Breaking News
రావులపాలెంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్ముమ్మడివరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు విజ్ఞప్తిచారిత్రాత్మక విజయంకాట్రేనికోన మండలంలోని . పంచాయతీలకు ప్రత్యేక అధికారులుకులమతాలకు అతీతంగా హనుమాన్ జయంతి శోభాయాత్రలో ముస్లిం మైనారిటీ భాగస్వామ్యం1000 మందికి చల్లటి మజ్జిగ, మంచినీటి పంపిణీ – ఐక్యతకు నిదర్శనంమానవపాడు ఇండెన్ గ్యాస్ వద్ద బారులుకమ్యూనిస్టులంటే మోడీ అమిత్ షాలకు భయం ఎందుకువైభవంగా హనుమాన్ జయంతోత్సవంరావిపాలెం దుర్గమాంబ అమ్మవారి జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరణబీరు పూర్ మండలం లో ప్రజా పాలన గ్రామసభలు అబివృద్ధి అంశాలపై చర్చ.
  • January 22, 2026
  • 62 views
ముమ్మిడివరం బిజెపి టౌన్ సమావేశాన్నిముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ

జనం న్యూస్ జనవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టౌన్ సమావేశం టౌన్ అధ్యక్షులు సన్నిధి రాజు వీరభద్రస్వామి అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ…

  • January 22, 2026
  • 63 views
పర్మిషన్ లేకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు.

జనంన్యూస్. 22.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని అడ్డుపెట్టుకుని పర్మిషన్ లేకుండా ఇసుక పాయింట్లకు ట్రాక్టర్ యజమానులు వెళ్లిన,అక్రమ ఇసుక రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవని సిరికొండ మండల తాసిల్దార్ హెచ్చరించారు. మండల…

  • January 22, 2026
  • 108 views
రేపు జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం

జనం న్యూస్ జనవరి 23 వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ దక్షిణ కాశీగా పేరుగాంచిన 18 శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం ఈనెల జనవరి 24 2026న జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్…

  • January 22, 2026
  • 57 views
వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల సారి ఊరేగింపు

జనం న్యూస్ జనవరి 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ప్రసిద్ధి చెందిన అనకాపల్లి లో 171 సంవత్సరాల చరిత్ర కలిగిన వేల్పుల వీధి శ్రీ గౌరీ పరమేశ్వరి మహోత్సవం ఈనెల 24 తేదీ శనివారం పండగ సందర్భంగా. గురువారం వేల్ఫుల…

  • January 22, 2026
  • 59 views
దోమల నివారణకు చర్యలు..

జనంన్యూస్. 22.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలకేంద్రం లొని న్యావనంది గ్రామం లో గ్రామ పాలకవర్గం మరియు గ్రామస్తుల ఆదేశాల మేరకు శుక్రవారం నుండి దోమల నివారణకి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగినది.గ్రామంలో దోమల వలన ఎలాంటి వ్యాధులు రాకుండా…

  • January 22, 2026
  • 58 views
84 వ వార్డు లక్ష్మీనారాయణ నగర్ లో వీధిలైట్లు మాదంశెట్టి నీల బాబు

జనం న్యూస్ జనవరి 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి 84 వ వార్డు లక్ష్మీనారాయణ నగర్ లో స్కేటింగ్ పార్క్ ఏరియాలో చెత్తలు పెరుగు పోవడంతో అక్కడ ప్రజలు అభ్యర్థన మేరకు కార్పొరేటర్ చిన్నతల్లి దృష్టికి తీసుకురావడంతో అలాగే…

  • January 22, 2026
  • 99 views
సీఎం కప్

జనం న్యూస్ జనవరి 22 మహా ముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట గ్రామంలో సీఎం కప్ ఆటల పోటీలు జరుగుతున్నాయి ప్రతి క్రీడాకారునికి మానసిక ఉత్సాహం ఉండేలా ఆటల పోటీలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి మీనాజీపేట గ్రామం సర్పంచ్ ఉమా దేవేందర్…

  • January 22, 2026
  • 63 views
మున్సిపాలిటీ ఎలక్షన్ సన్నాహక సమావేశం….

బిచ్కుంద మున్సిపాలిటీపై కాషాయం జెండా ఎగురవేయాలి మాజీ ఎంపీ బీబీ పాటిల్ బిచ్కుంద జనవరి 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ ఎలక్షన్ సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ…

  • January 22, 2026
  • 66 views
అయోధ్య ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మహా పాదయాత్ర.

జనం న్యూస్ జనవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన మండలం కందికుప్ప రామాలయం నుండి ఈరోజు ఉదయం అగ్నికుల క్షత్రియ గ్రామాల నుండి ఉప్పూడి గ్రామంలో వేంచేసియున్న శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహం వరకు ఓలేటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర…

  • January 22, 2026
  • 60 views
కాంగ్రెస్ బాకీ కార్డు ఆవిష్కరించిన ఎమ్మెల్యే మాణిక్ రావు ,ఎన్నికల ఇంచార్జీ దేవీప్రసాద్ డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ , మాజి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం & ముఖ్య నాయకులు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 22 జనవరి ఈ సందర్భంగా మాట్లాడుతూ. గడిచిన బీఆర్‌ఎస్ పాలన కాలంలో జహీరాబాద్ పట్టణంలో జరిగిన అభివృద్ధి మీ ముందే ఉందని , అభివృద్ధి అనేది ఒక రోజు జరిగేది కాదని,…