జనం న్యూస్ మార్చి 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయంలో డిస్ట్రిక్ట్ స్కూల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పి. నాగేశ్వరరావు వారిని మరియు ఏ సి ఓ ఎడిషనల్…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 12-03-26 పవిత్ర రంజాన్ మాసం నడుస్తున్న సందర్భంగా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని గాంధీనగర్ మరియు ఆరవపల్లె లో ముస్లిం మైనారిటీ నాయకులు మానవత్వాన్ని చాటు కున్నారు. నిరుపేద ముస్లిం కుటుంబాలకు అండగా…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 12 సెల్ 9550978955 దేవస్థానంలో ప్రసాదం నాణ్యతపై మీడియాలో వస్తున్న కొన్ని కథనాలు పూర్తిగా అవాస్తవమని దేవస్థానం ఈవో చంద్రశేఖర్ తెలిపారు. భక్తులకు అందిస్తున్న ప్రసాదం శుభ్రత, నాణ్యత ప్రమాణాలను…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 12 సెల్ 9550978955 మార్చి 31లోగా అన్ని రకాల పన్నులు చెల్లించండి మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు విజ్ఞప్తి చిలకలూరిపేట:సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్దికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ పి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 12 సెల్ 9550978955 ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టండి అడ్వకేట్ మాదాసు భాను ప్రసాద్ వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు పరిష్కారాలను కనుగొనుటకు రోడ్డు సేఫ్టీ కమిటీ…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 12 సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న…
జనం న్యూస్ మార్చి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన నిరుపేదలకు అందేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 12 సెల్ 9550978955 ఈ కార్యక్రమం లో వేలూరు గ్రామ పూర్వ విద్యార్థి బొంతా బాలకృష్ణ, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సౌటపల్లి మరియాదాసు ,బొంతా 2వ భాగ్యరావు, సౌటపల్లి…
ఏర్గట్ల, మార్చి 12: ఏర్గట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులు, వైద్య సిబ్బంది కోసం ప్యూరిఫైడ్ ఫిల్టర్ వాటర్ మిషన్ను ఏర్పాటు చేశారు. క్రీస్తు శేషులు మాజీ సొసైటీ ఛైర్మన్ శివన్నోల్ల రాజన్న స్మారకార్థంగా ఆయన కుమారుడు శివన్నోల్ల…
జనం న్యూస్ మార్చ్ 12 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భీమనపల్లి: హెచ్పీవీ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనదని, బాలికలు తప్పనిసరిగా వేసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుందని రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్…