• August 28, 2025
  • 49 views
గోసంఘీ భాషా మృతి బాధాకరం దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్.

పి. ఏ. పల్లి మండలం లో పావురల గట్టు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భాషా మృతి బాధాకరం అని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నాడు.అతని చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.అన్ని వీదాల…

  • August 28, 2025
  • 53 views
భారీ వర్షాలకు ప్రజలు ప్రాణాలు పోతుంటే పట్టించుకోని ప్రభుత్వం

జనం న్యూస్ ఆగస్టు 28 మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు మరియు ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేభారీ వర్షాలకు ప్రజలు తాగడానికి నీళ్లు ఆహారం తినడానికి అందించాలని హెలికాప్టర్ సహాయంతో మరియు డ్రోన్ సహాయంతో సహాయక…

  • August 28, 2025
  • 53 views
అధైర్య పడొద్దు అండగా ఉంటాం

పునరావాస కేంద్రాల్లోని బాధితులకు తాసిల్దార్ వేణుగోపాల్ భరోసా బిచ్కుంద. ఆగస్టు 28 జనం న్యూస్ జిల్లాలో ఎడతెరిపి కురుస్తున్న వర్షాలతో ముంపు ప్రాంతాల్లోనీ ప్రజలు అధైర్య పడద్దని వారికి అండగా ఉంటామని బిచ్కుంద తాసిల్దార్ వేణుగోపాల్ అన్నారు. గురువారం బిచ్కుంద మండలాల్లోని…

  • August 28, 2025
  • 55 views
విద్యుత్ చార్జీల పెంపుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అమరుల త్యాగాలు మరువలేనివి..

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 28 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రతిజ్ఞ దినం. స్థానిక ఎన్నార్టీ సెంటర్లో వాపక్ష నాయకులు తలపెట్టిన కార్యక్రమంలో నేడు…

  • August 28, 2025
  • 59 views
నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద..27 గేట్లు ఎత్తి నీటి విడుదల

వరద నీటి ధాటికి తెగిన చిన్న పూల్ వంతెన వరద నీటితో నవోదయ,మోడల్ స్కూల్ కు నిలిచిన రాకపోకలు భయాందోళనలో తల్లిదండ్రులు జుక్కల్ ఆగస్టు 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లో గత రెండు రోజులుగా కురుస్తున్న…

  • August 28, 2025
  • 62 views
వరద బాధితుల సహాయ కేంద్రం ను సందర్శించిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

మద్నూర్ ఆగస్టు 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం లో నిన్నటి నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షితంగా ఉంచడానికి మద్నూర్ మండల కేంద్రం లోని జెడ్…

  • August 28, 2025
  • 55 views
విస్తారంగా కురుస్తున్న వర్షాలు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దు

జనం న్యూస్ ఆగస్టు 28 కామారెడ్డి నిజాంబాద్ ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు పి రాములు నేత,రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ, సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు,మాదినం…

  • August 28, 2025
  • 53 views
అర్థరాత్రి వరద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ….

మద్నూర్ ఆగస్టు 28 జనం న్యూస్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు డోంగ్లీ మండలం సిర్పూర్ గ్రామాన్ని అతలాకుతలం చేశాయి..వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో గ్రామస్తులు తమ ఆస్థిపాస్తులను, జీవనాధారాలను కోల్పోయి తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారు..ఈ అత్యవసర సమయంలో…

  • August 28, 2025
  • 64 views
పదోన్నతి పై బదిలీ అయిన ఉపాధ్యాయురాలికి ఘనంగా సన్మానం

బిచ్కుంద. ఆగస్టు 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని దత్త నగర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సంగీత పదోన్నతి పై మెనూర్ పాఠశాలకు బదిలీ కావడంతో సహచర ఉపాధ్యాయులు ఆమెను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. అనంతరం…

  • August 28, 2025
  • 55 views
వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరైజేషన్‌ ప్రక్రియ 100% క్లియర్

జనం న్యూస్ ఆగస్టు 28 కాట్రేనికోన గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరైజేషన్‌ ప్రక్రియ వందశాతం పూర్తయ్యిందని కాట్రేనికోన డిసిసిబి మేనేజర్ పీతల శ్రీనివాస రావు పేర్కొన్నారు.మండల పరిధిలోని కందికుప్ప సొసైటీ కార్యాలయంలో చైర్ పర్సన్ నూకల మూర్తి…