శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలి… బిచ్కుంద జనవరి 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంబిచ్కుంద మండల ఎస్సైగా రాజు బాధ్యతలు స్వీకరించినారు. బదిలీల భాగంగా మద్నూర్ నుండి బిచ్కుంద కు వచ్చినట్లుగా తెలిపారు. ప్రజలకు సంక్రాంతి…
బిచ్కుంద జనవరి 16 జనం న్యూస్ వాట్సాప్ గ్రూపులలో నాకు రూ. 5 వేలు వచ్చాయి.నేను నకిలీ అనుకున్నాను.మీరు ప్రయత్నించి చూడండి మీరు పది మందికి ఫార్వర్డ్ చేయండి అనీ వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని బిచ్కుంద ఎస్సై గుండెల రాజు…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి. 16 కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దల సహకారంతో గ్రామస్థుల ఐక్యతను చాటేలా ఘనంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రికెట్ పోటీలు ఎంతో ఉత్సాహంగా సాగుతుండగా, మైదానంలో…
జహీరాబాద్ జనం న్యూస్14 జనవరి వాతావరణంలో మార్పు రావడంతో జహీరాబాద్ పట్టణంలో భారీగా వర్షం కురుస్తుంది శీతాకాలంలో మాబ్బులు కమ్ముకొని గంటా నుండి వర్షం కురుస్తోంది ఇన్ని రోజుల వరకు ప్రజలు చలికి వనిగిపోయారు ఒక్కసారిగా వాతావరణం లో మార్పు ఏర్పడింది…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం చెన్నయ్య గారి పల్లె లోసంక్రాంతి సంబరాలు ప్రారంభమైన సందర్భంగా భోగి పండుగను పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి మరియు విజయభాస్కర్ రెడ్డి ని వారి స్వగృహం చెన్నయ్యగారి పల్లె…
జనం న్యూస్:జనవరి 14(రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం) రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పుపై న్యాయశాఖ మంగళవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. దాంతో వీటిని ఇక నుంచి స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలుగా పిలవనున్నారు. పేరు మార్పు కోసం…
జనం న్యూస్ 15జనవరి పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం పరిధిలో అయితుపల్లి గ్రామంలో శ్రీ రామాలయంలో భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం రోజున ఉదయం 7 గంటలకు తిరుప్పావై సేవ 10:30 కు విశ్వక్సేన ఆరాధన వాసుదేవ పుణ్యాహవాచనం రక్షాబంధనం…
జనం న్యూస్ 15జనవరి పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధిలోని ఐతిపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలు భోగి పండుగతో ప్రారంభమైనాయి. భోగి రోజున సూర్యోదయానికి ముందు నిద్రలేచి ఇంటి ముందు భోగి మంటలు వేయడం ఒక ఆచారం పాత వస్తువులను…
పండగ పూట వర్షం కొరవడంతో రైతన్నలకు ఆనందం, జనం న్యూస్, జనవరి 14, కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ పరిసర గ్రామాలలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.పండగ సమయం కావడంతో ప్రాంత వాసులు నిత్యవసర సరకులకై…
జనం న్యూస్ జనవరి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని వాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీని మండల కేంద్రంలో రైతు వేదిక లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఎన్నికైన కమిటీ సభ్యులు:అధ్యక్షులు: పరకాల రఘు ఉపాధ్యక్షులు: ఆరికిల్ల దేవయ్యప్రధాన…