Breaking News
రావులపాలెంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్ముమ్మడివరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు విజ్ఞప్తిచారిత్రాత్మక విజయంకాట్రేనికోన మండలంలోని . పంచాయతీలకు ప్రత్యేక అధికారులుకులమతాలకు అతీతంగా హనుమాన్ జయంతి శోభాయాత్రలో ముస్లిం మైనారిటీ భాగస్వామ్యం1000 మందికి చల్లటి మజ్జిగ, మంచినీటి పంపిణీ – ఐక్యతకు నిదర్శనంమానవపాడు ఇండెన్ గ్యాస్ వద్ద బారులుకమ్యూనిస్టులంటే మోడీ అమిత్ షాలకు భయం ఎందుకువైభవంగా హనుమాన్ జయంతోత్సవంరావిపాలెం దుర్గమాంబ అమ్మవారి జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరణబీరు పూర్ మండలం లో ప్రజా పాలన గ్రామసభలు అబివృద్ధి అంశాలపై చర్చ.
  • January 23, 2026
  • 57 views
“చీపురుపల్లిలో బొత్స వారసుల జోరు.. ఎన్నికల బరిలో అనూష?”

జనం న్యూస్‌ 23 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటున్న వైసీపీ నేత బొత్స.. తన కుమార్తె అనూష, కుమారుడు సందీప్ చీపురుపల్లి నియోజకవర్గంలో యాక్టివ్ చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా 4…

  • January 22, 2026
  • 73 views
డిగ్రీ ఫలితాలు విడుదల

బిచ్కుంద జనవరి 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లోని , ఒకటవ, మూడవ,ఐదవ (I ,III, V)సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలు మరియు రెండవ , నాల్గవ(II…

  • January 22, 2026
  • 74 views
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

బిచ్కుంద 10 వ వార్డు అభ్యర్థి జిరిగే స్వాతి సంజు *జుక్కల్, జనవరి 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ లోని పదవ వార్డు బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జిరిగే స్వాతి సంజు ను భారీ మెజార్టీతో…

  • January 22, 2026
  • 72 views
ఢిల్లీలో ఉగాది ఉత్సాహ లకు సిద్ధ రాఘవరావు దంపతులకు ఆహ్వానం

జనం న్యూస్ జనవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి ఢిల్లీ డాక్టర్ ఆదినారాయణ దంపతులు సిద్దా రాఘవరావు దంపతులను ముఖ్య అతిథులుగా న్యూఢిల్లీలో జరగబోయే ఉగాది ఉత్సాహ వేడుకలకు వారిన ఆహ్వానించినారు అనంతరం వారు దంపతులను సన్మానించినారుఒంగోలు జనవరి 21 న్యూస్ ప్రతినిధి…

  • January 22, 2026
  • 84 views
కాంగ్రెస్ జండా మోసిన కార్యకర్తలకే టికెట్టు… జుక్కల్ ఎమ్మెల్యే

బిచ్కుంద జనవరి 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు దిశా నిర్దేశక సన్నాహక సమావేశంలోముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు,డిసిసి…

  • January 22, 2026
  • 65 views
గ్రామ పంచాయతీకి భూమి రాసిచ్చిన పూజారి.

జనం న్యూస్ జనవరి 22 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండలం పెంచికల్పేట గ్రామానికిz1 చెందిన పూజారి నాగిళ్ల వెంకటేశ్వర్లు తన కుమారులు సాదడం లేదని తనకున్న వ్యవసాయ భూమిని గ్రామపంచాయతీకి రాసిస్తున్నట్లు గ్రామస్తుల సమక్షంలో…

  • January 22, 2026
  • 63 views
మాజీ జడ్పీటీసీ నర్సింలును రామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ 22 22-01-2026 కోహిర్ మండల మాజీ జడ్పీటీసీ నర్సింలు మాతృమూర్తి ఇటీవల మరణించగా ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు ఈ రోజు బిలాల్ పూర్ గ్రామానికి వెళ్లి వారి…

  • January 22, 2026
  • 74 views
ఘనంగా గండికోట సాంస్కృతిక మహోత్సవాలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. తెలుగు కళావేదిక అధ్యక్షులు సాహితీవేత్త డాక్టర్ కోడూరు సుమన శ్రీ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సృజనాత్మక సమితి వారి సౌజన్యంతో తెలుగు కళావేదిక సాంస్కృతిక సేవా సంస్థ ఈనెల 24 ,25వ తేదీలలో కడప నగరంలోని…

  • January 22, 2026
  • 65 views
క్రీడలుమానసిక,ఉల్లాసానికిశరీరదృఢత్వానికిదోహదపడతాయి:- టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్.

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు మండలం టంగుటూరు గ్రామంలో శ్రీ వినాయక క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథులుగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, సింగిల్ విండో అధ్యక్షులు పసుపులేటి ప్రవీణ్ కుమార్,మండల…

  • January 22, 2026
  • 60 views
ప్రతి ఇంటికి కొళాయిలు ఇవ్వడమే లక్ష్యం గా : కార్య నిర్వాహక ఇంజనీర్ జే అనిల్ కుమార్

జనం న్యూస్ జనవరి 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలందరికీ రక్షిత మంచినీటి సరఫరా కోసం అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న అనకాపల్లి మండలము, మరియు కసింకోట మండలము నందు జరుగుతున్న గ్రామీణ మంచినీటి సరఫరా…