జనం న్యూస్ మార్చి 22 ముమ్మిడివరం ప్రతినిధికాట్రేనికోన ఈ నెల 22 వ తేదీ ఆదివారం జరగనున్న వీరవాసరం తులసి కన్వెన్షన్ హాల్లో జరిగే ఆక్వా రైతుల సదస్సుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు నుండి…
జనం న్యూస్ మార్చి 22 చిలిపి చెడు మండల ప్రతినిధిమెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల పరిధిలోని జగ్గంపేట గ్రామం లో శ్రీ నల్ల పోచమ్మ జాతర ఉత్సవాలు మూడు రోజులు పాటు ఘనంగా జరుగుతయాని 23వ తేది సోమవారం సాయంత్రం బోనాలు…
బాధితుడు కావలి శివకుమార్ జనం న్యూస్ 22 మార్చి వికారాబాద్ జిల్లా నాపై అనవసరంగా ఇనుప రాడుతో దాడి చేసిన ఊర కుర్వ పరమేశ్ పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాధితుడు కావలి శివకుమార్ అన్నారు. శనివారం వికారాబాద్…
విద్యార్థుల ప్రతిభ, ఉపాధ్యాయుల కృషితో వెల్లివిరిసిన అద్భుతమైన వార్షిక వేడుక. ప్రధాన అధ్యాపకులు చంద్రకాంత్ గౌడ్, జనం న్యూస్,మార్చ్ 22,కంగ్టి,సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని స్థానిక లిటిల్ స్టార్ పాఠశాల 13వ వార్షిక ఉత్సవాన్ని శనివారం స్థానిక బసవ ప్రదీప్ ఫంక్షన్…
జనం న్యూస్ 21 మార్చి వికారాబాద్ జిల్లా. క్రమశిక్షణ, దానగుణం, మరియు సహనానికి ప్రతీకగా నిలిచే పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను పురస్కరించుకుని వికారాబాద్ జిల్లాలోని ముస్లిం సోదరులందరికీ, వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఐపిఎస్ హృదయపూర్వక…
జుక్కల్ మార్చ్ 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ మహమ్మద్నగర్ మండలం బుర్గల్ గ్రామంలో చోటుచేసుకున్న ఘటనలో బాన్స్వాడ సబ్ కలెక్టర్ డా. కిరణ్మయి, ఐఏఎస్ అసాధారణ ధైర్యసాహసం ప్రదర్శించి ఒక యువతిని సురక్షితంగా కాపాడారు. అధికార బాధ్యతలకు…
జిల్లా వైద్య అధికారికి ఘన సన్మానం… జుక్కల్ మార్చ్ 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో కామారెడ్డి జిల్లా వైద్య అధికారి రవీందర్ గౌడ్ శుక్రవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. వారిని జుక్కల్ ఆసుపత్రి వైద్యులు…
జనం న్యూస్ ; 20 మార్చ్ శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్: కథలు చెప్పడం ఒక కళ అని, కథల ద్వారా వివిధ పాఠశాలల్లో బాలలకు నిత్య చైతన్యం తెస్తున్న కథల తాతయ్య ఎన్నవెల్లి రాజమౌళికి అంతర్జాతీయ కథలు…
(జనం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్) జనం న్యూస్, మార్చ్ 20, జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతిచెందిన ఘటన జరిగింది . వివరాల్లోకి వెళ్తే (టీజీ 16 టి 2585) గల ఎలక్ట్రికల్…
జుక్కల్ మార్చి 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో శుక్రవారం నాడు బాన్సువాడ సబ్ కలెక్టర్ గ్రామపంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో సబ్ కలెక్టర్ కిరణ్ మై సమావేశం నిర్వహించినారు…