పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం
జనం న్యూస్ సెప్టెంబర్ 26 సంగారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జరిగింది. ఈ సందర్భంగా అక్టోబర్ 6వ తేదీ నుండి నవంబర్ 6వ తేదీ వరకు జిల్లా కలెక్టరేట్ వద్ద, మండల తహసీల్దార్…
ప్రభుత్వ కళాశాలలో సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి.
జనం న్యూస్ సెప్టెంబర్ 26 నడిగూడెం ప్రతి విద్యార్థి నిత్యం కళాశాల హాజరై ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకునేందుకు తల్లిదండ్రులు సహకరించాలని నడిగూడెం కే ఎల్ ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డి విజయ నాయక్ పేర్కొన్నారు. ఇంటర్…
వైభవంగా శ్రీ మహాలక్ష్మి దేవికి 108 కళాశాలతో అభిషేకాలు
జనం న్యూస్ సెప్టెంబర్ 26 శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఐదో రోజు శుక్రవారం దేవాలయంలో గల శ్రీ మహాలక్ష్మి దేవి పంచలోహ…
దేవీ నవరాత్రి ఉత్సవాలు
జనం న్యూస్ (రిపోర్టర్ రాజేందర్) సెప్టెంబర్ 26: మహా ముత్తారం మండలం .నల్ల గుంట మీనాజీపేటలో శ్రీ నవదుర్గ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దేవీ నవరాత్రి ఉత్సవాల వేడుకలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో. భాగంగా ఐదవరోజు మహాలక్ష్మి దేవి.అమ్మవారు దర్శనం ఇవ్వడం…
ఘనంగామాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జయంతి వేడుకలు
జనం న్యూస్ 27సెప్టెంబర్ పెగడపల్ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ పిలుపుమేరకు పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏ ఏం సి చైర్మన్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు ఆధ్వర్యంలోభారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ…
అన్న క్యాంటీన్లలో మున్సిపల్ ఛైర్మన్, కమిషనర్ ఆకస్మిక తనిఖీ
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 26 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట పట్టణం: అన్న క్యాంటీన్లలో అందిస్తున్న టిఫిన్, భోజనం నాణ్యతను పరిశీలించేందుకు మున్సిపల్ ఛైర్మన్ రఫాని, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబు ఈరోజు పట్టణంలోని…
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
జనం న్యూస్ 26 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు గద్వాల్ జిల్లా టియూసిఐ జిల్లా కమిటీ సమావేశంలో టి యూ సి ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె సూర్య…
మృతురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన -మేకల కనకయ్య ముదిరాజ్
జనం న్యూస్, సెప్టెంబర్ 26, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన ఉప్పరి గంగవ్వ,అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల్ బి ఆర్ ఎస్,బి…
కమిషనర్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు..!
జనంన్యూస్. 26.నిజామాబాదు. నిజామాబాద్ కమిషనరేటు కార్యాలయంలో చాకలి ఐలమ్మ 130వ జయంతి.వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ముందుగా చాకలి ఐలమ్మ ఫోటోకు పూలమాలలు వేసిన అనంతరం , పోలీస్ కమిషనర్. సాయి చైతన్య మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ…
బిచ్కుంద మాజీ ఎంపీపీ అశోక్ పటేల్ మొదటి వర్ధంతిలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే
బిచ్కుంద సెప్టెంబర్ 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని రాజుల్ల గ్రామంలో మాజీ ఎంపీపీ అశోక్ పటేల్ మొదటి వర్ధంతిలో కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే .పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా…



పాలిటెక్నిక్ కళాశాలలో నూతన హాస్టల్ భవనాలకు ప్రారంభోత్సవాలు..!
.సి యస్ ఐ బి జె యం ఉన్నత పాఠశాల లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.
జూబ్లీహిల్స్ గంటా నవీన్ యాదవ్ అడ్డా భారీ మెజార్టీతో…విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్…
మల్దకల్ మండల కేంద్రం రోడ్లకు ఇరువైపులా చెట్ల కొమ్మలు. తొలగించాలి
సీపీఐ రాష్ట్ర బస్సు జాత ప్రారంభోత్సవాన్ని జయప్రదం చేయండి
అయిజ సింగిల్ విండో ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం.
అరుణ్ ఐస్ క్రీమ్ కంపెనీ సందర్శించిన విద్యా భారతి విద్యార్థులు సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ ది వీరేశం
నందలూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి — రాచూరి మురళి భేటీ
నడవపల్లి పీఠం గురుస్వామి కేటి వెంకటేశ్వర సమక్షంలో ఇరుముళ్ళు
టెక్నాలజీతో మెరుగైన ఉపాధి అవకాశాలు’








