బీటీ రోడ్డు 7 కోట్ల 59 లక్షల గ్రాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు…

  • January 23, 2026
  • 66 views
పోలీసుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ప్రభుత్వ సలహాదారుమహమ్మద్ అలీ షబ్బీర్..

జనంన్యూస్. 23.నిజామాబాద్ రురల్..శ్రీనివాస్ పటేల్.. నిజామాబాద్ కంటేశ్వర్ లో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి , రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి , రూరల్…

  • January 23, 2026
  • 61 views
జగన్నాధపురం పాఠశాలలో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23 దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలు తర్లుపాడు మండలం జగన్నాధపురం గ్రామంలో ఘనంగా నిర్వహించారు.స్థానిక మండల పరిషత్ ప్రాథమిక…

  • January 23, 2026
  • 65 views
తర్లుపాడు మండల ఎమ్మార్వో కే. కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ఓటర్ల  ప్రతిజ్ఞ

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23 తర్లుపాడు  మండలంలోని తాడివారిపల్లి మరియు తర్లుపాడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ, ప్రతి పౌరుడు నిర్భయంగా మరియు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు…

  • January 23, 2026
  • 64 views
విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమం.:- ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు.

జనం న్యూస్ జనవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర టిడిపి అధ్యక్షులు కట్ట సత్తిబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ముమ్మిడివరం గవర్నమెంట్ హాస్పిటల్…

  • January 23, 2026
  • 64 views
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్ల ప్రతిజ్ఞ చేయించిన –తహసీల్దార్ మల్లయ్య

జనం న్యూస్ జనవరి 23: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం లో జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ మరియు కార్యాలయ సిబ్బంది, స్థానికులతో కలిసి ఓటర్ల ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ…

  • January 23, 2026
  • 119 views
కౌలాస్ లో ఘనంగా వసంత పంచమి ఉత్సవాలు ప్రారంభం.

మూడు రోజుల పాటు ఉత్సవాలనిర్వహణ జుక్కల్ జనవరి 23:- జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలో బస్వలింగ శివాచార్య మఠసంస్థానం లో మూడు రోజుల పాటు జరిగే వసంత పంచమి, రథ సప్తమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.శుక్రవారం…

  • January 23, 2026
  • 61 views
పదో తరగతి విద్యార్థులకు అండగా జనసేన నాయకులుస్టడీ మెటీరియల్ పంపిణీ

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23 విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే పదో తరగతి పరీక్షల్లో వారు రాణించాలని ఆకాంక్షిస్తూ జనసేన నాయకులు ఉదారత చాటుకున్నారు. తర్లుపాడు మండలం తాడివారిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 10వ…

  • January 23, 2026
  • 59 views
వివేకానందలో వసంత పంచమి వేడుకలు

జనం న్యూస్ ;23 జనవరి శుక్రవారం;సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి వై.రమేష్ : సిద్దిపేట పట్టణం భారత్‌నగర్‌లోని వివేకానంద విద్యాలయంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా విద్యాదేవి సరస్వతి పూజ నిర్వహించారు.అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ యాళ్లా…