జనం న్యూస్ మార్చ్ 12 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భీమనపల్లి: హెచ్పీవీ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనదని, బాలికలు తప్పనిసరిగా వేసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుందని రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ HPV వ్యాక్సినేషన్ 14 సంవత్సరాల బాలికలు ఉపయోగించు కోవాలి అనే కార్యక్రమంలో నందలూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు…
శేరిలింగంపల్లి, జనం న్యూస్ మార్చి 12 నిజం చెపుతాం ( శ్రీకాంత్ ) : – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు నరేష్ జన్మదినం సందర్భంగా గురువారం కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ…
జనంన్యూస్. 12నిజామాబాద్,శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్ లను సందర్శించి నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు.…
జనం న్యూస్, మార్చ్ 12, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో గల 15వ వార్డ్ కౌన్సిలర్ అరిగెల అనూష రాకేష్ ఈ రోజు త్వరలో ప్రారంభం కానున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని మెట్పల్లి పట్టణంలో…
జనం న్యూస్ మార్చి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్పెషలిస్ట్ వైద్యులు ఆర్ బి ఎస్ కే వైద్య బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు…
జనం న్యూస్ మార్చి 11: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము లోని తడపాకల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తడపాకల్ గ్రామానికి చెందిన…
జనం న్యూస్ మార్చి 11: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము లోని తడపాకల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తడపాకల్ గ్రామానికి చెందిన…
జనం న్యూస్ మార్చి 11: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఏర్గట్లపోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏర్గట్లఎస్సై పడాల రాజేశ్వర్ ఆధ్వర్యం వహించి స్వయంగా ముస్లిం…
జనం న్యూస్ 12 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ప్రతి రోజు సమయానికి ఆసుపత్రికి హాజరవుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్…