• August 23, 2025
  • 42 views
శ్రీ శ్రీ 108 మల్లికార్జున్ శివాచార్య స్వామి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సిందే….

బిచ్కుంద ఆగస్టు 23 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం ఖత్గావ్ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ 108 మల్లికార్జున్ శివచార్య స్వామి గారి మాతృమూర్తి బుధవారం రోజున పరమపదించడం జరిగింది.విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే…

  • August 23, 2025
  • 45 views
కూకట్పల్లి చిన్నారి హత్యపై నిర్భయ ఆర్గనైజేషన్ తీవ్ర ఆగ్రహ0

భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 23 ( జనం న్యూస్) కూకట్పల్లి లో 10 సంవత్సరాల సహస్ర అనే చిన్నారిని అమానుషంగా హత్య చేసిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిర్భయ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు, న్యాయవాది మల్లెల ఉషారాణి మాట్లాడుతూ,…

  • August 23, 2025
  • 33 views
బిసీ రిజర్వేషన్ల పెంపునకు 25న సత్యాగ్రహ దీక్ష…

జనం న్యూస్ ఆగష్టు 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )- రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద సత్యాగ్రహ దీక్ష…

  • August 23, 2025
  • 41 views
మృతి కుటుంబాన్ని పరామర్శించిన చందుపట్ల కీర్తి రెడ్డి

జనం న్యూస్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హనుమకొండ జిల్లాలో కోల్వాయి గ్రామంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండి జితేందర్ రెడ్డి తండ్రి మాధవరెడ్డి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించిగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన…

  • August 23, 2025
  • 41 views
రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత

జనం న్యూస్ ఆగష్టు 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) మునగాల మండలం రేపాల గ్రామం నుండి మాధవరం మరియు రేపాల గ్రామం నుండి కలకోవా డొంక మార్గాలకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి…

  • August 23, 2025
  • 45 views
గోకనకొండ యాక్సిడెంట్ బాధితులను పరామర్శించిన బీఎస్పీ పల్నాడు జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఈరోజు ఉదయం గోకనకొండ గ్రామానికి చెందిన గద్దల తిరుపాలు కోటేశ్వరమ్మ దంపతులు మోటార్ బైక్ పై గుంటూరు మెడిసిన్ కోసం వెళ్తుండగా ఏల్చూరు వద్ద…

  • August 23, 2025
  • 41 views
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీ జి విద్యార్థుల వీడ్కోలు సమావేశం….

బిచ్కుంద ఆగస్టు 23 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటామస్ బిచ్కుందలోని పి జి మొదటి విద్యార్థులు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. .ఎం.ఎ తెలుగు,…

  • August 23, 2025
  • 248 views
పాపన్నపేటలో ఘనంగా వరలక్ష్మీ వ్రత పూజలు పాపన్నపేట,

ఆగస్టు23 ( జనం న్యూస్) :మండల కేంద్రమైన పాపన్నపేట ఈశ్వరాలయంలో ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు వరలక్ష్మీ వ్రత పూజలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చెర్వుపల్లి విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో ఉదయాన్నే కుంకుమార్చన,అభిషేకం పూజలు జరిపారు.పూజ…

  • August 23, 2025
  • 45 views
రామేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సతీమణి

జుక్కల్ ఆగస్టు 23 జనం న్యూస్ పవిత్ర శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీ కాంతారావు గారి సతీమణి శ్రీమతి తోట అర్చన గారు ఈరోజు పిట్లం మండలం చిన్న కొడప్గల్ గ్రామంలో శ్రీ…

  • August 23, 2025
  • 41 views
విద్యార్థులకు హెచ్ఐవి/ ఎయిడ్స్ మరియు మాదక ద్రవ్యాలు (డ్రక్స్) పై అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ ) పర్యవేక్షణలో…