జనం న్యూస్ 12 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా పట్టణంలోని, బృందావన్ గార్డెన్స్లో రేపు నిర్వహించనున్న ఏర్పాట్లని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పరిశీలించారు. ప్రజాపాలన ప్రగతి…
జనం న్యూస్ : పెబ్బేరు మార్చి 12 2026 గురువారం పెబ్బేరు గ్రామం పెబ్బేరు మండలం వనపర్తి జిల్లా పెబ్బేరులో గల మూడు రోజుల పండుగ జరుపుకుంటున్న శ్రీశ్రీశ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఘట్టం చివరి రోజు కావడంతో ముదిరాజ్…
జనం న్యూస్ 12 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నూతన ప్రజాప్రతినిధులకు జిల్లా స్థాయి శిక్షణ.శిక్షణకు ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ.జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి…
జనంన్యూస్. 12.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రం లొని రావుట్ల గ్రామం లొని 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంలో రావుట్ల గ్రామంలో అందరూ షాపు యజమానులతో చెత్త బయట వేయరాదని వారితోని సమావేశం…
జనం న్యూస్ మార్చి 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎం ఎన్ ఆర్ ఈ జీ ఎస్ 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికను…
జనం న్యూస్ మార్చి 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో చిట్టీలు, అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యక్తిని శాయంపేట పోలీసులు అరెస్ట్ చేయగా…
జనం న్యూస్ మార్చ్ 1 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ సుందర్ మహరాజ్ను సత్కరిస్తున్న అర్చకులు, దేవస్థానం అధికారులు కాట్రేని కోన: విజయనగరం దత్త సాయి సమర్థ పీఠాధిపతి సాయి సుందర్ మహ రాజ్ బుధవారం కుండలేశ్వరం లో పార్వతీ…
జనం న్యూస్ మార్చి 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పి ఎం జె జె బి వై) పథకం ద్వారా వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు చెల్లించడం ద్వారా సహజ…
జనం న్యూస్ 12మర్చి పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడుకోలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు లచ్చయ్య సరస్వతి మాతకు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం…
గ్రామ అభివృద్ధికి శాయ శక్తుల కృషి చేస్తా సర్పంచ్ సారంగి అనూష లాల్ కుమార్, జనం న్యూస్,మార్చ్ 11,కంగ్టి, సంగారెడ్డి, జిల్లా కంగ్టి మండల పారధిలోని ముర్కుంజాల్ గ్రామ సచివాలయంలో సర్పంచ్ సారంగి అనూష లాల్ కుమార్,అధ్యక్షతన బుధవారం గ్రామ సభ…