Breaking News
పోచారంలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి: డిప్యూటీ కమిషనర్‌కు వినతిపోచారంలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి డిప్యూటీ కమిషనర్‌కు వినతిసప్పా నాగేశ్వరావు కి తెలుగు స్వర్ణ నంది పురస్కారం.ఉపాధి హామీ శ్రామికులు వలన గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయి. గని శెట్టిఏర్గట్ల ఉన్నత పాఠశాలలో మోటివేషనల్ ఉపన్యాసంఢిల్లీలో అవార్డు అందుకున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు కంచర్ల బాబిటీజేఆర్ సుధాకర్ బాబు మాతృమూర్తికి నివాళులు మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించిన విడదల రజిని, కాసు మహేష్ రెడ్డి.అమరావతి రాజధాని కాదు..భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పే ప్రజాస్వామ్య సౌథం ప్రత్తిపాటిదేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సామాజిక పింఛన్లు ప్రత్తిపాటిదేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సామాజిక పింఛన్లు ప్రత్తిపాటి
  • January 28, 2026
  • 90 views
తీరని నిరీక్షణకు తెర: బంగ్లాదేశ్ జైలు నుంచి 23 మంది భారత మత్స్యకారుల విడుదల!

జనం న్యూస్‌ 28 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ బంగ్లాదేశ్లోని బాగర్ హట్ జైలు నుంచి 23 మంది భారతీయ మత్స్యకారులను ఆ దేశ ప్రభుత్వం విడుదల చేసింది. వీరిలో 9 మంది విజయనగరం జిల్లాకి చెందిన వారు…

  • January 28, 2026
  • 85 views
విశాఖ భూములపై కూటమి సర్కార్ దోపిడీ: వైఎస్సార్‌సీపీ పోరాట గర్జన!

జనం న్యూస్‌ 28 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విశాఖపట్నం నడిబొడ్డున ఉన్న సుమారు రూ. 5,000 కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేసే పేరుతో గీతం విద్యా సంస్థకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం…

  • January 28, 2026
  • 89 views
హైటెక్ కంపెనీ వద్ద కార్మికులు ధర్నా

జనం న్యూస్,జనవరి 28,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ రాంబిల్లి మండలం పూడి పరిధిలో ఉన్న హైటెక్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు కంపెనీ గేట్ ముందు ధర్నా చేపట్టారు.స్థానికులకు నెలలో పని పూర్తిగా కల్పించకుండా 15రోజుల మాత్రమే కంపెనీ…

  • January 28, 2026
  • 84 views
బ్యాంకింగ్ రంగం స్తంభన: 5 రోజుల పని వారం కోసం ఉద్యోగుల సమరభేరి!

జనం న్యూస్‌ 28 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఉద్యోగుల సమ్మె కారణంగా నిన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోయాయి. వారంలో 5 రోజుల పని దినాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బ్యాంక్ యూనియన్ల…

  • January 27, 2026
  • 92 views
బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

అమలాపురం లో ఉన్న జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార…

  • January 27, 2026
  • 95 views
29న విద్యుత్ సమస్యలపై పరిష్కార వేదిక

జనం న్యూస్, జనవరి 27,అచ్యుతాపురం: జనవరి 29 గురువారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సిజిఆర్ఎఫ్ అనగా వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక అచ్యుతాపురం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి ఉపకేంద్రం వద్ద విద్యుత్ సమస్యలపై పరిష్కార…

  • January 27, 2026
  • 97 views
31 న శనివారం జరిగే గవరపాలెం గౌరీ పరమేశ్వరుల ఉత్సవాన్ని జయప్రదం చేయాలి.

జనం న్యూస్ జనవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లిలో ఈ నెల 31న శనివారం జరిగే గవరపాలెం గౌరీ పరమేశ్వరుల ఉత్సవాన్ని జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ చైర్మన్ కొణతాల సంతోష్ అప్పారావు నాయుడు పిలుపునిచ్చారు. చిన్న నాలుగు…

  • January 27, 2026
  • 98 views
ఏపీలో పిల్లలకు సోషల్ మీడియా బంద్?

జనం న్యూస్ :జనవరి 27 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) కూటమి ప్రభుత్వం ఆలోచనల అడుగులు. ఆంధ్రప్రదేశ్లో 16 ఏళ్లలోపు పిల్లల కోసం సోషల్ మీడియా నిషేధం విధించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పిల్లల మానసిక…

  • January 27, 2026
  • 89 views
పార్టీలు మారి వారికి మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదు గజ్జి శంకర్

జనం న్యూస్ జనవరి 27 వర్ధన్నపేట మండలం మాజీ ఎమ్మెల్యే వర్ధన్నపేట ఆరు రమేష్ బిఆర్ ఎస్ భారతీయ పార్టీలో చేరిన రమేష్ ని టిఆర్ఎస్ పార్టీలో రానివర్దని గజ్జి శంకర్ టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కోరడమైనది కేటీఆర్ ని హరీష్…

  • January 27, 2026
  • 84 views
కొండకర్ల ఆవలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పర్యటన

అనకాపల్లి ఉత్సవ్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన స్పీకర్ జనం న్యూస్,జనవరి 27,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పర్యటించారు.అనకాపల్లి ఉత్సవాలు సందర్భంగా ఆవ వద్ద జరిగిన ఏర్పాట్లు గురించి స్పీకర్ కి ఎమ్మెల్యే సుందరపు…