జనం న్యూస్ అక్టోబర్ 2 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేసిన టి పి సి సి ఉపాధ్యక్షుడు బండి రమేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయదశమి అనేది చెడుపై మంచి సాధించిన…
జనం న్యూస్ అక్టోబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీఎస్టీ సంస్కరణల డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు , ఎంపీ గంటి…
పిఏ పల్లి మండలం ఎర్రగుంట తండాకు చెందిన రమావత్ చాందీ మృతి బాధాకరం అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.బుధవారం చాందీ మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆమె…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 1 జహీరాబాద్ నియోజకవర్గ ము ( సంగారెడ్డి జిల్లా) మొగుడంపల్లి మండల్లోని భవనమ్మపల్లి గ్రామంలో మాత తుల్జా భవాని నవ రాత్రులను పురస్కరించుకుని రోజు జహీరాబాద్ పట్టణం భవాని మాతా మందిరం నుండి…
జనం న్యూస్ అక్టోబర్ 1 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో చిట్కుల్ శివారులో వెలసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ఓడి…
జనం న్యూస్ అక్టోబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ స్వర్గీయ శ్రీ జి.ఎం.సి. బాలయోగి 74వ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం పాత ఇంజరం గ్రామంలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు…
జనం న్యూస్, అక్టోబర్ 1, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన పిట్ల యాదయ్య వయస్సు 60 స,గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం…
జనం న్యూస్,అక్టోబర్01,అచ్యుతాపురం:జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ సేవా సమితి ఆధ్వర్యంలో అచ్యుతాపురం మండలం పూడి ఆర్అండ్ఆర్ కాలనీ వైఎస్ఆర్ నగర్ లో ఎంపియూపి స్కూల్ నందు అక్టోబర్ 2 ఉదయం 9గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు…
జనంన్యూస్. 01.నిజామాబాదు. ప్రతినిధి.. జిల్లా లో అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ దాసు కోరారు. 2025 అక్టోబర్ 1 ధర్పల్లి మండల కేంద్రంలో న్యూ డెమోక్రసీ భీంగల్ సబ్…
జనం న్యూస్ అక్టోబర్ 01 సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని మదర్ మేరీ ఓల్డ్ ఏజ్ హోంలో దశాబ్దకాలంగా నివసిస్తున్న ఆర్యవైశ్య వృద్ధుడు శివ మంగళవారం రాత్రి కన్నుమూశారు. శివ అంత్యక్రియలను ఎంఢిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఫౌండేషన్…