Breaking News
  • January 7, 2026
  • 90 views
విజయనగరం జిల్లాలో దారుణం: తుప్పల్లో పసికందు మృతదేహం లభ్యం

జనం న్యూస్‌ 07 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లాలో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆ తల్లికి పేగు బంధం అడ్డురాలేదో.. మరెవరైనా ఎత్తుకొచ్చి పడేశారో తెలియదు గానీ బొడ్డు పేగుతోనే ఆ పసికందు తుప్పల్లో…

  • January 7, 2026
  • 89 views
మంత్రి నాదెండ్ల మనోహర్‌కు రేషన్ డీలర్ల వినతి: క్వింటాకు రూ.300 కమిషన్ ఇవ్వాలని డిమాండ్

జనం న్యూస్‌ 07 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం విజయనగరం జిల్లాను పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా డీలర్ల సంఘం అధ్యక్షుడు చొక్కాపు రామారావు డీలర్ల సమస్యల పరిష్కారానికి…

  • January 7, 2026
  • 96 views
విజయనగరంలో ముందే వచ్చిన సంక్రాంతి సందడి: జనసంద్రమైన ప్రధాన రహదారులు

జనం న్యూస్‌ 07 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం పట్టణం ప్రధాన రహదారి ప్రజలతో మంగళవారం బిజీబిజీగా కనబడింది. సాధారణంగా పట్టణంలో మంగళవారం మార్కెట్కు సెలవు. సంక్రాంతి పండగకు 8 రోజులు ఉండడంతో మార్కెట్ అంతా తెరిచే…

  • January 7, 2026
  • 95 views
సీతం కళాశాలలో ముగిసిన బ్లాక్ లెవల్ స్పోర్ట్స్ మీట్: క్రీడాకారుల ఉత్సాహభరిత ప్రదర్శన!

జనం న్యూస్‌ 07 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ స్థానిక సీతం కళాశాలలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో బ్లాక్ లెవల్ స్పోర్ట్స్ మీట్ రెండు రోజులపాటు జరిగింది.…

  • January 6, 2026
  • 101 views
మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి

జనం న్యూస్ జనవరి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఇటీవల అనారోగ్యంతో మరణించిన మంత్రి రవి గోరంట్ల నరసయ్య వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగడ సానుభూతి తెలిపిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి వారి వెంట…

  • January 6, 2026
  • 95 views
మన శంకర వరప్రసాద్ సినిమా మొదట టికెట్ లక్ష 16 వేల రూపాయలు దక్కించుకున్న మోక

జనం న్యూస్ జనవరి 6 మన శంకర్ వర ప్రసాద్ సినిమా మొదటి టికెట్ ను బిజిపి రాష్ట్ర నాయకులు మోకా వెంకట సుబ్బారావు 1,16,000 రూపాయలు కు దక్కించుకున్నారు.ఈరోజు అమలాపురం వెంకట రమణ థియేటర్ వద్ద జరిగిన వేలం పాటలో…

  • January 6, 2026
  • 107 views
ఐకేపీ వీవోఏల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలు… ఉద్యోగుల్లో తీవ్ర ఆవేదన

ఝరాసంగంఐకేపీవీవోఏ మొహమ్మద్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 06 జనవరి ఝరాసంగం మండల కేంద్రంలో పనిచేస్తున్న ఐకేపీ వీవోఏలు (Village Organization Assistants) తమ సమస్యలపై వరుస ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.…

  • January 6, 2026
  • 100 views
శ్రీమతి సలాది. సతీష్ ఊర్మిళాదేవిగారికి ఘనంగా దంపతులకు సన్మానం

జనం న్యూస్ జనవరి 06.2026 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం 6-1-2026 మంగళవారం విలసవిల్లి గ్రామం వడ్డి వారి పేటలో స్థానిక గ్రామ సర్పంచ్ శ్రీమతి సలాది ఊర్మిళ దేవి సతీష్ దంపతులను గ్రామస్తులు గణంగా…

  • January 6, 2026
  • 103 views
సమాజ చైతన్యంలో రాచబాట శతకం తోడ్పడుతుంది – జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి

జనం న్యూస్:5 డిసెంబర్ మంగళవారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; సమసమాజ మార్పుకు సాహిత్యం అవసరమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. ఆదివారం ప్రెస్ క్లబ్ సిద్దిపేటలో కాల్వ రాజయ్య రచించిన రాచబాట పుస్తకావిష్కరణ జరిగింది.…

  • January 6, 2026
  • 101 views
సమాజంలో మార్పు మనతోనే మొదలవ్వాలి – హిందూ సమ్మేళనం

జనం న్యూస్ జనవరి ఆరు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా,,బి‌‌.ఆర్‌.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన ఉప మండలంలో గెద్దనపల్లి గ్రామంలో కాషాయ శోభతో హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఆర్ ఎస్ ఎస్ వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా…