పత్తి పంటలో ఐ పి ఎం సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై అవగాహన.
జనం న్యూస్ ఆగష్టు 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని హుస్సేన్ పల్లి గ్రామంలో ప్రజ్వల్ ఫీల్డ్ ఫెసిలిటేటర్ కార్యకర్త పోరండ్ల భానుమతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన .ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మండల వ్యవసాయ అధికారి గంగా…
టుడే నీడ్స్ మొబైల్ యాప్ ఆవిష్కరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అథితి విజయలక్ష్మి
జనం న్యూస్ 03 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రస్తుతం బిజీ బిజీగా ఉరకలు పరుగులతో సాగిపోతున్న ఈ రోజులో ఏ నిత్యవసర వస్తువులు కావాలన్నా మార్కెట్లకు పరుగులు తియ్యవలసిన అవసరం లేకుండ ఇప్పుడు మన విజయనగరంలో ఇకపై…
అదృశ్యమైన బాలికను గంటల వ్యవధిలోనే ఇంటికి చేర్చిన పోలీసులు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 03 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మహిళలు, బాలల భద్రతకు జిల్లా పోలీసుశాఖ ప్రాధాన్యత కల్పిస్తుందని, అదృశ్యమైన బాల, బాలికలను కనుగొనేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, రాష్ట్ర…
సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు
విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ పి.సౌమ్యలత జనం న్యూస్ 03 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో కీ॥శే॥లు బళ్ళారి రాఘవ జయంతి వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఆగస్టు 2న ఘనంగా నిర్వహించారు.…
ఒడిస్సా నుండి కేరళకు గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 03 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఎల్.కోట పోలీసులకు రాబడిన ఖచ్చితమైన సమాచారంతో ఒరిస్సా నుండి కేరళ రాష్ట్రానికి బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తున్న…
చంద్రబాబు ఉన్నంత వరకు రైతుకు భరోసా ఉండదు
వైసీపీ యువ నేత, వైసీపీ స్టేట్ మున్సిపల్ విభాగం జనరల్ సెక్రటరీ వేమిరెడ్డి రామచంద్రారెడ్డి . తన మనసులోని మాటను ధైర్యంగా ఒప్పుకున్న చంద్రబాబు కుమారుడు లోకేష్ను ప్రమోట్ చేసుకునేందుకు తిప్పలు అధికారిక ప్రకటనల్లో సుప్రీం మార్గదర్శకాలకు తిలోదకాలు ప్రభుత్వ ప్రకటనలో…
తల్లిపాలు శిశువుకు అమృత తుల్యం
జనం న్యూస్,ఆగస్టు02,అచ్యుతాపురం: ఆగస్టు ఒకటి నుంచి ఏడో తేదీ వరకు జరిగే తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా అచ్యుతాపురం మండలంలోని తిమ్మరాజుపేట అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం వైద్యాధికారణి డాక్టర్ షకినా జాయ్ మాట్లాడుతూ తల్లిపాల…
అందుకే 30 ఏళ్లలో 58సార్లు సింగపూర్కు చంద్రబాబు’
వైసీపీ నేత, జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు రవికుమార్ యాదవ్. ఒంగోలు ప్రతినిధి, ఆగష్టు 02 (జనం న్యూస్): చంద్రబాబు సింగపూర్ పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీపీ, జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు రవికుమార్ యాదవ్ సెటైర్లు వేశారు.…
అన్నదాత సుఖీభవ’ పేరుతో దగా, పచ్చి మోసం
వైయస్ఆర్సీపీ యువనేత, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, వైసీపీ స్టేట్ యూత్ విభాగం సెక్రటరీ నెమలిదిన్నె చెన్నారెడ్డి ఫైర్..!! ఒంగోలు ప్రతినిధి, ఆగష్టు 02 (జనం న్యూస్): తాడేపల్లి: అన్నదాత సుఖీభవ పేరుతో చంద్రబాబు మరోసారి రైతులకు దగా, పచ్చిమోసం చేశారని…
ఉపాధి హామీ కూలీలకు పోస్ట్ ఆఫీస్ ద్వారానే కూలి డబ్బులు ఇవ్వాలి.
జనం న్యూస్ ఆగష్టు 02(నడిగూడెం) ఉపాధి హామీ కూలీలకు పోస్ట్ ఆఫీస్ ద్వారానే కూలి డబ్బులు ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని వేణుగోపాలపురం గ్రామంలో సంపతి అచ్చమ్మ అధ్యక్షతన నిర్వహించిన మహిళ ఆక్సలరీ…












