జనం న్యూస్ ఫిబ్రవరి 5 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి వివేకానంద నగర్లోని బ్రహ్మకుమారీస్ సుఖ్ శాంతి భవన్లో 90’వ త్రిమూర్తి శివ జయంతి సందర్భంగా గురువారం ఉదయం ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి బిజెపి…
జనం న్యూస్, ఫిబ్రవరి 5తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ : శ్రీనివాస్ రెడ్డి రైతుల గౌరవం, సంక్షేమమే లక్ష్యంగా సమాజంలో స్ఫూర్తిని నింపే కార్యక్రమాలు మరింతగా విస్తరించాలని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గాదె శివ అన్నారు.శ్రీ సాయి అలేఖ్య ఆర్ట్స్…
జనం న్యూస్ 05 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా ఈ నెల 07.02.2026 న పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణపూర్ గ్రామం లో నిర్వహించనున్న గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి భారీ బహిరంగ సభను పురస్కరించుకుని, జిల్లా ఎస్పీ శ్రీమతి…
సిఐ, ఎస్ఐ మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జనం న్యూస్ ఫిబ్రవరి 5, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణం లొ గత కొంత కాలం గా జరుగుతున్న వరస దొంగతనాలు, గొలుసు దోపిడీలకు…
జనం న్యూస్ 05 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ప్రజల ప్రాణాలతో చెలగాటం సహించం. వెన్నచర్ల పీహెచ్సీలో కలెక్టర్ హెచ్చరిక,వైద్య సేవలు చేయలేకపోతే ఉద్యోగం వదిలేయండి.-జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్.నాగర్ కర్నూల్…
జనం న్యూస్ 05 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ భూ వివాదంలో స్వప్న గొంతు కోసి హత్య పారిపోయిన సొంత అన్న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో నివాసం…
జనం న్యూస్ ఫిబ్రవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాజనగరం లో కొలువైన వాసవీ కన్యకాపరమే శ్వరి అమ్మవారి ఆలయ వార్షికోత్సవం లో ముఖ్య అతిథులుగా బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు బిజెపి రాజానగరం పూర్వ అసెంబ్లీ కన్వీనర్ నీరుకొండ…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 5 2. 2026 బహిరంగంగా మద్దతు ప్రకటిస్తూ ప్రజల మధ్య విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడాలంటే ప్రజాసేవకు…
జనంన్యూస్. 05.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. ఇందూరు నగరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కంఠేశ్వర్ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో గురువారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న వాకర్స్ను కలుసుకుంటూ బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే…
జనం న్యూస్ 05 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఆనందపురం గ్రామంలో మండల వైఎస్సార్సీపీ పార్టీ గ్రామస్థాయి కమిటీల నియామకం మరియు అంకెీకరణ (డిజిటలైజేషన్)…