పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలి:-
జనం న్యూస్ ఆగస్టు 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ .పోలవరం మండలం గుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ హైస్కూల్లో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయిరాం విద్యానికేతన్ కరెస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల…
ఫ్రెండ్లీ క్లబ్ ఆధ్వర్యంలో 800 ఉచిత మట్టి గణపతుల పంపిణీ
జనం న్యూస్ ఆగస్టు 26 ముమ్మిడివరం ప్రతినిధి వినాయక చవితి సందర్భంగా కాట్రేనికోనలో తేజస్వినీ జ్యోతిషాలయం వేదికగా ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి ఆధ్వర్యంలో 800 ఉచిత మట్టి గణపతుల పంపిణీ జరిగింది. ఈ సమావేశానికి…
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లేఖ రాసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం
జనం న్యూస్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో టి యు ఎఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ మండల కేంద్రంలో టౌన్ అధ్యక్షుడు రంగు మహేందర్ అధ్యక్షతన ఉద్యమకారుల ఫోరం హనుమకొండ జిల్లా అధ్యక్షులు పొడి…
బిజెపి అధ్యక్షుడు మాధవ్ ను కలిసిన ముమ్మిడివరం నియోజకవర్గ నాయకులు.
జనం న్యూస్ ఆగస్టు 26 26 ముమ్మిడివరం ప్రతినిధి ఎపి బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కోనసీమ జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీ అనంతరం సమావేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాజీ అధ్యక్షులు కర్రి చిట్టిబాబు…
వినాయక చవితి సందర్భంగా పర్యావరణాన్ని రక్షించండి
జ్వరం న్యూస్ ఆగస్టు 26 మనమందరం మట్టి వినాయక విగ్రహాన్ని కూర్చొని పెడదాం పర్యావరణ రక్షిద్దాం మహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ మరియుజాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు,, మదినం శివకుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు…
విఘ్నేశ్వరుడి రూపంలో శ్రీవిద్య పాఠశాల విద్యార్థులు…
బాలలంతా కలిసి బాల గణేష్ రూపంలో.. పాపన్నపేట. ఆగస్టు. 26 (జనంన్యూస్) పాపన్నపేట మండల కేంద్రమైన పాపన్నపేటలో ని శ్రీ విద్య పాఠశాల విద్యార్థులు వినాయక చవితి పురస్కరించుకొని మంగళవారం నాడు పాఠశాల ఆవరణలో బాలలంతా కలిసి బాల గణేష్ రూపంలో…
రేషన్ డీలర్ల కమిషన్ పై ఎమ్మార్వో కు వినతి పత్రం
ఐదు నెలల కమిషన్ రాక ఇబ్బందుల్లో రేషన్ డీలర్లు కమిషన్ ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాo పాపన్నపేట ఆగస్టు 25 (జనంన్యూస్) తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపుమేరకు పాపన్నపేట మండలంలో రేషన్ డీలర్ల మండల అధ్యక్షుడు…
దాతల సహకారంతో పాఠశాలలో మినరల్ వాటర్ వసతి కల్పించిన జగన్ బాబు.
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 26 తర్లుపాడు మండలం జగన్నాధపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగన్ బాబు పాఠశాలలో విద్యార్థులు త్రాగుటకై పడుతున్న ఇబ్బందులను చూసి దాతల సహకారంతో 15000 రూపాయల విలువ గల ఆక్వా గార్డ్ ని బిగించడం…
మదర్ థెరిసా 115 వజయంతి సందర్భంగా
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 26 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 మిత్ర సర్వీస్ సొసైటీ మరియు ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్ నర్సుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండ్రముట్ల నాగేశ్వరావు ఆధ్వర్యంలో మదర్ థెరిసా జయంతి…
పర్యావరణాన్ని కాపాడుదాం భావితరాలకు మంచి భవిష్యత్తునిద్దాం శిరీష సత్తూర్.
జనం న్యూస్ ఆగస్టు 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి స్థానిక ఆల్విన్ కాలనీ డివిజన్ ఆల్విన్ కాలనీ ఫేస్ 2 ధరణి నగర్ లో గల సాంస్కృతిక సేవా సమితి వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుని ప్రతిమలను పంపిణీ చేయుటకు…












