• January 8, 2026
  • 103 views
మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితా పకడ్బందీగా రూపొందించాలీ

జనం న్యూస్ 08 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. నిన్న బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఎన్నికల…

  • January 8, 2026
  • 97 views
వికసిత్ భారత్ గ్రామాల అభివృద్ధి దిశలో ఇది ఒక విప్లవాత్మక చట్టం

జనం న్యూస్ 08 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు కనికే శశికుమార్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది…

  • January 8, 2026
  • 99 views
హెల్మెట్ మీ ప్రాణ రక్షణ ఇది మీ బాధ్యత ఎస్సై ముత్తయ్య

నందికొండలో హెల్మెట్ వాడకంపై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కార్యక్రమం జనం న్యూస్- జనవరి 8- నాగార్జున సాగర్ టౌన్ – నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకం పై నాగార్జునసాగర్ పట్టణ పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమం…

  • January 8, 2026
  • 98 views
ఉత్తరాంధ్ర ఫుట్‌బాల్ విజేత ఎస్.కె.ఎం.ఎల్.. క్రీడాకారులను ఉత్సాహపరిచిన ‘చిన్న శ్రీను సోల్జర్స్’ అధ్యక్షురాలు సిరమ్మ!”

జనం న్యూస్‌ 08 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ నగరంలోని రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర ఫుట్ బాల్ టోర్నమెంట్ బుధవారంతో ముగిసింది. చిట్టివైష్ణవ ట్రస్ట్ ఆధ్వర్యంలో, చిట్టి రమణరావు ప్రోత్సాహంతో, మాజీ క్రీడాకారుడు బుర్లి రామారావు…

  • January 8, 2026
  • 100 views
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదు.. ఒక్క ఎకరా కూడా ఇచ్చేది లేదు: మంత్రి లోకేష్ ఘంటాపథం!”

జనం న్యూస్‌ 08 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఎయిర్పోర్టు క్రెడిట్ తీసుకుంటే నో ఇష్యూ అని మంత్రి లోకేశ్ అన్నారు. అమర రాజాను తరిమేసినందుకు, ఎయిర్పోర్టు భూములు వెనక్కి తీసుకున్నందుకు వైసీపీకి క్రెడిట్ ఇవ్వాలన్నారు. విశాఖ ఉక్కు…

  • January 8, 2026
  • 95 views
“భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు: విజయనగరం కోర్టు సంచలన తీర్పు”

జనం న్యూస్‌ 08 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా, ఎస్.కోట పోలీసు స్టేషన్ పరిధిలో 2024లో నమోదైన హత్య కేసులో నిందితుడు ఎస్.కోట మండలం, కొత్త మరుపల్లి గ్రామానికి చెందిన చేమల చినకనకారావు (32 సం.)కు…

  • January 8, 2026
  • 94 views
కంటి చూపు బాగుంటేనే.. ప్రయాణం సురక్షితం: డీటీసీ మణికుమార్”

జనం న్యూస్‌ 08 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకుంటే రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని వియజనగరం జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ డి. మణికుమార్ తెలిపారు. జాతీయ రహదారి భద్రత…

  • January 7, 2026
  • 110 views
రవణం స్వామి నాయుడు మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి మోకా

జనం న్యూస్ జనవరి ఏడు అమలాపురం చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు రవణం స్వామి నాయుడు వారిని ఈరోజు హైదరాబాదులో చిరంజీవి ఐ బ్యాంకులో మర్యాదపూర్వకంగా కలిసి వారిని ఘనంగా సన్మానించిన బిజెపి సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు చిరంజీవి…

  • January 7, 2026
  • 96 views
మంచినీళ్లు అందించాలని కాగజ్ నగర్ మున్సిపల్ కార్యాలయం ముందు మహిళల ధర్నా..డి వై ఎఫ్ ఐ,ఐద్వా సంఘాల మద్దతు*

జనం న్యూస్ 7డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. గత 17 రోజుల నుంచి మంచి నీళ్లు అందక ప్రజలు తీర ఇబ్బందులు పడతా ఉన్నారు వాడలల్లో ఉన్న చెత్తను మురికి కాలువలను పరిశుభ్రం చేయక వాడంత కంపు కొడుతుంది…

  • January 7, 2026
  • 97 views
వాహనాలు తనిఖీ చేసిన ఎస్సై మోహన్ రెడ్డి…

బిచ్కుంద జనవరి 7 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం నాడు ఎస్సై మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రతి వాహనానికి ఆర్…