• January 12, 2026
  • 113 views
మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా పులి శ్రీనివాసులు నియామకం.

జనం న్యూస్: జనవరి 12 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా కు నూతన జాయింట్ కలెక్టర్ గా పులి శ్రీనివాసులు ఐ.ఎ.ఎస్ నియమితులయ్యారు.ఈయన ప్రస్తుతం గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్…

  • January 12, 2026
  • 86 views
కార్పొరేట్ శక్తుల సేవా కోసమే కూలీల పొట్టగొడుతున్న కేంద్ర ప్రభుత్వం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ విబిజీ రామ్ జీ మిషన్(సంక్షేమ పథకం ) వెంటనే రద్దు చేసి, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి -.అఖిల భారత ఐక్యరైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్.), అఖిలభారత…

  • January 12, 2026
  • 107 views
అంబేద్కర్ పూలే సేవ సమితిరాష్ట్ర అధ్యక్షులుగా అబ్దుల్ రహీం ఎన్నిక

అంబేద్కర్ పూలే సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులుగా అబ్దుల్ రహీం ఎన్నిక ఆదివారం తేది 11 జనవరి 2026 నాడు సాయంత్రం జరిగిన ముఖ్య సమావేశంలో అంబేద్కర్ పూలే సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు గా అబ్దుల్ రహీం ను ఓట్ల…

  • January 12, 2026
  • 95 views
గృహ జ్యోతి పథకం లబ్ధిదారులకు ప్రోసిడింగులు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి

జనం న్యూస్ 12 జనవరి 2026, వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడలో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పొందుతున్న లబ్ధిదారులకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో…

  • January 12, 2026
  • 93 views
ఉచిత గర్భకోశవ్యాధుల చికిత్స శిబిరం

జనం న్యూస్ జనవరి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం జిల్లా పశుగాణభివృద్ధి సంస్థ పశుసంవర్ధశాఖ ఆధ్వర్యంలో మండలంలోని మైలారం గ్రామంలో ఉచిత గర్భకోశవ్యాధుల చికిత్స శిబిరాన్ని గ్రామ సర్పంచ్ నూనె. దివ్య తిరుపతి ప్రారంభించారు. ఈ…

  • January 12, 2026
  • 95 views
జన్నన్న జయంతి… పేదలకు పర్వదినం: అనిల్ కుమార్ యాదవ్

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 12 జనవరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు పి.జనార్దన్ రెడ్డి. నాడు ప్రతి పేదవాడికి నివాసం ఉండాలని, సొంతింటి కల నెరవేర్చడం కోసం ప్రజల పక్షాన…

  • January 12, 2026
  • 105 views
రామతీర్థ నీటి సరఫరా నార్కుల గంగారామ్,తొలగింపు పై ఎంపీడీవో కు ఫిర్యాదు,

అధికారం మాదే, నిర్ణయం మాదే, అంటున్న స్థానిక సర్పంచ్, జనం న్యూస్,జనవరి 12,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని రామతీర్థ గ్రామానికి చెందిన నార్కుల గంగారామ్,గ్రామంలో నీటి సరఫరా విధులు కొనసాగిస్తున్నారు. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ పార్టీ విభేదాలతో…

  • January 12, 2026
  • 91 views
యువతకు దిక్సూచి వివేకానందుడు.

జనం న్యూస్ ; 12 జనవరి సోమవారం ;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ యువతకు దిక్సూచి స్వామి వివేకానందుడు అని ఆయన చూపిన మార్గములో యువత పయనించి దేశాభివృద్దికి పాటుపడాలని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.సోమవారము…

  • January 12, 2026
  • 94 views
యువత వివేకానందుని బాటలో సాగాలి

జనం న్యూస్ : 12 జనవరి సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;సోమవారం: వివేకానందుడు పయనించిన బాటలో నేటి యువత సాగి సువర్ణ భారతదేశాన్ని నిర్మించాలని జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్నవెళ్ళి రాజమౌళి, ఉండ్రాళ్ళ రాజేశం అన్నారు.…

  • January 12, 2026
  • 177 views
యాసంగి పంట గురించి అవగాహన చేసిన వ్యవసాయ అధికారి

జుక్కల్ జనవరి 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నాగుల్గావ్ రైతువేదిక లో వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ యాసంగి పంటల యాజమాన్యం పైన అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా శెనగ పంటలో ఎండుతెగులు నివారణకు,…