పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించిన బిజెపి మండల అధ్యక్షుడు రామకృష్ణ
జనం న్యూస్ సెప్టెంబర్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో గ్రామపంచాయతీ పరిధిలోని భారతీయ జనతా పార్టీ బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం ఘనంగా…
.నూతనంగా వచ్చిన తహసిల్దార్ కు సన్మానించిన అంబేద్కర్ సామాజిక సేవా సమితి అధ్యక్షుడు గజ్జి సదయ్య.
జనం న్యూస్ సెప్టెంబర్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలానికి నూతనంగా వచ్చినా బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ కి అంబేద్కర్ సామాజిక సేవా సమితి అధ్యక్షుడు గజ్జి సదయ్య మర్యాదపూర్వకంగా కలసి ఆయనకు శాలువతో…
నూతనంగా వచ్చిన తహసిల్దార్ కు సన్మానించిన అంబేద్కర్ సామాజిక సేవా సమితి అధ్యక్షుడు గజ్జి సదయ్య.
జనం న్యూస్ సెప్టెంబర్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలానికి నూతనంగా వచ్చినా బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ కి అంబేద్కర్ సామాజిక సేవా సమితి అధ్యక్షుడు గజ్జి సదయ్య మర్యాదపూర్వకంగా కలసి ఆయనకు శాలువతో…
బోడసకుర్రు పంచాయతీ వద్ద కిరణ్ కంటి ఆసుపత్రి ఉచిత కంటి వైద్య శిబిరం
జనం న్యూస్ సెప్టెంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి అల్లవరం మండలంబోడసకుర్రు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి వారి ద్వారా ఉచిత ఐ క్యాంపు శిబిరాన్ని గ్రామ…
తృతీయ అహోరాత్ర సహస్ర లలితా నామ పారాయణం
జనం న్యూస్ సెప్టెంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో నిత్య కళ్యాణం పచ్చ తోరణం గా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దేవస్థానములో తృతీయ అహోరాత్ర లలితా సహస్ర…
ముమ్మరంగా బీటీ రోడ్డు నిర్మాణ పనులు.
ఇచ్చిన హామీ నెరవేర్చిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాం నారాయణపురం గ్రామస్తులు. జనం న్యూస్ సెప్టెంబర్ 24 నడిగూడెం నడిగూడెం మండల నారాయణపురం గ్రామంలో నూతనంగా చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగ…
పారదర్శకంగా ఉపాధ్యాయ పోస్టులు ఎంపిక – మాజీ ఎమ్మెల్సీ బుద్ధనాగ జగదీష్
జనం న్యూస్ సెప్టెంబర్ 23 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతీ యువకులకు కూటమి పార్టీలు ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకం ద్వారా మెగా డీఎస్సీ నిర్వహించి 16,467 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన…
గిరిజన,పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం, మందులు.
వైద్యం,మందులపై అర్షణీయమైన తగ్గింపు ధరలు జూలూరుపాడు,జనం న్యూస్, సెప్టెంబర్24: అకాల వర్షాల కారణంగా జూలూరుపాడు మండలంలో విష జ్వరాలు ఎక్కుగా పెరుగుతున్నాయి పూర్తిగా మండలం గిరిజన ప్రాంతం మరియు కూలీలపై,వ్యవసాయంపై ఆధారపడే ప్రాంతం అకాల వర్షాల వల్ల గిరిజన ప్రాంత ప్రజలు,పేద…
జిల్లా డి, పి, ఓ,కి వినతి పత్రం అందజేసిన
జనం న్యూస్ 24 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్. రాష్ట్ర సహాయ కార్యదర్శి జమ్మిసేడ్ కార్తీక్ ఆధ్వర్యంలో,జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి.జమ్మిచేడు…
మాజీ జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ
జనం న్యూస్ 24 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ విషయం :- గద్వాల,ఆత్మకూరు వయా కొత్తపల్లి,జూరాల మీదుగా హై లెవల్ బ్రిడ్జి నిర్మించుట గురించి…ఆర్య:- మేము అనగా కొత్తపల్లి, గుంటిపల్లి,రేకులపల్ల,చెనుగోనిపల్లి,మదనపల్లి,శెట్టి ఆత్మకూరు,…



యువకుడి మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని జాతీయ రహదారిపై ఆందోళన.
ఐ పోలవరం మండలంలో పలుచోట్ల రచ్చబండ కోటి సంతకాలు కార్యక్రమం
14వ తేది నుండి 20వ తేది వరకు 58వ గ్రంథాలయ వారోత్సవాలు
ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన అనకాపల్లి ఎం.పీ రమేష్
బాలల దినోత్సవం వేడుకల్లో పాల్గొన ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి …..
ఎస్ ఆర్ కే.టి స్కూల్ లో నెహ్రూ జయంతి వేడుకలు
ప్రకాశం స్టేడియంలో డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం ముగింపు
ప్రభుత్వ పథకాలే నవీన్ యాదవ్ ను గెలిపించాయి
బాలల దినోత్సవం వేడుకల్లో పాల్గొన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు …..
శ్రీవిద్య పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం…








