హెల్త్ కేర్ ప్రొఫిషన్స్ కౌన్సిల్ సెక్రటరీ పర్యటన
జనం న్యూస్ 24 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలైడ్ మరియు హెల్త్ కేర్ ప్రొఫిషన్స్ కౌన్సిల్, విజయవాడ సెక్రటరీ బి. సుమైలా ఉత్తరాంధ్ర జిల్లాలలో శనివారం ఉదయం పర్యటించి మెడికల్ కాలేజీ యాజమాన్యం వారికి…
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి, ప్రజలకు సేవలందించాలిఅర్ధ సంవత్సర నేర సమీక్షా సమావేశంలో – విశాఖ రేంజ్ డిఐజి గోపినాధ్ జట్టి, ఐపిఎస్..
జనం న్యూస్ 24 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులతో అర్ధసంవత్సర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో…
మహనీయుడు స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశంపంతులు చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన కశెట్టి జగన్ బాబు
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 23 తర్లుపాడు మండలం జగన్నాధపురం గ్రామం లో గల ప్రాధమికపాఠశాలలో మహనీయుడు స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశంపంతులు జయంతి వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కశెట్టి జగన్ బాబు ఘనంగా నిర్వహించారు…
లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల వద్ద స్వచ్చంద్ర,స్వర్ణాంధ్ర
జనం న్యూస్. తర్లుపాడు మండలం ఆగస్టు 23 తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీలో ప్రభుత్వం ఆదేశముల మేరకు ఈ రోజు స్వర్ణాంధ్ర,స్వచ్చంద్ర కార్యక్రమం లో వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు,గ్రామస్తులకు అవగాహన కల్పించడమైంది, చేతుల శుభ్రత పాటించి,ఆరోగ్య…
నరసింహారావు మృతి బాధాకరం
జనం న్యూస్ నడిగూడెం ఆగష్టు 23 మండలం పరీదిలోని రత్నవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూవ నాయకుడు మొలుగూరి నరసింహారావు విద్యుత్ షాక్ తో మృతి చెందడం బాధాకరమని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ…
విలేకరిపై హత్య పయత్నం, బెదిరింపు లు చేసిన ఇసుక, మట్టి మాపియాగ్యాంగ్ పై చర్యలు తీసుకోడి..
జనం న్యూస్ ఆగష్టు 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఎలాంటి అనుమతులు లేకుండా యాదేచ్చగా ఇసుక, మట్టిఅక్రమ రవా ణ…. మాఫియా లను అరికట్టండి. తీవ్రంగా హెచ్చరించిన ఖాబర్దార్… ఏ డి జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు కుమ్మరి లింగయ్య… కాసుల…
బిసీ రిజర్వేషన్ల పెంపునకు 25న సత్యాగ్రహ దీక్ష…
జనం న్యూస్ ఆగష్టు 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )- రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద సత్యాగ్రహ దీక్ష…
బుద్ధుని శీలమార్గంఉన్నత స్థానానికి చేస్తుంది
జనం న్యూస్ ఆగష్టు 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తథాగత్ భగవాన్ బుద్ధులవారు చూపించిన పంచశీల మార్గాలను ఆచరించిన ప్రతి ఒక్కరిని ఉన్నత స్థానానికి చేరుతుందని నిజామాబాద్ కు చెందిన బౌద్ధ గురూ బంతే బుద్ధ శరన్ అన్నారు. శనివారం వాంకిడి…
నానో యూరియా పై అవగాహన
జనం న్యూస్ ఆగస్టు 23 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో వ్యవసాయంలో నూతనంగా వస్తున్నటువంటి ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని రైతులు అలవర్చుకోవాలని అప్పుడే రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గి అధిక పంటల దిగుబడి పెరిగి అధిక ఆదాయం…
లక్ష్మీదేవిపల్లి మండలంలో బీజేపీ ఆందోళన
భద్రాద్రి కొత్తగూడెం క్రైమ్, ఆగస్టు 23 ( జనం న్యూస్) కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకపోవడం తీవ్ర అన్యాయమని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ నేతలు లక్ష్మీదేవిపల్లి మండలంలో ఈరోజు…












