• October 31, 2025
  • 9 views
ద్యార్థులకు హెచ్ ఐ వి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 31 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు…

  • October 31, 2025
  • 19 views
ఎర్రగడ్డ లో మాట ముచ్చట అనే వినూత్న కార్యక్రమం ద్వారా ఓటరుకు చేరువయ్యే కార్యక్రమం చేపట్టిన బిఆర్ఎస్.

జనం న్యూస్ అక్టోబర్ 31 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ వినూత్నంగా ప్రచారం చేపట్టింది. మాట ముచ్చట అనే కార్యక్రమం ద్వారా ఓటర్లకు మరింత చేరువయ్యేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎర్రగడ్డ…

  • October 31, 2025
  • 13 views
డోంగ్లీ మండలంలో ఇందిరా గాంధీ గారి వర్ధంతి…

డోంగ్లి అక్టోబర్ 31 జనం న్యూస్ డోంగ్లీ మండల కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో వద్ద శుక్రవారం మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో ఎన్నో సంస్కరణలతో అభివృద్ధికి ఇందిర…

  • October 31, 2025
  • 13 views
బీరు పూర్ పోలీస్ అధ్వర్యంలో 3 కే రన్ వే

జనం న్యూస్ అక్టోబర్ 31 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని ఏక్తాదివాస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా బీరు పూర్ మండల పోలీసు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం నుండి తుంగూర్ వరకు 3 కే రన్ ఎస్సై రాజు…

  • October 31, 2025
  • 14 views
తడిసిన ధాన్యాన్ని 20% శాతం మ్యాచర్ ఉన్న కొనుగోలు చేయాలి..!

జనంన్యూస్. 31.నిజామాబాదు. మోంథా తుపాన్ వల్ల నష్టపోయిన పంటలను యుద్ధప్రతిపధికన కొనుగోలు చేయాలి.పంటలన్నీటీకి 33% నష్టపోతేనే నష్టపరిహారం ఇచ్చే నిబంధన తొలగించాలని. తడిసిన ధాన్యాన్ని 20% శాతం మ్యాచర్ ఉన్న కొనుగోలు చేయాలని, మోంథా తుపాన్ వల్ల నష్టపోయిన పంటలను యుద్ధప్రతిపధికన…

  • October 31, 2025
  • 14 views
ఘనంగా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతి కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 31 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ…

  • October 31, 2025
  • 14 views
సమతామూర్తి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150న జన్మదిన వేడుకలు

జనం న్యూస్ అక్టోబర్ 31 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనతాపార్టీ ముమ్మిడివరం రూరల్ మండలం కొత్తలంక గ్రామంలో కొడమర్తి శర్మ ఇంటివద్ద ఘనంగా నిర్వహించారు ఈనాటికార్యక్రమం భారతీయ జనతాపార్టీ ముమ్మిడివరం రూరల్ మండల అధ్యక్షురాలు చప్పిడిశ్రీదుర్గ అధ్యక్షతన జరిగినసమావేశం…

  • October 31, 2025
  • 74 views
పటాన్‌చెరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిలిచి ఉన్న వర్షపు నీరు

రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం జనం న్యూస్ అక్టోబర్ 31 సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వర్షపు నీరు నిలిచి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలుమార్లు వర్షం కారణంగా కార్యాలయ పరిసరాల్లో నీరు నిలిచిపోతున్నా, అధికారులు మాత్రం పట్టించుకోని…

  • October 31, 2025
  • 20 views

రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం నిర్వహించిన బిచ్కుంద పోలీస్ సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి బిచ్కుంద అక్టోబర్ 31 జనం న్యూస్ సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి. సందర్భంగా సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్…

  • October 31, 2025
  • 22 views
తుఫాన్ బాధ్యతలకు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సమక్షంలో బియ్యం పంపిణీ

జనం న్యూస్ అక్టోబర్ 31 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండల పరిధిలో పల్లం గ్రామంలో తుఫాన్ బాధితులకు 50 కేజీల బియ్యం,నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్,ముమ్మిడివరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు,రాష్ట్ర…