చిలిప్ చెడ్ మండల విద్యాధికారి విఠల్ జనం న్యూస్ డిసెంబర్ 23 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో మంగళవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందించడానికి కాంప్లెక్స్…
జనం న్యూస్ 23 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మంగళవారం అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాన్ని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు.ఈ సందర్భంగా శ్రీ బాల…
జనం న్యూస్ 23 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసి మళ్ళీ జాగృతి పేరుతో కొత్త డ్రామా తెర లేపావ్..డీకే అరుణమ్మ నీ విమర్శించే…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 23 భానుచందర్ సి డి సి డైరెక్టర్గా ఘనంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన సర్పంచ్కు శుభాకాంక్షలు…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 23 డిసెంబర్ పురుగుల మందుల వాడకంలో రైతులు తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది ! పురుగుల మందులు ఉపయోగించే ముందు డబ్బాపై ఉండే లేబుల్ను,వివరాల పత్రాలను తప్పకుండా చదవాలి.…
దైవజనులు సిరాజ్, జనం న్యూస్,డిసెంబర్ 23,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక దేవి ఫంక్షన్ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలను మంగళవారం గాస్పత్ చర్చ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దైవాజ్ఞులు సిరాజ్,మాట్లాడుతూ యేసుక్రీస్తు జననం…
సోమవారం నుంచి ఇంద్రేశం–సికింద్రాబాద్ నేరుగా రవాణా జనం న్యూస్ డిసెంబర్ 23 సంగారెడ్డి జిల్లా: ప్రజా రవాణా సేవలను మరింత విస్తరించి, కొత్త కాలనీల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు కొత్త ప్రయాణికులను ఆకర్షించాలనే లక్ష్యంతో రాణిగంజ్ డిపో పరిధిలో…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 23 డిసెంబర్ జహీరాబాద్ నియోజకవర్గ ము, జహీరాబాద్ తాలూకా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మొగుడంపల్లి మండల, పర్వతపూర్ గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన నాయకుని బసంతి ని ఘనంగా…
(జనం న్యూస్ చంటి డిసెంబర్ 23) దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో ఈనెల 26న నిర్వహించనున్న కీ.శే. కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజ్ జాతరను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని…
జనం న్యూస్ డిసెంబర్ 23 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన గంధం పల్లంరాజు మురమళ్ళలోని కార్యాలయంలో ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు వారిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా…