• September 3, 2025
  • 59 views
ప్రమాదకరమైన రోడ్డును పూడ్చేసిన స్థానిక యువత..

శానార్తి తెలంగాణ. 03.సిరికొండ. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రము నుండి నిజామాబాద్ వెళ్లే ప్రధాన రహదారి నిత్యం 24 గంటలు నడిచే రోడ్డు ఇది అక్కడక్కడ గుంతలు ఏర్పడడంతో స్థానిక గ్రామం సరిపల్లి తాండ సర్పంచ్ భర్త…

  • September 3, 2025
  • 111 views
ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను లైసెన్సుడ్ సర్వేయర్లు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి. ఏ .ఐనేష్

మొదటి విడత శిక్షణలో ఉత్తీర్ణులైన లైసెన్స్ సర్వేయర్లకు సర్టిఫికెట్ లు అందజేత జనం న్యూస్ సెప్టెంబర్ 03 సంగారెడ్డి జిల్లా తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ సంస్కరణలలో భాగంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంలో సర్వేయర్లకు సంబంధించిన స్థానం కల్పించిందని జిల్లా సర్వే…

  • September 3, 2025
  • 62 views
స్నేహ మిత్ర యూత్ అసోసియేషన్ లో మహా అన్న దానం

జనం న్యూస్ సెప్టెంబర్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారి పేట గ్రామంలో స్నేహ మిత్ర యూత్ అసోసియేషన్ లో విఘ్నేశ్వరుని నవరాత్రుల సందర్భంగా కొమ్ముల ప్రవళిక నాని (విజయ్) ఆధ్వర్యంలో మహా అన్న దాన…

  • September 3, 2025
  • 72 views
భక్తిశ్రద్ధలతో గణపతి హోమం

పాపన్నపేట, సెప్టెంబర్ 2 (జనంన్యూస్) గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాపన్నపేట నవయువ సేవా సంఘం గణేష్ మండపం వద్ద మంగళవారం పూజలు కొనసాగాయి. అర్చకులు డిగంబర శర్మ,శేషాద్రి శర్మల ఆధ్వర్యంలో గణపతి హోమం వైభవంగా నిర్వహించారు. అర్చకుల వేద మంత్రోచ్ఛరణల…

  • September 3, 2025
  • 62 views
బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిక

జనం న్యూస్.సెప్టెంబర్2. సంగారెడ్డి జిల్లా.హత్నూర. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ఆవుల రాజిరెడ్డి,రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి ఎం.ఎహకీమ్ అన్నారు.మంగళవారం హత్నూర మండలంలోనితుర్ కలఖానాపూర్ తార్కాన్ పేట్…

  • September 3, 2025
  • 60 views
రోడ్డు నిర్వాసితులకు ఇచ్చిన నోటీసు ఉపసంహరించుకోవాలి

జనం న్యూస్,సెప్టెంబర్ 03,అచ్యుతాపురం: అనకాపల్లి నుండి అచ్యుతాపురం రోడ్డు విస్తరణ బాధితులకు విఎంఆర్డిఏ అధికారులు టిడిఆర్ ల పై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని వీఎమ్ఆర్డిఏ వెబ్ సైట్ లో తేదీ లేకుండా నోటీసు పెట్టారని దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, 2013…

  • September 3, 2025
  • 58 views
నవ భారత సాక్షరత శిక్షణ కార్యక్రమం

జనం న్యూస్ సెప్టెంబర్ 03: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలోఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రోజునా నవ భారత సాక్షరతా కార్యక్రమం “ఉల్లాస్ “మండల స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ నుండి ఒక…

  • September 3, 2025
  • 59 views
కవిత సస్పెండ్.. తెరపైకి లిక్కర్ స్కామ్.

జనం న్యూస్ సెప్టెంబర్ 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన రాగానే వెంటనే ఆమెపై బీఆర్ఎస్…

  • September 3, 2025
  • 65 views
జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన

జనం న్యూస్,సెప్టెంబర్03, అచ్యుతాపురం: ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ క్యాంప్ ఆఫీసులో ప్రతి బుధవారంనిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అర్జీలను పరిశీలిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గం చూపిస్తామని విజయ్ కుమార్ అన్నారు.…

  • September 3, 2025
  • 60 views
బిజెపి నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం – బిజెపి OBC నాయకులు

జనం న్యూస్ 03 సెప్టెంబర్ ( భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బిజెపి నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని బిజెపి పార్టీ OBC నాయకులు తీవ్రంగా డించారు.నాయకులు…