జనం న్యూస్ జనవరి 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ పదిహేను రోజుల క్రితం గోపాలనగర్లో పర్యటించి, గోపాలనగర్ కాలనీ సమస్యల పరిష్కారంలో భాగంగా పార్కులపై జరుగుతున్న…
జనం న్యూస్ జనవరి 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ ఒకటి లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవిష్కారణ మహోత్సవ కార్యక్రమమునకు ఛత్రపతి ధర్మ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షులు కర్ర వేణు…
జనం న్యూస్ :1 జనవరి శుక్రవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జివై. రమేష్ ; రాజకీయ యోధుడు దేశభక్తుడు అమెరికా విప్లవానికి మూలపురుషుడు ప్రజాస్వామ్య స్వాతంత్ర్య డిక్లరేషన్ పై మొదటిసారిగా సంతకం చేసిన మహానీయుడు వైల్ జాన్ హాంకాక్ జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకునే అంతర్జాతీయ…
జనం న్యూస్ జనవరి 23 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా శ్రీ శ్రీ నూకాంబికా అమ్మవారికి లోకేష్ కు రాష్ట్ర…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 23 జనవరి మద్యానికి డబ్బులకు ఓటు వేస్తే నీకు ఏదైనా సమస్య వస్తే అదే డబ్బు చెల్లించాల్సిందే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి సమాజాన్ని చైతన్యపరచాలంటే చదువుకున్న యువత ముందుకు రావాలి…
జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల పరిధిలోని మంగేలా తాళ్లధర్మారం కండ్లపల్లి రంగసాగర్ బీట్ పరిధిలోధర్మపురి అటవీ రేంజ్ వన్యప్రాణుల 20/1/2026 లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ప్రతి నాలుగు ఏళ్లకోసారి నిర్వహించే ‘ఆల్…
జనం న్యూస్ 23 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ పట్టణం సారిపల్లిలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జనవరి 22న ఆకస్మికంగా సందర్శించారు. శిక్షణ పొందుతున్న ట్రైనీ కానిస్టేబుళ్ళతో మమేకమై, శిక్షణ జరుగుతున్న తీరును…
జనం న్యూస్ 23 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు పార్టీ సంస్థాగత నిర్మాణ పటిష్టతపై జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు…
జనం న్యూస్ 22 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం ఆర్ టీ సీ డిపోలో పనిచేస్తున్న బస్సు డ్రైవర్లకు డి ఎస్ పి ఆర్.గోవిందరావు గురువారం రోడ్డు ప్రమాదాలు నివారణపై అవగాహన కల్పించారు. జిల్లాలో రహదారి ప్రమాదాలు…
జనం న్యూస్ 23 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటున్న వైసీపీ నేత బొత్స.. తన కుమార్తె అనూష, కుమారుడు సందీప్ చీపురుపల్లి నియోజకవర్గంలో యాక్టివ్ చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా 4…