• January 22, 2026
  • 63 views
మాజీ జడ్పీటీసీ నర్సింలును రామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ 22 22-01-2026 కోహిర్ మండల మాజీ జడ్పీటీసీ నర్సింలు మాతృమూర్తి ఇటీవల మరణించగా ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు ఈ రోజు బిలాల్ పూర్ గ్రామానికి వెళ్లి వారి…

  • January 22, 2026
  • 74 views
ఘనంగా గండికోట సాంస్కృతిక మహోత్సవాలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. తెలుగు కళావేదిక అధ్యక్షులు సాహితీవేత్త డాక్టర్ కోడూరు సుమన శ్రీ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సృజనాత్మక సమితి వారి సౌజన్యంతో తెలుగు కళావేదిక సాంస్కృతిక సేవా సంస్థ ఈనెల 24 ,25వ తేదీలలో కడప నగరంలోని…

  • January 22, 2026
  • 65 views
క్రీడలుమానసిక,ఉల్లాసానికిశరీరదృఢత్వానికిదోహదపడతాయి:- టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్.

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు మండలం టంగుటూరు గ్రామంలో శ్రీ వినాయక క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథులుగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, సింగిల్ విండో అధ్యక్షులు పసుపులేటి ప్రవీణ్ కుమార్,మండల…

  • January 22, 2026
  • 61 views
ప్రతి ఇంటికి కొళాయిలు ఇవ్వడమే లక్ష్యం గా : కార్య నిర్వాహక ఇంజనీర్ జే అనిల్ కుమార్

జనం న్యూస్ జనవరి 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలందరికీ రక్షిత మంచినీటి సరఫరా కోసం అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న అనకాపల్లి మండలము, మరియు కసింకోట మండలము నందు జరుగుతున్న గ్రామీణ మంచినీటి సరఫరా…

  • January 22, 2026
  • 62 views
ముమ్మిడివరం బిజెపి టౌన్ సమావేశాన్నిముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ

జనం న్యూస్ జనవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టౌన్ సమావేశం టౌన్ అధ్యక్షులు సన్నిధి రాజు వీరభద్రస్వామి అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ…

  • January 22, 2026
  • 63 views
పర్మిషన్ లేకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు.

జనంన్యూస్. 22.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని అడ్డుపెట్టుకుని పర్మిషన్ లేకుండా ఇసుక పాయింట్లకు ట్రాక్టర్ యజమానులు వెళ్లిన,అక్రమ ఇసుక రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవని సిరికొండ మండల తాసిల్దార్ హెచ్చరించారు. మండల…

  • January 22, 2026
  • 108 views
రేపు జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం

జనం న్యూస్ జనవరి 23 వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ దక్షిణ కాశీగా పేరుగాంచిన 18 శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం ఈనెల జనవరి 24 2026న జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్…

  • January 22, 2026
  • 57 views
వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల సారి ఊరేగింపు

జనం న్యూస్ జనవరి 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ప్రసిద్ధి చెందిన అనకాపల్లి లో 171 సంవత్సరాల చరిత్ర కలిగిన వేల్పుల వీధి శ్రీ గౌరీ పరమేశ్వరి మహోత్సవం ఈనెల 24 తేదీ శనివారం పండగ సందర్భంగా. గురువారం వేల్ఫుల…

  • January 22, 2026
  • 59 views
దోమల నివారణకు చర్యలు..

జనంన్యూస్. 22.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలకేంద్రం లొని న్యావనంది గ్రామం లో గ్రామ పాలకవర్గం మరియు గ్రామస్తుల ఆదేశాల మేరకు శుక్రవారం నుండి దోమల నివారణకి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగినది.గ్రామంలో దోమల వలన ఎలాంటి వ్యాధులు రాకుండా…

  • January 22, 2026
  • 58 views
84 వ వార్డు లక్ష్మీనారాయణ నగర్ లో వీధిలైట్లు మాదంశెట్టి నీల బాబు

జనం న్యూస్ జనవరి 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి 84 వ వార్డు లక్ష్మీనారాయణ నగర్ లో స్కేటింగ్ పార్క్ ఏరియాలో చెత్తలు పెరుగు పోవడంతో అక్కడ ప్రజలు అభ్యర్థన మేరకు కార్పొరేటర్ చిన్నతల్లి దృష్టికి తీసుకురావడంతో అలాగే…