• March 12, 2026
  • 53 views
జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసిన జిల్లా డి.వి.ఎంసీ మెంబర్ వెంట్రు సుధీర్.

జనం న్యూస్ మార్చి 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయంలో డిస్ట్రిక్ట్ స్కూల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పి. నాగేశ్వరరావు వారిని మరియు ఏ సి ఓ ఎడిషనల్…

  • March 12, 2026
  • 54 views
నిరుపేదలకు అండగా ‘రంజాన్ తోఫా’ 40 కుటుంబాలకు నిత్యవసరాల పంపిణీ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 12-03-26 పవిత్ర రంజాన్ మాసం నడుస్తున్న సందర్భంగా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని గాంధీనగర్ మరియు ఆరవపల్లె లో ముస్లిం మైనారిటీ నాయకులు మానవత్వాన్ని చాటు కున్నారు. నిరుపేద ముస్లిం కుటుంబాలకు అండగా…

  • March 12, 2026
  • 49 views
కోటప్పకొండ ప్రసాదం పై మీడియాలో వస్తున్న కథనాలపై ఈవో చంద్రశేఖర్ వివరణ

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 12 సెల్ 9550978955 దేవస్థానంలో ప్రసాదం నాణ్యతపై మీడియాలో వస్తున్న కొన్ని కథనాలు పూర్తిగా అవాస్తవమని దేవస్థానం ఈవో చంద్రశేఖర్ తెలిపారు. భక్తులకు అందిస్తున్న ప్రసాదం శుభ్రత, నాణ్యత ప్రమాణాలను…

  • March 12, 2026
  • 52 views
ప‌న్నులు చెల్లించి ప‌ట్ట‌ణాభివృద్దికి తోడ్పాటు అందించండి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 12 సెల్ 9550978955 మార్చి 31లోగా అన్ని ర‌కాల పన్నులు చెల్లించండి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పి శ్రీ‌హ‌రిబాబు విజ్ఞ‌ప్తి చిల‌క‌లూరిపేట‌:స‌కాలంలో ప‌న్నులు చెల్లించి ప‌ట్ట‌ణాభివృద్దికి స‌హ‌క‌రించాల‌ని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పి…

  • March 12, 2026
  • 43 views
రోడ్డు సేఫ్టీ కమిటీ మీటింగ్లు ఏర్పాటు చేయండి, సూచనలను తీసుకోండి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 12 సెల్ 9550978955 ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టండి అడ్వకేట్ మాదాసు భాను ప్రసాద్ వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు పరిష్కారాలను కనుగొనుటకు రోడ్డు సేఫ్టీ కమిటీ…

  • March 12, 2026
  • 43 views
శ్రీ దత్త సాయి సన్నిధిలో సద్గురు పూజ, భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 12 సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న…

  • March 12, 2026
  • 47 views
…అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలి మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి

జనం న్యూస్ మార్చి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన నిరుపేదలకు అందేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి…

  • March 12, 2026
  • 39 views
ఈరోజు వేలూరు గ్రామం లోని హై స్కూల్ లో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరిక్ష కిట్ లను పంపిణీ చైయడం జరిగింది

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 12 సెల్ 9550978955 ఈ కార్యక్రమం లో వేలూరు గ్రామ పూర్వ విద్యార్థి బొంతా బాలకృష్ణ, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సౌటపల్లి మరియాదాసు ,బొంతా 2వ భాగ్యరావు, సౌటపల్లి…

  • March 12, 2026
  • 40 views
రోగుల దాహం తీర్చిన రాజు – ఏర్గట్ల పి హెచ్ సి లో ఫిల్టర్ వాటర్ మిషన్ ప్రారంభం

ఏర్గట్ల, మార్చి 12: ఏర్గట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులు, వైద్య సిబ్బంది కోసం ప్యూరిఫైడ్ ఫిల్టర్ వాటర్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. క్రీస్తు శేషులు మాజీ సొసైటీ ఛైర్మన్ శివన్నోల్ల రాజన్న స్మారకార్థంగా ఆయన కుమారుడు శివన్నోల్ల…

  • March 12, 2026
  • 41 views
వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనది

జనం న్యూస్ మార్చ్ 12 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భీమనపల్లి: హెచ్పీవీ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనదని, బాలికలు తప్పనిసరిగా వేసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుందని రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్…