• January 14, 2026
  • 81 views
రైలు పట్టాలపై వ్యక్తి మృతి: ఆనవాళ్ల ఆధారంగా మృతుడి గుర్తింపు కోసం పోలీసుల గాలింపు

జనం న్యూస్‌ 14 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ కొత్తవలస రైల్వే స్టేషన్‌ సమీపంలోని రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం లభ్యమైందని జి ఆర్ పి పోలీసులు మంగళవారం తెలిపారు. మృతుడి శరీరంపై లేత నీలిరంగు రౌండ్‌ నెక్‌…

  • January 14, 2026
  • 78 views
పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మిన్నంటిన సంక్రాంతి సంబరాలు: పోలీస్ కుటుంబాలతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ దంపతులు

జనం న్యూస్‌ 14 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు పరేడ్ గ్రౌండులో ‘సంక్రాంతి సంబరాలు – 2026’ ను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జనవరి 13న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

  • January 14, 2026
  • 82 views
బొబ్బిలిలో ఆర్టీసీ బస్సు బీభత్సం: భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం!

జనం న్యూస్‌ 14 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ నిన్న అనగా తేది 13/01/2026 ఉదయము నందిక పుష్పమ్మ w/o లేట్ అంజయ్య,వయసు 50 సంవత్సరాలు,కులము:.ఎస్. సీ. మాదిగ, బొబ్బిలి పట్టణంలో ఉన్న సంఘ వీధి మూడవ వార్డ్,…

  • January 14, 2026
  • 81 views
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణమే ఉపసంహరించుకోవాలి: మజ్జి శ్రీనివాసరావు

జనం న్యూస్‌ 14 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత దుర్మార్గమైనదని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్…

  • January 14, 2026
  • 82 views
పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జనం న్యూస్ జనవరి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పేద ప్రజల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు మండల కేంద్రంలోని రైతు వేదికలో…

  • January 14, 2026
  • 87 views
బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో భోగభాగ్యాల భోగి మంటలు

జనం న్యూస్ ; 14 జనవరి బుధవారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; సంక్రాంతి పండగ లో మొదటి రోజు అయినా భోగి పండుగను సిద్దిపేట పట్టణం శివాజీ నగర్ లోని బ్రహ్మా కుమారీస్ వారి ఆధ్వర్యంలో 24…

  • January 14, 2026
  • 94 views
సంక్రాంతి సందర్భంగా మార్కాపురం జిల్లా ప్రజలకు ఇంచార్జి జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు శుభాకాంక్షలు.

జనం న్యూస్: జనవరి 14 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసే పల్లెల పండుగగా సంక్రాంతి నిలుస్తుందని జిల్లా కలెక్టర్ తెలియజేసారు. బంధు మిత్రులు అందరిని కలుసుకుని కనువిందులు చేసే అందరి పండుగ సంక్రాంతి…

  • January 14, 2026
  • 83 views
హత్యకు గురైన నెట్ బాల్ నేషనల్ ప్లేయర్ ఎస్.కె నాగూర్ భాష కు ఘన నివాళి అర్పించిన ముస్లిం మైనార్టీ నాయకులు

జనం న్యూస్- జనవరి 14- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీకి చెందిన నెట్ బాల్ నేషనల్ క్రీడాకారుడు ఎస్.కె నాగూర్ భాష (21) గత సంవత్సరం జనవరి 14వ తారీఖున హత్యకు గురైన విషయం విధితమే, హత్య…

  • January 14, 2026
  • 93 views
16న పూడిమడకలో జిల్లా స్థాయి డాన్స్ పోటీలు

జనం న్యూస్, జనవరి 14,అచ్యుతాపురం: సంక్రాతిని పురస్కరించుకొని కనుమ పండుగ రోజు జనవరి 16 శుక్రవారం సాయంత్రం ఐదు గంటలు నుండి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామ శివారు కడపాలెంలో డాక్టర్ మేరుగు శంకర్ ఆధ్వర్యంలో 16 సంవత్సరాల…

  • January 13, 2026
  • 157 views
వేణుగోపాల స్వామి మందిరంలోగోదాదేవి రంగనాయకుల కళ్యాణం

జనం న్యూస్ జనవరి 14 ( బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట మండలంలోని వేణుగోపాలస్వామి మందిరంలో మకర సంక్రాంతి సందర్భంగా 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామి, మందిరంలో గోదాదేవి రంగనాయకుల వివాహం కలదు కనుక…