• August 5, 2025
  • 48 views
రాజ్యాంగ విరుద్ధ సర్క్యులర్ 30/67/2025 నీ తక్షణమే రద్దు చేయాలి పాఠశాలల్లో కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం సిగ్గు చేటుప్రభుత్వ సర్క్యులర్ కాపీలను కలెక్టరేట్ ఆవరణలో దగ్దం చేసిన SFI నాయకులు

జనం న్యూస్ 05 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పాఠశాలల్లోకి విద్యార్ది సంఘాలను నిషేదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సర్కులర్ 30/67/2025 నీ రద్దు చేయాలని కోరుతూ ఆ సర్కులర్ ప్రతులను కలెక్టరేట్ ఎదుట దగ్దం చేసి నిరసన…

  • August 5, 2025
  • 111 views
ఘనపూర్ 1,2, అంగన్వాడి సెంటర్లో ఘనంగా తల్లిపాల వారోత్సవం,

అంగన్వాడి టీచర్ పార్వతి,సంతోషి, జనం న్యూస్,ఆగస్ట్ 05,కంగ్టి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాజెక్ట్, తడ్కల్ సెక్టర్ లోని ఘనపూర్ అంగన్వాడి సెంటర్లలో మంగళవారం తల్లిపాల వరోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వర ఉత్సవాల్లో భాగంగా తల్లిపాల…

  • August 5, 2025
  • 47 views
శిశువులకు తల్లి పాలు శ్రేయస్కరం

జనం న్యూస్ ఆగష్టు 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ సునీత ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాలు నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ తల్లి పాలతోనే పిల్లలు సంపూర్ణ…

  • August 5, 2025
  • 46 views
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించిన సిఐ రంజిత్ రావు

. జనం న్యూస్ ఆగష్టు 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మహాత్మ జ్యోతి ఫూలే హాస్టల్లను శాయంపేట సీఐ పి రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్ సందర్శించి…

  • August 4, 2025
  • 45 views
శ్రీ కామాక్షి సమేత ఉల్లంగేశ్వరస్వామి ఆలయం దుస్థితి:- కొట్టే శ్రీహరి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండల కేంద్రంలో వున్న ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంకు కూతవేటు దూరంలో వున్న శ్రీ కామాక్షీ సమేత ఉల్లంగేశ్వర స్వామి అలయంను ఇలా నిర్మిస్తారు అని తెలిసి…

  • August 4, 2025
  • 55 views
పలు గ్రామాల్లోబాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం

జనం న్యూస్,ఆగస్టు04,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో జగ్గన్నపేట, ఖాజీపాలెం,పెదపాడు తిమ్మరాజుపేట గ్రామాల్లో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షులు దేశంశెట్టి శంకర రావు అద్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలమంచిలి…

  • August 4, 2025
  • 52 views
సోయాబీన్ పంటలపై క్షేత్ర శిక్షణ కార్యక్రమం

మద్దూర్ జులై 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం హన్డే కేలూరూ గ్రామంలో సోయాబీన్ పంటపై క్షేత్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ (NMEO) పథకం కింద DSB34 రకం సోయాబీన్ విత్తనాలు…

  • August 4, 2025
  • 47 views
నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి -జి శివశంకర్

జనం న్యూస్- ఆగస్టు 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యక్తులు తమ సొంత వాహనాలకు గవర్నమెంట్ డ్యూటీ స్టిక్కర్స్ వేసుకుని , వాహనాలకు పోలీస్ సైరన్, పోలీస్ సిగ్నల్ లైట్స్…

  • August 4, 2025
  • 49 views
ఏపీఐఐసీకి గల్లీ భూములు బదలాయించాలనే ప్రతిపాదనను విరమించుకోవాలి

జనం న్యూస్,ఆగస్టు04 అచ్యుతాపురం:అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామ పంచాయతీ కార్యాలయం సమావేశపు హాలు నందు సర్పంచ్ చేపల సుహాసిని అద్యక్షతన గ్రామ పంచాయతీ ప్రత్యేక సమావేశమును వార్డు సభ్యులతో నిర్వహించారు.పూడిమడకలో ఉన్న ప్రభుత్వ భూములను ఏపీఐఐసీ ద్వారా పారిశ్రామిక వాడ అభివృద్ధి…

  • August 4, 2025
  • 66 views
కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి

వైద్యులు, సిబ్బంది యొక్క హాజరు వివరాల పరిశీలన జనం న్యూస్ – ఆగస్టు 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి,…