• January 12, 2026
  • 93 views
ఘనంగా స్వామి వివేకానంద 164వ జయంతి ఉత్సవాలు

జనం న్యూస్ 12 జనవరి, వికార బాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని ఘనంగా చౌడపూర్ మండల కేంద్రంలో వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, జ్ఞానం, దేశభక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద. యువతకు ఆయన ఒక…

  • January 12, 2026
  • 90 views
పేదల హక్కుల కోసం పోరాడిన యోధుడు పి. జనార్ధన్ రెడ్డి సేవలు చిరస్మరణీయం

జనం న్యూస్ జనవరి 12 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రివర్యులు, కార్మిక ఉద్యమ నేత, పేదల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన మహానేత దివంగత పి. జనార్ధన్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని మూసాపేట్ ఆంజనేయ నగర్ చౌరస్తాలో…

  • January 12, 2026
  • 113 views
మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా పులి శ్రీనివాసులు నియామకం.

జనం న్యూస్: జనవరి 12 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా కు నూతన జాయింట్ కలెక్టర్ గా పులి శ్రీనివాసులు ఐ.ఎ.ఎస్ నియమితులయ్యారు.ఈయన ప్రస్తుతం గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్…

  • January 12, 2026
  • 86 views
కార్పొరేట్ శక్తుల సేవా కోసమే కూలీల పొట్టగొడుతున్న కేంద్ర ప్రభుత్వం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ విబిజీ రామ్ జీ మిషన్(సంక్షేమ పథకం ) వెంటనే రద్దు చేసి, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి -.అఖిల భారత ఐక్యరైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్.), అఖిలభారత…

  • January 12, 2026
  • 107 views
అంబేద్కర్ పూలే సేవ సమితిరాష్ట్ర అధ్యక్షులుగా అబ్దుల్ రహీం ఎన్నిక

అంబేద్కర్ పూలే సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులుగా అబ్దుల్ రహీం ఎన్నిక ఆదివారం తేది 11 జనవరి 2026 నాడు సాయంత్రం జరిగిన ముఖ్య సమావేశంలో అంబేద్కర్ పూలే సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు గా అబ్దుల్ రహీం ను ఓట్ల…

  • January 12, 2026
  • 95 views
గృహ జ్యోతి పథకం లబ్ధిదారులకు ప్రోసిడింగులు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి

జనం న్యూస్ 12 జనవరి 2026, వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడలో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పొందుతున్న లబ్ధిదారులకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో…

  • January 12, 2026
  • 93 views
ఉచిత గర్భకోశవ్యాధుల చికిత్స శిబిరం

జనం న్యూస్ జనవరి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం జిల్లా పశుగాణభివృద్ధి సంస్థ పశుసంవర్ధశాఖ ఆధ్వర్యంలో మండలంలోని మైలారం గ్రామంలో ఉచిత గర్భకోశవ్యాధుల చికిత్స శిబిరాన్ని గ్రామ సర్పంచ్ నూనె. దివ్య తిరుపతి ప్రారంభించారు. ఈ…

  • January 12, 2026
  • 95 views
జన్నన్న జయంతి… పేదలకు పర్వదినం: అనిల్ కుమార్ యాదవ్

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 12 జనవరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు పి.జనార్దన్ రెడ్డి. నాడు ప్రతి పేదవాడికి నివాసం ఉండాలని, సొంతింటి కల నెరవేర్చడం కోసం ప్రజల పక్షాన…

  • January 12, 2026
  • 105 views
రామతీర్థ నీటి సరఫరా నార్కుల గంగారామ్,తొలగింపు పై ఎంపీడీవో కు ఫిర్యాదు,

అధికారం మాదే, నిర్ణయం మాదే, అంటున్న స్థానిక సర్పంచ్, జనం న్యూస్,జనవరి 12,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని రామతీర్థ గ్రామానికి చెందిన నార్కుల గంగారామ్,గ్రామంలో నీటి సరఫరా విధులు కొనసాగిస్తున్నారు. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ పార్టీ విభేదాలతో…

  • January 12, 2026
  • 91 views
యువతకు దిక్సూచి వివేకానందుడు.

జనం న్యూస్ ; 12 జనవరి సోమవారం ;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ యువతకు దిక్సూచి స్వామి వివేకానందుడు అని ఆయన చూపిన మార్గములో యువత పయనించి దేశాభివృద్దికి పాటుపడాలని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.సోమవారము…