• September 11, 2025
  • 64 views
మిషన్ శక్తి పది రోజులు ప్రత్యేక ఎవేర్నెస్ సంకల్ప

జనం న్యూస్,పార్వతీపురం మన్యం జిల్లా, తేది సెప్టెంబర్ 11,(రిపోర్టర్ ప్రభాకర్): పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ వారు మరియ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ,ప్రాజెక్టు డైరెక్టర్ మరియు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారినీ టీ కనకదుర్గ…

  • September 11, 2025
  • 61 views
హెచ్ఐవి / ఎయిడ్స్ మరియు మాదకద్రవ్యాల పై లింక్ వర్కర్ స్కిమ్ ద్వారా అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 11 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, గుంటూరు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ )…

  • September 11, 2025
  • 71 views
ఈనెల 15న ఎమ్మార్వో కార్యాలయాల ముట్టడిని జయప్రదం చేయండి

యాదగిరిఎమ్మెస్పి జిల్లా కోఇంచార్జీ జనం న్యూస్, సెప్టెంబర్ 11, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ,ములుగు విజయ్ కుమార్ చేర్యాల మండల కేంద్రంలో( వి హెచ్ పి ఎస్) సుతారి రమేష్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య…

  • September 11, 2025
  • 68 views
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్ రావును కలిసిన గుడాల శేఖర్ గుప్త

జనం న్యూస్, సెప్టెంబర్ 11, (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్, ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు గుడాల శేఖర్ గుప్త గురువారం హైదరాబాద్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్…

  • September 11, 2025
  • 58 views
క్షేత్రస్థాయి పరిశోధనలో జిల్లా కలెక్టర్

జనం న్యూస్,కోహెడ మండలం,సెప్టెంబర్ 11, కోహెడ మండలంలో తంగళ్ల పల్లి గ్రామ శివారులో దాదాపు 23,ఎకరాల విస్తీర్ణంలో 200,కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను. జిల్లా కలెక్టర్ కె.హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ స్థలం చుట్టూ సర్వే చేసి హద్దులు…

  • September 11, 2025
  • 62 views
57,లక్షలతో బ్రిడ్జి శంకుస్థాపన

జనం న్యూస్,కోహెడ మండలం, సెప్టెంబర్ 11, కోహెడ మండలంలోనీ సి సి పల్లి,నుండి మైసంపల్లి వరకు వయా కాచాపుర్ రోడ్ పైన 57,లక్షల తో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి…

  • September 11, 2025
  • 513 views
మాజీ మంత్రి వర్యులు సిద్దిపేట శాసన సభ్యులు గౌరవ నీయులు శ్రీ తన్నీరు హరీష్ రావు జహీరాబాద్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కొనింటి మానిక్ రావు ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్

జనం న్యూస్ సెప్టెంబర్ 11 బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖిజర్ యాఫై, తాజా మాజీ సర్పంచ్ చిన్నా రెడ్డి మరియు దర్గా ఉర్సు కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు జహీరాబాద్ మండలం శేఖాపూర్ గ్రామంలోని…

  • September 11, 2025
  • 77 views
జర్నలిస్టులను తిట్టిన బెదిరించిన 50,000 వేల జరిమానా మరియు ఐదేళ్లు కఠిన కారాగార శిక్ష: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు..

జనం న్యూస్ సెప్టెంబర్ 11 దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు. పాత్రికేయులను బెదిరించిన. తిట్టిన లేదా కొట్టిన. 50, వేల జరిమానా మరియు ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు వారు అర్హులవుతారని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది..ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా…

  • September 11, 2025
  • 162 views
అభివృద్ధి బాధ్యత నాది ..

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాపన్నపేట, సెప్టెంబర్ 10 (జనంన్యూస్) గత పాలకులు మాయ మాటలతో ప్రజలను మోసం చేశారని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు విమర్శించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయా గ్రామాల వారీగా మంజూరైన…

  • September 11, 2025
  • 63 views
నరసరావుపేట పట్టణందళిత రణభేరి కరపత్రాల ఆవిష్కరణ

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 11 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే దళిత రణ బేరి ని జయప్రదం చేయండి BSP పల్నాడు జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు బహుజన…