జనం న్యూస్ నందలూరుకడప జిల్లా .ఓ అంబటి రాంబాబు, నేను లాయర్ను ఎమ్మెల్యేను మంత్రిగా పనిచేశాను మరియు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది అని చెప్పుకుంటూ కనీసం ఇంగిత జ్ఞానం లేని వ్యాఖ్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి పై నీవు మాట్లాడటం దానిని…
.జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 3 సెల్ 9550978955ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య, చిలకలూరిపేట నియోజక వర్గ ప్రతినిధుల సంయుక్త ఆధ్వర్యంలో బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ…
జనం న్యూస్ నందలూరుకడప జిల్లా.నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతి పరిధిలోని గంగమిట్ట గ్రామంలో వెలసిన మారేమ్మ దేవత ఆలయ స్థలం గత కొన్ని సంవత్సరాల నుండి అమ్మవారి జాతర జరుగు ప్రదేశం,ఈ ప్రదేశంను గతంలో సదరు వ్యక్తి ఆక్రమించి గోడ…
.జనం న్యూస్:ఫిబ్రవరి 3 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) నరసరావు పేట జిల్లారావిపాడు గ్రామానికి చెందిన మేడా రాములమ్మ అనే వృద్ధురాలికి జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా 2.5 సెంట్ల ఇంటి స్థలం మంజూరు చేశారు. సోమవారం ఉదయం…
జనంన్యూస్. 03.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ తరుపున పోటీ చేయు అభ్యర్థుల వివరాలు.వెల్లడించిన. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ.
జనం న్యూస్ 03 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ 2026 తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నేడు మరో కీలక ఘట్టం ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది.రాజకీయ పార్టీల…
జనం న్యూస్ 03 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఈరోజు పలు నియోజకవర్గాల్లో పర్యటించి,…
జనం న్యూస్ 03 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా రామభద్రపురం పోలీసు స్టేషనులో 2021వ సంవత్సరంలో అత్యాచారంకు పాల్పడినట్లుగా నమోదైన కేసులో నిందితుడు రామభద్రపురం మండలం, పాతరేగ గ్రామానికి చెందిన గునపు సింహాద్రికి విజయనగరం మహిళా…
జనం న్యూస్ 03 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ తాలూకా ఐజ మండలం బైనపల్లి గ్రామంలో జరిగిన సంఘటన బావను చంపబోయిన బామ్మర్ది.భార్య హస్తం.తల పగిలినా…
జనం న్యూస్ 03 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని జి ఏం ఆర్ టౌన్ షిప్ అపార్ట్మెంట్లలో చోరీలు జరిగిన రెండు ప్రాంతాలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఫిబ్రవరి 2న సందర్శించారు.…