జనం న్యూస్ 07 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం పురస్కరించుకొని విజయనగరం రీడ్స్ మరియు విద్యలనగరి చిల్డ్రన్స్ బుక్ క్లబ్ వ్యవస్థాపకులు రేపల్లె ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం నాడు గురజాడ అప్పారావు గారి స్వగృహం…
జనం న్యూస్ 07 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలో 3 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన సంయుక్త సర్వే శనివారం జరిగింది.నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య, ఇతర అధికారులు, ఈస్ట్ కోస్ట్ డీఆర్ఎం కార్యాలయం…
తక్కువ వడ్డీకే రుణాలు డిపాజిట్లపై అధిక వడ్డీ ఏజీఎం శ్రీనివాస నాయుడు వెల్లడి జనం న్యూస్ 07 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక తక్కువ వడ్డీతో రుణాలు అందించడమే ది జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఏజీఎం అరసాడ…
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 07 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాలతో రహదారి భద్రత, ప్రమాదాల నియంత్రణలో భాగంగా జిల్లా…
జనం న్యూస్ సెప్టెంబర్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పెద్ద కొడపాక గ్రామంలోని శ్రీవేద పాఠశాలలో గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.కార్యక్రమం…
జనంన్యూస్. 07.నిజామాబాదు.ప్రతినిధి. బాసర , ఉమ్మె డ లో గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు.గణేష్ నిమజ్జోత్సవం జరిగే ప్రదేశాలను పరిశీలించిన పోలీస్ కమీషనర్.గణేశ్ నవరాత్రులు ముగించుకొని జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి బాసర మరియు ఉమ్మెడ వద్ద నిమజ్జనం కోసం…
జనం న్యూస్ సెప్టెంబర్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గురుపూజోత్సవం సందర్భంగా మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమం విద్యాశాఖ అధికారి గడ్డం బిక్షపతి ఆధ్వర్యంలో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ సభ ప్రాంగణం…
తేదీ 8-9-2025 నాడుమధ్యనం 2 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఈ సమావేశమునకు తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో జరుగును కావున తెలంగాణ రాష్ట్ర…
జూలూరుపాడు,సెప్టెంబర్06,జనం న్యూస్ : గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొమ్మిది రోజులు ఎంతో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని ఆ విఘ్నేశ్వరుడునీ ఆ గంగమ్మ తల్లి వడికి చేర్చేందుకు జరిగే నిమజ్జన శోభాయాత్రను మండలంలోని పడమట నర్సాపురం, అనంతరం, తదితర గ్రామాల్లో…
జనం న్యూస్ సెప్టెంబర్ 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఆటో కార్మికులు ను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూఈ నెల 9న అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కు ఆటో కార్మికులుతరలి రావాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్…