కార్మికవర్గం పై బీజేపీ చేస్తున్న నియంతృత్వ దాడిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఏఐటీయూసీ పోరాటాలు
మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను, పని గంటల పెంపును వ్యతిరేకించండి. ఏఐటీయూసీ 106 వ వ్యవస్థాపక వేడుకల్లో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ జనం న్యూస్ 31 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్…
మొంథా తుఫాను బాధితుడికి తహసీల్దార్ కేకే కిషోర్ కుమార్ చేయూత
జనం న్యూస్. తర్లుపాడు మండలం అక్టోబర్ 31 మొంథా తుఫాను బీభత్సం కారణంగా సర్వం కోల్పోయి, తీవ్రంగా ప్రభావితమైన ఓ బాధితుడికి ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండల తహసీల్దార్ కేకే కిషోర్ కుమార్ మానవతా దృక్పథంతో చేయూతనిచ్చి ఆదుకున్నారు. తర్లుపాడు మండల…
రైతులకు వ్యవసాయ డ్రోన్ పంపిణీ చేసిన శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి
జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 31 తర్లుపాడు మండలం, కలుజువ్వలపాడు గ్రామంలో వ్యవసాయ రంగాన్ని మరింత ఆధునీకరించే దిశగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి కీలక అడుగు వేశారు. ఈ సందర్భంగా, కలుజువ్వలపాడులో రైతులకు వ్యవసాయ డ్రోన్ను పంపిణీ చేశారు.ఈ…
మక్దూం ఉరుసు మహోత్సవo పాల్గొన్న ఆకేపాటి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా నందలూరు జామియా మసీద్ నందు ఉరుసు మక్దూమ్ ఉస్తవం లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటీ అమర్ నాథ్ రెడ్డి తో పాటు ఎంపీపీ నందలూరు భాస్కర్…
పితాని బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసిన వెంకటరమణ
జనం న్యూస్ అక్టోబర్ 30 ముమ్మిడివరం ఈరోజు అనగా. 30.10.2025 తేదీన వైయస్సార్ పార్టీ అధ్యక్షులు * గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి * * పితాని బాలకృష్ణ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా* నియమించిన…
అజహరుద్దీన్ కు మంత్రి పదవి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 30 దాహమేసినప్పుడు బావితవ్వుకునే తెలివితేటలు కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా ఉంటాయి. ఆ విషయం మరోసారి అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా మరోసారి నిరూపించింది. మైనార్టీలు కాంగ్రెస్…
కోటి సంతకా లు సేకరణ కార్యక్రమం పొన్నాడ, పితాని,
జనం న్యూస్ అక్టోబర్ 30 అమలాపురం వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పార్టీ ఆఫీసులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో కోటి సంతకాలు…
ఫోరెన్సిక్ సాక్ష్యం పై అవగాహన సదస్సు నవంబర్ 1న
జనం న్యూస్ అక్టోబర్ 30( భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయవాదుల కోసం “ఫోరెన్సిక్ సాక్ష్యం పై అవగాహన కార్యక్రమం – ఒక జ్ఞాన సమీక్ష” పేరుతో అవగాహన సదస్సు నవంబర్ 1, 2025 (శనివారం) ఉదయం 10:30…
ఎంపిడిఓ కు శుభాకాంక్షలు తెలిపిన ఉపాధి హామీ సిబ్బంది
జూలూరుపాడు, జనం న్యూస్ అక్టోబర్ 30: మండల ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న పూరేటి అజయ్ కు ఉపాధి హామీ పథకం సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఉపాధి హామీ సిబ్బంది మాట్లాడుతూ జూలూరుపాడు మండల ఎంపిడిఓ గా పూరేటి అజయ్…
ఎస్సై వేధింపులు తట్టుకోలేక ఉన్నత అధికారులకు ఫిర్యాదు
జనం న్యూస్ అక్టోబర్(30) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి ఎస్సై సైదులు వేధింపులు తట్టుకోలేక హైదరాబాద్ మల్టీ జోన్ 2 డిఐజి కి అబ్బాస్ ఫిర్యాదు. భూమి వివాదంలో ఎస్సై సైదులు 50వేల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేసినట్టు ఫిర్యాదు.…












