జనం న్యూస్ 23 డిసెంబర్, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం,సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని, ఝరాసంగం మండల పరిధిలోని, కొల్లూర్ గ్రామంలో, గ్రామపంచాయతీ కార్యాలయంలో, ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్,…
ప్రమాణ స్వీకారం సందర్భం గా గ్రామస్తులకు తీపి కబురు అందించిన కొత్త పాలక వర్గం… గ్రామం లో మిషన్ భగీరథ వల్ల దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు పాలక వర్గం ఏకగ్రీవ తీర్మానం… జనం న్యూస్ డిసెంబర్ 23, జగిత్యాల జిల్లా, మెట్…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బివి రేషన్ జనం న్యూస్ డిసెంబర్ 23 గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ప్రేమ్ సింగ్ రాథోడ్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడింది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో…
జనంన్యూస్. 23.సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ నియోజకవర్గం సిరికొండ మండలం లొని జంగిలోడి తండ గ్రామపంచాయతీ పరిధిలో ప్రైమరీ స్కూల్ ను సర్పంచ్ భూక్య గంగాధర్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పిల్లలకు అందుతున్న. మధ్యాహ్న భోజనం. విద్య సౌకర్యాల…
కొత్తగూడెం నియోజకవర్గం, డిసెంబర్ 23 (జనం న్యూస్): బాబు క్యాంప్ గ్రామపంచాయతీ పరిధిలో గబ్బిలాల కారణంగా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీలోని నాలుగో, ఏడో, 11వ వార్డులకు చెందిన వార్డు సభ్యులు నావత్…
జనం న్యూస్ 23 డిసెంబర్ వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని గట్టుపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన సర్పంచ్ గ్రామాభివృద్ధే లక్ష్యంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ నెంబర్లు స్పెషల్…
జనం న్యూస్ డిసెంబర్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం బాలాజీనగర్ వాసి శ్రవణ్ మట్ట కుమార్తె షాన్విక శ్రీ అత్యంత అద్భుతమైన నాట్య ప్రదర్శనను అందించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.…
జనం న్యూస్ 23 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రోడ్డు భద్రత, ప్రజల రక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు విజయనగరం పట్టణంలోని పెద్ద చెరువు రోడ్డులో రేడియం స్టిక్కర్లతో కూడిన టైర్లను సోమవారం ఏర్పాటు…
జనం న్యూస్ 23 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ బంగ్లాదేశ్లో మత్స్యకారులు చిక్కుకుని రెండు నెలలు గడుస్తున్నప్పటికీ వారి క్షేమ సమాచారం తమకు తెలియడం లేదని జిల్లాకు చెందిన బాధిత మత్స్యకార కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. అక్టోబర్…
జనం న్యూస్ 23 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముడసలపేట గ్రామం ఎయిర్ పోర్టు కాలనీలో డిసెంబరు 12న జరిగిన లాభాపేక్ష హత్య కేసును భోగాపురం పోలీసులు చేధించి, వృద్ధురాలు (నాన్నమ్మ)ను హత్య…