ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
జనం న్యూస్ పరిగి నియోజకవర్గం ఇంచార్జ్ హన్మంత్ రెడ్డి. జనం న్యూస్ 26 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. కురుస్తున్న ముసురు వర్షానికి ముందస్తు జాగ్రత్తలు. వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పాత ఇండ్లలో ఉంటే…
అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.
జనం న్యూస్ సెప్టెంబర్ 26. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని దోమ మండలం పరిధిలో కొండాయపల్లి గ్రామంలో ఈనెల 28వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను విడుదల చేసిన…
చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలి ఎమ్మెల్యేజీఎస్సార్
జనం న్యూస్ సెప్టెంబర్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం వీరనారి, శ్రామిక పోరాట యోధురాలు…
చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
జనం న్యూస్ సెప్టెంబర్ 26 సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం, :చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని రామచంద్రపురం సండే మార్కెట్ పార్క్ ఆవరణలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి బీజేపీ సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు, శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం…
పంజాబ్ గడ్డ ఇందిరమ్మ కాలనీలో శ్రీ కనకదుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు – అన్నదాన కార్యక్రమం
భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 26 (:జనం న్యూస్) పంజాబ్ గడ్డ ఇందిరమ్మ కాలనీలో శ్రీ కనకదుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల ఐదవ రోజు భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, సిపిఐ…
తిరుగుబాటు తత్వానికి, ప్రతిఘటన పోరాటానికి స్ఫూర్తి ఐలమ్మ..
బహుజనుల కోసం బంధుకులు పట్టిసమానత్వం కోసం పోరాడిన వీరనారి ఆ మహనీయుల స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం : నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు జనం న్యూస్ సెప్టెంబర్ 26 సంగారెడ్డి జిల్లా పటాన్…
ఉధృతంగా ప్రవహిస్తున్న మంచన్ పల్లి వాగు.
వాగు దాటే ప్రయత్నం చేయవద్దు. మంచన్ పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజ్. జనం న్యూస్ 26 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మంచన్ పల్లి వాగు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగు ఉధృతంగా పొంగి…
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం
జనం న్యూస్ సెప్టెంబర్ 26 సంగారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జరిగింది. ఈ సందర్భంగా అక్టోబర్ 6వ తేదీ నుండి నవంబర్ 6వ తేదీ వరకు జిల్లా కలెక్టరేట్ వద్ద, మండల తహసీల్దార్…
ప్రభుత్వ కళాశాలలో సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి.
జనం న్యూస్ సెప్టెంబర్ 26 నడిగూడెం ప్రతి విద్యార్థి నిత్యం కళాశాల హాజరై ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకునేందుకు తల్లిదండ్రులు సహకరించాలని నడిగూడెం కే ఎల్ ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డి విజయ నాయక్ పేర్కొన్నారు. ఇంటర్…
వైభవంగా శ్రీ మహాలక్ష్మి దేవికి 108 కళాశాలతో అభిషేకాలు
జనం న్యూస్ సెప్టెంబర్ 26 శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఐదో రోజు శుక్రవారం దేవాలయంలో గల శ్రీ మహాలక్ష్మి దేవి పంచలోహ…



మల్దకల్ మండల కేంద్రం రోడ్లకు ఇరువైపులా చెట్ల కొమ్మలు. తొలగించాలి
సీపీఐ రాష్ట్ర బస్సు జాత ప్రారంభోత్సవాన్ని జయప్రదం చేయండి
అయిజ సింగిల్ విండో ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం.
అరుణ్ ఐస్ క్రీమ్ కంపెనీ సందర్శించిన విద్యా భారతి విద్యార్థులు సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ ది వీరేశం
నందలూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి — రాచూరి మురళి భేటీ
నడవపల్లి పీఠం గురుస్వామి కేటి వెంకటేశ్వర సమక్షంలో ఇరుముళ్ళు
టెక్నాలజీతో మెరుగైన ఉపాధి అవకాశాలు’
టీడీపీ నూతన కమిటీల ప్రమాణ స్వీకారం
సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకం
ఘనంగా శ్రీ శ్రీ శ్రీ సాగర దుర్గా అమ్మవారి ప్రధమ వార్షికోత్సవం లో సిరమ్మ








