• August 14, 2025
  • 45 views
రాబోయే 4రోజులు భారీ వర్షాలు కావున ప్రజలు అప్రమత్తం ఉండాలి

జనంన్యూస్ ఆగస్టు 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం:స్థానిక తహసీల్దార్ మల్లయ్య మాట్లాడుతూబంగాళాఖాతం లో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసినందున రాబోయే 4 రోజులలో అత్యంత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే…

  • August 14, 2025
  • 43 views
20 లక్షలతో మల్లాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ భవనం కు భూమి పూజ….

డోంగ్లి ఆగస్టు 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలంలోని గురువారం రోజున మల్లాపూర్ లో గ్రామ పంచాయతీ భూమి పూజ కాంగ్రెస్ నాయకులు చేశారు. అలాగే వాళ్ళు మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లు పరిపాలించిన గ్రామ…

  • August 14, 2025
  • 164 views
టీ కొత్తపల్లి సొసైటీ అధ్యక్షుని ప్రమాణస్వీకారంలో పాల్గొన్న బిజెపి నాయకులు

కాట్రేనికోన ఆగస్టు 14 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం టీ కొత్తపల్లి జనసేన నాయకులు సొసైటీ అధ్యక్షునిగా నరహరశెట్టి రాంబాబు ఈరోజు టీ కొత్తపల్లిలో ప్రమాణ స్వీకారం సందర్భముగా రాంబాబుని సన్మానించిన భారతీయ జనతా పార్టీ…

  • August 14, 2025
  • 45 views
కాట్రేనికోన మండలంలో తిరంగా యాత్ర

జనం న్యూస్ ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యరు హై స్కూల్ వద్ద ఈరోజు మండల అధ్యక్షులు మట్టా శివకుమార్ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర జరుపబడినది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా…

  • August 14, 2025
  • 39 views
ఆన్ లైన్ ర్యాండమైజేషన్ ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు

పయనించే సూర్యుడు ఆగస్టు 14 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కంప్యూటర్ ర్యాండమైజేషన్ ద్వారా పారదర్శకంగా 40 ఇండ్ల కేటాయింపు పూర్తి పింజర మడుగు, ముచ్చర్ల ప్రాంతాల్లోని లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్…

  • August 14, 2025
  • 54 views
పార్వతీపురం జిల్లా ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర

జనం న్యూస్ పార్వతీపురం మన్యం జిల్లా ఆగస్టు 14 రిపోర్టర్ ప్రభాకర్ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో అన్ని వసతులు పూర్తిస్థాయి సౌకర్యాలు ఆధునికరణమైన మిషనరీతో కూడిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రోగులకు అందుబాటులోకి రానుందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు…

  • August 14, 2025
  • 38 views
దత్త సాయి సన్నిధిలో 17వ తారీకు ఆదివారం ఉచిత రక్తనాళాల వైద్య శిబిరం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 14 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ దత్త సాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ మరియు భారతదేశపు అతిపెద్ద హైదరాబాద్…

  • August 14, 2025
  • 39 views
ములుగు మండల బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తిరంగ ర్యాలి

జనం న్యూస్, ఆగస్టు 14, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఆర్విఎం హాస్పిటల్ నుండి రాజీవ్ రహదారి మెయిన్ రోడ్డు వరకు గురువారం బిజెపి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు,ఈ కార్యక్రమంలో…

  • August 14, 2025
  • 40 views
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నర్సింగ్ రావును కలిసిన కోరుట్ల వర్తక సంఘం సభ్యులు

జనం న్యూస్, ఆగష్టు 14, జగిత్యాల జిల్లా, కోరుట్ల నియోజకవర్గం: ఈరోజు కోరుట్ల పట్టణంలోని వర్తక సంఘం సభ్యులు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావుని కలిసి వారి సమస్యల గురించి వివరించడం జరిగింది, వారి సమస్యల…

  • August 14, 2025
  • 41 views
కుక్క కాటు చిన్న గాయం కాదు, ప్రాణాలకే ముప్పు.!

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, ఆగష్టు 14 (ప్రజా ప్రతిభ): పెద్దగా కనిపించని గాయం… ప్రమాదం ఎంతటి? బయట నుంచి చిన్న గాయంలా అనిపించినా, కుక్క కాటు చాలా ప్రమాదకరమైనదిగా మారే అవకాశం ఉంది. రక్తం ఎక్కువగా కారకపోయినా, చర్మం చెరిగిపోవకపోయినా…