బిచ్కుంద ఫిబ్రవరి 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని పుల్కల్ గ్రామంలో శుక్రవారం నాడు సర్పంచ్ సంతోష్ కుమార్ గ్రామపంచాయతీ సభ్యులతో కలిసి గ్రామసభ ఏర్పాటు చేశారు ఈ సభలో పంచాయతీ సెక్రెటరీ ప్రకాష్…
జనంన్యూస్. 20.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండలం లొని తూంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా దేవత సరస్వతి దేవికి గ్రామ డిప్యూటి సర్పంచ్ అయినాల శ్రీకాంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు…
జహీరాబాద్, ఫిబ్రవరి 20:జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 22న ఆదివారం సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఉదయం 6 గంటలకు పట్టణంలోని సాయిరాం కాలనీ పోచమ్మ ఆలయంలో 195వ నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించనున్నట్లు…
జనం న్యూస్ ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఏపీ సివిల్ సప్లైస్ బోర్డు డైరెక్టర్ యెనిమిరెడ్డి మాలకొండయ్య డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల పరిధిలోని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గోదాములను అధికారికంగా సందర్శించి…
జనం న్యూస్ 20 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల మున్సిపాలిటీ…
జనం న్యూస్ 20 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గద్వాల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన ప్రతి కార్యాచరణ అధిష్ఠానం ఆదేశాల మేరకు మాత్రమే జరిగింది.ఎవరి వ్యక్తిగత…
జనం న్యూస్ 20 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మీడియా ప్రతినిధుల వివరణకు స్పందించిన హన్మంతు నాయుడు.. సోషల్ మీడియా ప్రచారాలపై సీరియస్!గద్వాల: గద్వాల మున్సిపల్ ఎన్నికల అనంతరం సోషల్ మీడియాలో…
పది కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్దాం మండల విద్యాధికారి విట్టల్ జనం న్యూస్ ఫిబ్రవరి 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పైజాబాద్ ,చండూర్ ,ప్రాథమిక పాఠశాల సోమక్కపేట్…
జనం న్యూస్ ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా.బి. ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు,అమలాపురం డీఎస్పీ టి ఎస్ ఆర్ కె ప్రసాద్, ముమ్మిడివరం మోహన్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి…
ఫిబ్రవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సహకార సంఘాల ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. జీవో నంబర్ 36ను వెంటనే అమలు చేయాలని, సహకార సంఘాలను ప్రైవేటీకరణ చేయవద్దని డిమాండ్ చేస్తూ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు…