ఘనంగా శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి వేడుకలు
జనం న్యూస్ ఆగస్టు 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేటలోని జనతా నగర్ లో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద జరిగింది.ఈ యొక్క కార్యక్రమం సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు మూసాపేట్ గౌడ సంఘం ప్రధాన…
ప్రజాస్వామ్యంలో పౌరులే నిర్ణేతలా కేవలం ఓటర్లేనా?
ప్రజాస్వామ్యం ఒక భ్రమ-లేదా ఒక వాస్తవమా ?ప్రజలు,నాయకుల మధ్య పెరుగుతున్న అగాధంపై సమగ్ర నివేదిక (జనం న్యూస్18 ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి ) ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల ప్రభుత్వం అని అబ్రహం లింకన్ నిర్వచించారు…
బార్ వాలే ఆవు హమారా ఖజానా లేక జావో
జనం న్యూస్ 18-08-2025 ప్రస్తుతం మన తెలంగాణలో అభివృద్ధి చేస్తున్నా స్థానికులు ఎవరు బీసీ సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ మహమ్మద్ ఇమ్రాన్, కుమ్మరి కమ్మరి నాయిబ్రహ్మ విశ్వకర్మ పద్మశాలి ఆర్య కటిక వడ్డెర గౌడ యాదవ్ ముదిరాజ్ ప్రజలకు ఈ సమాచారం…
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి దామోదర్ రాజనర్సింహ
జనం న్యూస్ ఆగస్టు 18 సంగారెడ్డి జిల్లా వెనకబడిన తరువాయి తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ .సర్దార్ సర్వయీ పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవం పురస్కరించుకొని, సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన నూతన విగ్రహాన్ని సోమవారం…
పొంగిపొర్లుతున్న లేండి వాగు సోమూరు వాగు పరిశీలించిన అధికారులు
మద్నూర్ ఆగస్టు 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద తడ్గుర్ వద్ద ఉన్న వంతెన పై నుండి వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. దాంతో పెద్ద తడ్గుర్ జుక్కల్ మధ్య ఉన్న రోడ్డు మూసి వేశారు మరియు…
చింతలపూడి గ్రామంలో హర్ గర్ తిరంగా యాత్ర
జనం న్యూస్ ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ పిలుపుమేరకు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భాజపా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ పిలుపుమేరకు హార్ గర్ తిరంగా…
వరదలో చిక్కుకున్న గొర్ల కాపరులు కాపాడిన ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం…
బిచ్కుంద ఆగస్టు 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం సెట్లూర్ గ్రామంలో మంజీరా నది తీరా ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న గొర్రెల కాపరులను కాపాడిన ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం గత రెండు రోజులు నుంచి ఎడతెరిపి…
భారీ వర్షానికి పలు గ్రామాల రహదారులు విధ్వంసం
ఎస్ఐ దుర్గారెడ్డి, జనం న్యూస్,ఆగస్ట్ 18, కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని పలు గ్రామల రహదారులు విధ్వంసం, ఆదివారం కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉపొగుతున్న సందర్బంగా సోమవారం సిఐ వెంకట్ రెడ్డి, ఆదేశాలతోఎస్ఐ దుర్గారెడ్డి,తమ సిబ్బందితో సందర్శించారు.ఈ…
మావుళ్ళమ్మ తల్లికి భరతమాత గా ప్రత్యేక అలంకరణ
జనం న్యూస్ ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన 79వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా శక్తి స్వరూపి ణీ గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారిని భరతమాతగా ప్రత్యేక అలంకరణ చేయడం జరిగింది. అనంతరం సాయంత్రం దేశ శాంతిభద్రతల…
ఈ డబ్ల్యూ ఎస్ కమిషన్ మరియు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టెoగారి మాధవరెడ్డి
జనం న్యూస్ ఆగస్టు 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి డిల్లీలోనీ జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన 36 గంటల ధర్నా కార్యక్రమానికి పాపిరెడ్డి నగర్ రెడ్డి సంక్షేమ సంఘం నుండి పెద్ద సంఖ్యలో డిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా రెడ్డి…












