• January 10, 2026
  • 92 views
పశువైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలిమార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్

జనం న్యూస్ 11జనవరి పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం వెంగళపేట గ్రామములో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత మేఘ పశు వైద్య శిబిరాన్ని ఏం సి చైర్మన్ బుర్ర రాములు గౌడ్, గ్రామ సర్పంచ్ మోకిన పెళ్లిగోపాల్…

  • January 10, 2026
  • 87 views
న్యూస్ 10యాజమాన్యంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

జనం న్యూస్ జనవరి 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పై, అసత్య వార్తలు రాసిన న్యూస్ 10 పత్రిక యాజమాన్యంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పరకాల…

  • January 10, 2026
  • 90 views
నల్లమిల్లి మూలారెడ్డి పై అభిమానాన్ని చాటి చెప్పిన చంద్రబాబు

జనం న్యూస్ జనవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి సాధారణంగా ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాలు చాలా సిస్టమేటిక్ గా ఉంటాయి. ప్రోటోక్రాల్ తప్పనిసరి. సియం కార్యాలయం నుండి మొత్తం ప్రభుత్వ యంత్రాగం షెడ్యూల్ రూపకల్పన చేస్తారు. షెడ్యూల్ లో లేని కార్యక్రమానికి ఎట్టి…

  • January 10, 2026
  • 95 views
ఆగ్రో ఫౌండేషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారి ఆధ్వర్యంలో సోలార్ లైట్లు

జనం న్యూస్ జనవరి 10 మహా ముత్తారం మండలం నల్ల గుంట మినాజీపేటలో ఆగ్రో ఫౌండేషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆధ్వర్యంలో డ్రమ్స్ లీడర్ పరికరాలు అందజేత ఈ పరికరాలను నల్లగుంట మీనాజీపేట గ్రామంలో రైతులకు అందుబాటులోకి అవసరాలకు ఉపయోగించుకోవచ్చని ఆగ్రో ఫౌండేషన్…

  • January 10, 2026
  • 99 views
అభివృద్ధి బాబుది విధ్వంసం జగన్ రెడ్డి ది – కాండ్రేగుల సత్యనారాయణ

జనం న్యూస్ జనవరి 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్రంలో అభివృద్ధి అంతా నేనే చేశానని నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి పత్రికా ప్రకటనలు చేయడం దయ్యాలు కూడా సిగ్గుపడుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ…

  • January 10, 2026
  • 94 views
శనివారం రోజున జగన్నాధపురం గ్రామంలో గొర్రెలకు మరియు మేకలకు అమ్మ తల్లి టీకాల శిబిరం.

జనం న్యూస్ జనవరి 10 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ జగన్నాధ పూర్ లో వైద్యాధికారి దీపిక ఆధ్వర్యంలో జీవాలకు శిబిరం నిర్వహించినారు. గొర్రెలకు మేకలకు అమ్మ తల్లి టీకాలు వేశారు గొర్రెల కాపరులకు ప్రతి సంవత్సరం టీకాలు…

  • January 10, 2026
  • 125 views
జాతీయ స్థాయి టైక్వాండో కు ఇందూరు క్రీడాకారిని.

జనంన్యూస్ 10.నిజామాబాదు. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు జిల్లా నుండి టైక్వాండో జాతీయ స్థాయికి ఎంపికైన నిజామాబాద్ టైక్వాండో అసోసియేషన్ క్రీడాకారి సాయి ప్రసన్న.ఈనెల 13 నుంచి 15 తారీకు వరకు న్యూఢిల్లీలో జరగబోయే తైక్వాండో నేషనల్ ఛాంపియన్షిప్ కు ఎంపికైనటూ నిజామాబాద్…

  • January 10, 2026
  • 95 views
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 37 వసంతాల జ్ఞాపకాలకు వేదికైన కూకట్‌పల్లి జెడ్పీ హైస్కూల్ అపూర్వ కలయిక

జనం న్యూస్ జనవరి 10 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కూకట్‌పల్లి 1988–89 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం ఉదయం ఘనంగా జరిగింది. 37 సంవత్సరాల తర్వాత…

  • January 10, 2026
  • 90 views
కొమరవెల్లి మల్లన్న, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎల్‌ఐసి ఏజెంట్లు

జనం న్యూస్ జనవరి 10, జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలకేంద్రంలో ఉన్న జీవిత భీమా సంస్థ (ఎల్‌ఐసి) ఆధ్వర్యంలో పాలసీల కమిటేషన్ లక్ష్యాన్ని విజయవంతంగా సాధించిన ఎల్‌ఐసి ఏజెంట్లకు ఆధ్యాత్మిక యాత్రను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా శనివారం కొమరవెల్లి మల్లన్న స్వామిని…

  • January 10, 2026
  • 113 views
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్-విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లు..

జనం న్యూస్: జనవరి 10 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) ఛైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. పండగ ముందు, తర్వాతి రోజుల్లో రాకపోకలు సాగించనున్న ప్రత్యేక రైళ్లు..…