• September 11, 2025
  • 63 views
సేంద్రీయ ఎరువులను వాడుదాం రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం ప్రకృతి ని కాపాడు కుందాం

జనంన్యుస్ తర్లుపాడు మండలం సెప్టెంబర్ 11 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల మండల ప్రజాపరిషత్ కార్యాలయం లో ఎంపీడీఓ బుర్రి చంద్రశేఖర్, తహసీల్దార్ కె కె కిషోర్, వ్యవసాయ అధికారి జ్యోష్న దేవి అధ్యక్షతన జిల్లా…

  • September 11, 2025
  • 65 views
ముదిరాజ్‌ సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.

జనం న్యూస్ 11 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద పరిగి నియోజకవర్గ ముదిరాజ్‌ సంఘ భవన నిర్మాణానికి 1 ఎకరా భూమి కేటాయించడం జరిగింది. బుధవారం రోజు నియోజకవర్గ ముదిరాజ్ సంఘం నాయకులు,ముదిరాజ్ సోదరులు,…

  • September 11, 2025
  • 81 views
మేడా రఘునాథ్ రెడ్డి పై ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం:- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పల్లె గ్రీష్మంత్ రెడ్డి.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నిన్న జరిగినటు వంటి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు,మేడా రఘునాథ రెడ్డి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఎల్లో మీడియాలలో దుష్ప్రచారం చేయడం దారుణమని నందలూరు మండల వైయస్సార్ కాంగ్రెస్…

  • September 11, 2025
  • 60 views
తిరుమలాపూర్ లో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

(జనం న్యూస్ చంటి 10 సెప్టెంబర్) దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామం నందు రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఆదేశాల మేరకు బుధవారం నిర్వహించిన కీలకమైన ఆర్థిక అక్షరాస్యత,ఋణ సలహాలు మరియు సామాజిక భద్రతా పథకాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో యూనియన్…

  • September 10, 2025
  • 65 views
మండల స్థాయి కళా ఉత్సవ పోటీలు 2025

జనం న్యూస్ సెప్టెంబర్ 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల విద్యాలయం లో స్థాయి కళ ఉత్సవ్ పోటీలు 2025 ఎం ఆర్ సి నందు ఏర్పాటు చేయదు ముఖ్య అతిథిగా…

  • September 9, 2025
  • 81 views
రైతులను పిచ్చోళ్లను చేస్తున్న దౌల్తాబాద్ AO సాయికిరణ్

(జనం న్యూస్ చంటి సెప్టెంబర్ 09) సిద్దిపేట జిల్లా: దౌల్తాబాద్ మండలం, పరిధిలోని సొసైటీ కి యూరియా వస్తుంది అని సోమవారం రోజున AO సాయికిరణ్ తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి పెడుతున్నడుని స్థానిక రైతులు వాపోయారు ప్రొద్దున…

  • September 7, 2025
  • 86 views
భక్తి శ్రద్ధలతో సైకిల్ పై గణేశుని నిమజ్జనం

జనం న్యూస్ సెప్టెంబర్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గంగిరేణి గూడెం గ్రామంలో బాలుల చేత బాల గణనాధుని భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు పూజించి ఎంతో భక్తిశ్రద్ధలతో సైకిల్ మీద గ్రామంలో ఊరేగింపు…

  • September 7, 2025
  • 83 views
నేరాల నియంతరనకు డాగ్ స్క్వాడ్ అవగాహన సదస్సు

( జనం న్యూస్ 7 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండలంలో శనివారం రోజున అడవి ప్రాంతం లో జరిగే నేరాల నియతరణ కు డాగ్ స్క్వాడ్ అందుబాటు లోకి తీసుకురావడం కోసం. జైపూర్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి…

  • September 7, 2025
  • 83 views
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా కృష్ణవేణి

జనం న్యూస్ సెప్టెంబర్ 7 నడిగూడెం మండల పరిధిలోని రత్నవరం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కర్ష కృష్ణవేణి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. వృత్తి పట్ల నిబద్ధత, అంకిత భావం,…

  • September 7, 2025
  • 84 views
ఇందూర్ తిరుపతిగా జెండా బాలాజీ..!

జనంన్యూస్. 07. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.జెండా జాతర సందర్బంగా జెండా బాలాజీ ఆలయంలో నిర్వహించిన జాతర కార్యక్రమంలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు జెండా…