• January 14, 2026
  • 85 views
కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సర్పంచ్&ఉప సర్పంచ్ సన్మాన

జనం న్యూస్ 14 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా పాల్గొన్న.మాజీ గవర్నర్ బండారు దత్తత్రేయ ఎంపీ ఈటల రాజేందర్ జెడ్పి మాజీ చైర్ పర్సన్ గద్వాల నియోజకవర్గం…

  • January 14, 2026
  • 87 views
న్యావనంది లో సంత.. ప్రారంభించిన సర్పంచ్ దీప.. గ్రామ కమిటీ..

జనంన్యూస్. 14.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని న్యావనంది గ్రామం లో సంత ప్రారంభించిన సర్పంచ్ దీప నరేందర్. మరియు గ్రామపంచాయతీ పాలకవర్గం వార్డ్ మెంబర్లు ఉపసర్పంచ్ న్యావనంది గ్రామ కమిటీ మరియు యువత అందరి సౌజన్యంతో సహకారంతో…

  • January 14, 2026
  • 88 views
బీసీలకు 34 శాతానికి పైగా రిజర్వేషన్లు!

ఎస్సీ, ఎస్టీలకు కలిపి 15 శాతానికి పైగా.. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 14 జనవరి మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లను ఖరారు…

  • January 14, 2026
  • 88 views
భోగి – సంక్రాంతి – కనుమ శుభాకాంక్షలు

వికారాబాద్ జిల్లా జనం న్యూస్ రిపోర్టర్ కావలి నర్సిములు జనం న్యూస్ 14 జనవరి వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ భోగ భాగ్యాలను అందించే భోగి కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి కనుమ పండుగను చిన్న…

  • January 14, 2026
  • 87 views
ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

జనం న్యూస్ జనవరి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు అనంతరం. శాయంపేట మండల కేంద్రంలో వార్త…

  • January 14, 2026
  • 83 views
విద్యార్థిని పూజ మృతదేహానికి నివాళులు అర్పించిన

రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి జనం న్యూస్ 14 జనవరి సంగారెడ్డి జిల్లా ఇంఛార్జి నారాయణఖేడ్ మండలం ర్యాకల్ గ్రామానికి చెందిన IIIT విద్యార్థిని పూజ నిన్న సంగారెడ్డి సమీపంలో జరిగిన RTC బస్సు రోడ్డు ప్రమాదంలో మృతి…

  • January 14, 2026
  • 85 views
సంక్రాంతి పండుగ ప్రతి ఇంటిలో ఆనందం నింపాలి — ఏంఎల్ఏ ప్రశాంత్ రెడ్డి*

జనం న్యూస్ జనవరి 14:నిజామాబాద్ జిల్లా ప్రజలకు, బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐక్యత, సౌభాగ్యం…

  • January 14, 2026
  • 85 views
ఆడ శిశవును అంగట్లో అమ్మేశారు..

జనం న్యూస్ 14 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మూడోసారి ఆడపిల్ల పుట్టడమే కారణం..రూ. 3 లక్షల విక్రయించిన తల్లిదండ్రులు..అంగన్వాడీ టీచర్ ద్వారా వ్యవహారం వెలుగులోకి..కేసు నమోదు చేసిన షాద్ నగర్…

  • January 14, 2026
  • 83 views
బిఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ.ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ జడ్పీ వైస్ ఛైర్మన్ బీకు నాయక్

జనం న్యూస్ 14 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీని వీడి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్ధం పుచ్చుకున్న బీకు నాయక్..పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరియు వర్కింగ్…

  • January 14, 2026
  • 82 views
సంక్రాంతి సూర్యక్రాంతి నుంచి సంస్కృతి వరకు తెలుగు వారి ప్రాణమైన పండుగ. జనంపల్లి పురేందర్ రెడ్డి

జనం న్యూస్ జనవరి 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి తెలుగు నేలపై జనవరి వచ్చిందంటే చాలు… ఊళ్లలో ఒక ప్రత్యేక సందడి మొదలవుతుంది. ఇంటింటా ముగ్గుల చప్పుళ్లు, భోగి మంటల వేడి, కొత్త బట్టల మెరుపు, పల్లె వాతావరణంలో…