జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 28 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అనేది అంటువ్యాధి కాదని అంటించుకునే వ్యాధిని మార్టూరు ప్రాథమిక వైద్యశాల ఎఆర్టి కౌన్సిలర్ శనం శ్రీనివాసరావు పేర్కొన్నారు పేర్కొన్నారు గురువారం…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 28 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట సుబ్బయ్య తోట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 28 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిపనులు పరిశీలించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి. వర్షాలతో పనులకు ఆటంకం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం. 29 మంది లబ్ధిదారులకు రూ.21లక్షల విలువైన…
జనం న్యూస్,ఆగస్టు28,అచ్యుతాపురం: వినాయక చవితి పర్వదినం సందర్భంగా మండలంలోని ప్రతి గ్రామంలోని పలు వీధుల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామాల్లో మండపాలను పోటాపోటీగా ఏర్పాటు చేసి ఉత్సాహభరితంగా పండుగను జరుపుకున్నారు.గణనాథునికి ఇష్టమైన నైవేద్యాలను తయారుచేసి భక్తులకు పంచిపెట్టారు.…
జనంన్యూస్. 28.నిజామాబాదు. రూరల్. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన గ్రామాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం సందర్శించారు. వరద నీటి ఉద్ధృతి వల్ల ముత్యాల…
జనం న్యూస్ ఆగష్టు 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం మునగాల మండలంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించారు. ఈ ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే…
జనం న్యూస్- ఆగస్టు 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను బుధవారం నాడు 23 దేశాలకు చెందిన 27 మంది ప్రతినిధులు సందర్శించారు. నేపాల్ శ్రీలంక, రష్యా, వియత్నాం ,జింబాబ్వే, నైజీరియా, ఎతోపియా, సౌత్…
జనం న్యూస్ ఆగష్టు 28 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రములో అకాల వర్షానికి రోళ్ళావాగు మెయిన్ కెనాల్ యూటీకి రంద్రం పడి పోలాలు మరియు ఇండ్లలోకి నీళ్ళు వస్తున్నాయని విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లి పరిశీలించి అధికారులతో మాట్లాడిన జిల్లా…
జనం న్యూస్ ఆగష్టు 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు కలుపును నివారించుకునేందుకు మల్చింగ్ పేపర్ ఏర్పాటు చేసుకున్నట్లు అయితే ఎకరానికి 8000/- రూపాయలు చొప్పున సబ్సిడీ అందించడం జరుగుతుందని జిల్లా ఉద్యాన పట్టు…
జనం న్యూస్ ఆగష్టు 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- వర్షాకాలంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఎస్సై ప్రవీణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో మండల ప్రజలకు సూచించారు.వాహనాలను పరిమిత వేగంతో నడపాలని, గణేష్ మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలని…