Breaking News
పోచారంలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి: డిప్యూటీ కమిషనర్‌కు వినతిపోచారంలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి డిప్యూటీ కమిషనర్‌కు వినతిసప్పా నాగేశ్వరావు కి తెలుగు స్వర్ణ నంది పురస్కారం.ఉపాధి హామీ శ్రామికులు వలన గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయి. గని శెట్టిఏర్గట్ల ఉన్నత పాఠశాలలో మోటివేషనల్ ఉపన్యాసంఢిల్లీలో అవార్డు అందుకున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు కంచర్ల బాబిటీజేఆర్ సుధాకర్ బాబు మాతృమూర్తికి నివాళులు మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించిన విడదల రజిని, కాసు మహేష్ రెడ్డి.అమరావతి రాజధాని కాదు..భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పే ప్రజాస్వామ్య సౌథం ప్రత్తిపాటిదేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సామాజిక పింఛన్లు ప్రత్తిపాటిదేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సామాజిక పింఛన్లు ప్రత్తిపాటి
  • January 27, 2026
  • 88 views
రాందేవ్రావు హాస్పిటల్ కి అరుదైన పురస్కారం

జనం న్యూస్ జనవరి 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రాందేవ్రావు హాస్పిటల్ కి గవర్నర్ ద్వారాతెలంగాణ ఉత్తమ హాస్పిటల్ గా ఎంపిక 77 వ గణతంత్ర దినోత్సవన్నీ పురస్కరించుకొని 26 న గవర్నర్ ఎక్సలెన్సీ 2025 ఎట్ హోమ్…

  • January 27, 2026
  • 96 views
.ఉపాధి హామీ పథకంను ప్రారంభించిన సర్పంచ్ స్వరూప.

. జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని హుస్సేన్ పల్లి గ్రామ సర్పంచ్ ఎడ్ల స్వరూప సుధాకర్ రావు ఉపాధి హామీ పథకంని భూమి పూజ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె…

  • January 27, 2026
  • 88 views
భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ జనవరి 27 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి చండూరు గ్రామంలో వివిధ సంఘాలలో జెండాలు ఎగురవేశారు తదనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం…

  • January 27, 2026
  • 95 views
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు

(జనం న్యూస్ చంటి) ఈ సందర్భంగా గ్రామంలోని విద్యార్థులకు వాసుదేవా రెడ్డి వారి ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్స్‌ను పంపిణీ చేశారు. బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ బండి రాజు తైల కుమార్ తోడంగి రాజు విద్యార్థులకు పెన్నులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న…

  • January 27, 2026
  • 148 views
మున్సిపల్ ఎన్నికల్లో ముదిరాజులకు ప్రాధాన్యతపై ఎమ్మెల్యేకు వినతి పత్రం

జనం న్యూస్:వనపర్తి డివిజన్ పెబ్బేరు రిపోటర్ శివకుమార్ జనవరి 27 పెబ్బేరు మంగళవారం పెబ్బేరు మున్సిపాలిటీ లోని 50 శాతంగా వున్న ముదిరాజ్ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ నుండికూడా కౌన్సిలర్ ఎన్నికకు అవకాశాలు ఇవ్వాలని ముదిరాజ్ కుటుంబాలు వనపర్తి శాసనసభ్యులు…

  • January 27, 2026
  • 157 views
వైశాఖపూర్ లో ప్రజా బాట లో విద్యుత్ శాఖ

జనం న్యూస్:వనపర్తి డివిజన్ పెబ్బేరు రిపోర్టర్ శివకుమార్ జనవరి 27 పెబ్బేరు మంగళవారంపెబ్బేరు మండలంలోని వై శాఖపూర్ గ్రామంలో ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యుత్ శాఖ అధికారులు శాఖాపూర్ గ్రామం వచ్చారు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆదేశానుసారం సర్పంచ్ కె…

  • January 27, 2026
  • 93 views
మల్చల్మ మెథడిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుక

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 27 జహీరాబాద్ మల్చల్మ గ్రామంలో మెథడిస్ట్ చర్చ్ యవనస్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా మెథడిస్ట్ చర్చ్ పాస్టర్ యం సునీల్ పాల్గొని ప్రజలందరికీ 77వ గణతంత్ర…

  • January 27, 2026
  • 95 views
జనం క్యాలెండర్ ఆవిష్కరించిన తాహసిల్దార్ అమరేశ్వరి,

జనం న్యూస్ నందలూరు కడప జనవరి 27, నందలూరు మండలంలోని మంగళవారం జనం క్యాలెండర్ ని మండల తాహసిల్దార్ అమరేశ్వరి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మోహనకృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుశీల్ కుమార్, నందలూరు విలెజ్ రెవిన్యూ ఆఫీసర్ జగదీశ్…

  • January 27, 2026
  • 90 views
క్రీడలు శారీరక మానసిక వికాసానికి వికాసాన్ని పెంపొందిస్తాయి. బండి రమేష్

జనం న్యూస్ జనవరి 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి క్రీడలు శారీరక మానసిక వికాసానికి వికాసాన్ని పెంపొందిస్తాయి యువత క్రీడల పై ఆసక్తి పెంపొందించుకోవాలి – టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ఫతేనగర్…

  • January 27, 2026
  • 91 views
జెండా మాన్ వీధి కి బోర్డు ఏర్పాటు చేసిన సర్పంచ్ జంబు సూర్య నారాయణ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీలోని పదవ వార్డులో ముస్లిం మైనారిటీ పెద్దల సూచన మేరకు జండా మాను వీధి బోర్డు ఏర్పాటు చేసినట్లు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్య నారాయణ…