క్రీడా ల వలన మానసిక ఉల్లాసం మరియు శారీరక దారుఢ్యం బాగుంటుంది..!
జనంన్యూస్. 04.నిజామాబాదు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు తెలంగాణ ట్రాన్స్కో మరియు డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ హాకీ టోర్నమెంట్ మరియు బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., హాజరై ప్రారంభించడం…
పాములపర్తి విద్యానగర్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసన చేయడం జరిగింది
జనం న్యూస్, ఆగస్టు 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి విద్యానగర్ కాలనీలో ని అంగన్వాడీ కేంద్రంలోసోమవారం రోజు పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించటం జరిగింది.అనంతరం తల్లి పాల…
విద్యార్థినిలకు పలు సూచనలు చేసిన ఆయుష్ డాక్టర్..!
జనంన్యూస్. 04. నిజామాబాదు. ఈ రోజు జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల.. నిజామాబాద్ (నవిపేట్)..లో.విద్యార్థినులకు జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ జె. గంగా దాస్ మాట్లాడుతూ మారుతున్న జీవన…
మున్నూరు కాపు సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బాపట్ల మురళి.
జనం న్యూస్,ఆగస్టు04,జూలూరుపాడు: తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా జూలూరుపాడు నివాసి సీనియర్ జర్నలిస్ట్,మున్నూరు కాపు సంఘ నాయకులు బాపట్ల మురళి నియమితులయ్యారు. శంషాబాద్ లో జరిగిన మున్నూరుకాపు సంఘం రాష్ట్ర సమావేశంలో మున్నూరు కాపు సంఘం…
పల్లె రోడ్డు.. పట్టదేమి..?
నిధులు లేవు అభివృద్ధి ఎలా ప్రజావాణిలో అధికారులు (జనం న్యూస్4 ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి) పల్లెలు దేశానికి పట్టుగొమ్మలని అవి అభివృద్ధి చెందితేనే దేశం పురోగతి సాధిస్తుందని. అందుకే పల్లెల అభ్యున్నతికి పాటుపడాలని వేదికలపై ప్రజా ప్రతినిధులు ఉపన్యాసాలు గుప్పిస్తుంటారు.…
రాజకీయ బిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని !విమర్శించే హక్కు సునీత రెడ్డికి లేదు.
గత పదేండ్ల పాలనలో ఏ ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వలేని బిఆర్ఎస్ సీఎం చిత్రపటాన్ని చించేసిన బీ ఆర్ఎస్ నాయకులను శిక్షించాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి ఎంఏ.హకీమ్. జనం న్యూస్. ఆగస్టు 3. సంగారెడ్డి…
అయినవిల్లి మండల బీజేపీ అధ్యక్షులు గా వెంకటరమణ
జనం న్యూస్ ఆగస్టు 4 అమలాపురం అయినవిల్లి మండల బీజేపీ కార్యకర్తల సమావేశం కుడుపూడి చంద్ర శేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల నూతన అధ్యక్షులుగా యనమదల వెంకటరమణ ను బూత్ కమిటీ అధ్యక్షులు, క్రియాశీలక సభ్యులు, నాయకులు ఏకగ్రీవంగా ఎంపిక…
ఢిల్లీ కి తారీలి వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు..!
జనంన్యూస్. 04.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండలం నుండి. హలో ఢిల్లీ ఛలో కాంగ్రెస్. ఢిల్లీ లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నా కార్యక్రమం లో. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి మీనాక్సీ నటరాజన్. పీసీసీ అధ్యక్షుడు మహేష్…
13వ డివిజనలో బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ
జనం న్యూస్ 04 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణంలోని 13వ డివిజన్లో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి,…
సర్పంచ్తో వివాహేతర సంబంధం… రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త
జనం న్యూస్ 04 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పూసపాటిరేగ మండలంలోని ఓ గ్రామానికి చెందిన సర్పంచ్ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నిన్న విజయనగరంలోని లాడ్జిలో ఇద్దరూ ఉంటుండగా ఆమె భర్త పట్టుకొని 1వ పట్టణ పోలీసులకు…












